వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ కార్యాలయంలో న్యాయవాది సమక్షంలో అధికారులు ఆయన్ని విచారించారు. దాదాపు నాలుగు గంటలపాటు ఆయన్ని ప్రశ్నించింది బృ... Read more
ఆప్ ను చూసి మోదీ భయపడుతున్నారు – రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తాం – కేజ్రీవాల్
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్…మరికొన్ని నెలల్లో వచ్చే మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలనుంచి పోటీ చేస... Read more
తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఈ నెల 30 న ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభించనున్నారు. చుట్టూ గ్రీనరీ, వాటర్ ఫౌంటేన్లు, చుట్టూ ఎత్తైన ప్రహారీ, హెలిపాడ్లు, విశాలమైన పార్కిం... Read more
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నేరుగా 71,355 చోట్ల పనిచేస్తూ సామాజిక పరివర్తన కోసం కృషి చేస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రాబోయే ఒక సంవత్సరంలో, దేశం అంతటా సుమారు లక్ష ప్రదేశాలకు తన ప... Read more
ఏపీ శాసనమండలికి సంబంధించి మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, రెండు ఉపాధ్యాయ స్థానాలకు, 4 స్థానిక సంస్థల కోటా స్థానాలకు సోమవారం జరిగిన పోలింగ్లో అనేక అవకతవకలు వెలుగుచూశాయి. ముఖ్యంగా గ్రాడ్... Read more
ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్ర MLC ని కేంద్ర సంస్థ విచారిస్తుంది అంటే ఎంత హడావిడి చేస్తున్నారో చూడండి. అలాగే, ఆ మధ్య నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ ఫ్రాడ్ కేసులో జరిగిన అవకతవకలు గురించి అంటే ఆ కంపనీ ఆస... Read more
డిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు.కవిత విచారణ నేపథ్యంలో ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. ఉదయమే పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు తుగ్లక్ రోడ్ లోని క... Read more
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సీఐడీ మెరుపు దాడులు చేస్తోంది. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. విజయవాడలో మార్గదర్శి మేనేజర్ శ్రీనివాస్ను అధికారులు అదుపులోకి తీసుక... Read more
వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనను సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐకి హైకోర్టు శనివారం ఆదేశాలు జారీ చేస... Read more
శాసనసభ ఎన్నికల ముంగిట ప్రధానిమోదీ 12వ తేదీన కర్నాటకలో పర్యటించనున్నారు. బెంగళూరు – మైసూర్ టెన్ లేన్ ఎక్స్ప్రెస్ హైవేను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. మాండ్యాలో రోడ్ షోలో, మద్దూరులో జ... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై…ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు.తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాల... Read more
ఈడీ నోటీసులపై కవిత స్పందించారు. తెలంగాణ తలవంచదు అంటూ ట్వీట్ చేశారు. ముందస్తు అపాయింట్ మెంట్లు, ఇతర కార్యక్రమాల దృష్ట్యా నోటీసులపై న్యాయ సలహా తీసుకుంటానని అన్నారు. పదో తేదీన మహిళా రిజర్వేషన్... Read more
ఈ దేశంలో కాంగ్రెస్ ,కమ్యూనిస్టులు ,ప్రాంతీయ పార్టీ ల పోకడలు గమనిస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎట్లా పనిచేస్తున్నది దేశసమగ్రత ,దేశాభివృద్ధిలో వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయో తెలుస్తుంది . ఈ మధ్... Read more
బిహార్ మాజీ సీఎం రబ్రీదేవి ఇంట్లో సీబీఐ సోదాలు – ఐఆర్సీటీసీ స్కాంలో ఇంతకుముందే సమన్లు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి నివాసంలో ఇవాళ సీబీఐ సోదాలు నిర్వహించింది. రబ్రీదేవి కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ విధానసభకు వెళ్లిన కొద్ది సేపటికే సీబీఐ బృందం వారింటికెళ్ల... Read more
రాష్ట్రంలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విమెన్స్ డే సందర్భంగా మార్చి 8న వారికి సాధారణ సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబుకు బెయిల్ వచ్చింది.రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్టు అప్ప... Read more
తానేం దేశం పరువు తీయడం లేదని, గతంలో నరేంద్రమోడీయే దేశం బయట భారత్ పరువు తీశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. విదేశం గడ్డమీద దేశాన్ని తక్కువ చేశానని తనపై విమర్శలు చేస్తున్న వారు గతంలో మ... Read more
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన డిల్లీ మాజీ డిప్యూటీ మంత్రి మనీష్ సిసోడియాకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.నేటితో ఐదురోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో ఆయన్ని కోర్టులో ప్రవేశప... Read more
యూపీలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఉమేశ్ పాల్ హత్యకేసులో మరో నిందితుడు విజయ్ కుమార్ అలియాస్ ఉస్మాన్ చౌదరి ఎన్ కౌంటర్లో చనిపోయాడు. కౌంథియారా పోలీస్ స్టేషన్ ఫరిధిలో ప్రయాగరాజ్ పోలీసులు, నిందితుడి... Read more
జీతాలు లేవు – మెస్ లలో భోజనం మీద కోత ! పాకిస్థాన్ ఆర్మీ గోస! పాకిస్థాన్ ఆర్మీ కి చెందిన మెస్ లలో భోజనం మీద రేషన్ విధించిన అధికారులు! పాకిస్థాన్ ఆర్మీ లో పనిచేస్తున్న సైనికులకి సమయానికి జీతాల... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన మాగుంట రాఘవరెడ్డి జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు పొడిగించింది. మరో 14 రోజుల కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చింది కోర్టు. అంతకుముందు ఆయన్ని రాఘవ... Read more
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో బిజీబిజీ గా ఉన్నారు. పదిరోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో రాహుల్ ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేసిన క... Read more
వివాదాస్పదం అవుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు – మహిళాకమిషన్ నోటీసులు
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఆయన వ్యాఖ్యల్ని నిరసిస్తూ హైదరాబాద్ లోని పలు స్టేషన్లలో పార్టీ కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు.బషీర్... Read more