తెలంగాణలో బీఆర్ఎస్ తో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం అది జరగదన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని రాహుల్ గాంధ... Read more
తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను నియమించారు కేసీఆర్. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్... Read more
కాశీవిశ్వనాథ దేవాలయం.. గుజరాత్లోని బేట్ ద్వారకా, తాజ్ మహల్, ముఖేష్ అంబానీ ఇల్లు, హైద్రాబాదులోని Microsoft, Wipro Office, International Business School భవనాలు, తమిళనాడులోని 7 హిందూ మెజార... Read more
అలప్పుజ-కన్నూరు రైలులో అగ్నిప్రమాదం-ఉగ్రకుట్రపై అనుమానాలు-ఎన్ఐఎ దర్యాప్తు కేరళ అలప్పుజ-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ ప్రెస్ రైలులో గుర్తు తెలియని వ్యక్తి తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్ప... Read more
కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా… ప్రధానమంత్రి విద్యార్హత గురించిన చర్చనడుస్తోంది. 5 రోజుల క్రితం ఆయన విద్యార్హతల సర్టిఫికెట్లను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని గుజరాత్ కోర్టు తీర్పునిచ్చి... Read more
దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న అంశం… ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతల వ్యవహారం. మోదీ విద్యార్థుల కేసులో శుక్రవారం గుజరాత్ హైకోర్టు కీలకతీర్పు వెలువరించడమే ఇ... Read more
కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 14మంది గాయపడిన సంగతి తెలిసిందే. దీంతోనలందా, సాసారామ... Read more
కర్నాటకలో పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఇక కాంగ్రెస్ సీనినయర్ నేత రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ ఒకేరోజు కర్నాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 9న కోలార్లో జరిగే ప్రచారసభలో రాహుల్ పాల్గ... Read more
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్రహోదా కల్పించాలంటూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి ఎన్. రంగసామి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్నిపార్టీలు మద్దతిచ్చాయి. దీంతో... Read more
మహారాష్ట్ర రైతు సంఘాల నేతలతో కేసీఆర్ సమావేశం – రైతునాయకుడు శరత్ జోషిని పార్టీలో చేర్చుకున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర రైతు నేత శరత్ జోషి సహా పలువురు బీఆర్ఎస్ లో చేరారు. ప్రగతి భవన్లో వారికి పార్టీ కండువా కప్పి సభ్... Read more
మోదీపట్ల సామాన్య రైతు అభిమానం – ఫొటోకు ముద్దుపెట్టి, ప్రపంచాన్ని జయిస్తావంటూ ఆశీస్సులు
ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో కర్నాటకలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎలాగైనా అధికారం నిలుపుకోవాలని బీజేపీ, ఈసారి పాగా వేయాల్సిందేనని కాంగ్రెస్, జేడీఎస్ తలపడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో... Read more
నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోదీ పరిశీలించారు. భవనంలోని రాజ్యసభ, లోక్ సభ చాంబర్లలో తిరిగారు. నిర్మాణ పనుల గురించి ఇంజినీరింగ్ నిపుణులను అడిగి తెలుసుక... Read more
అనర్హులను టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమించారని…అందుకే తరచూ పేపర్ లీకేజీ ఘటనలు వెలుగుచూస్తున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దొంగలు, దోపిడీదారులకు అడ్డాగా కమిషన్ మారిందన్నారు.... Read more
భారత్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలలో భారతీయ సంస్కృతి పట్ల, జాతీయవాదం పట్ల మక్కువ పెరిగింది. అదే సమయంలో భారతదేశంలో అస్థిరపరచడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.... Read more
భారతీయ కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా ఉన్న తమ ఓట్లను ఇతర పార్టీలకు ధారాదత్తం చేయడానికి, త్యాగాలు చేయడానికే పూర్తిగా సిద్ధపడ్డారా? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. గతంలో పశ్చిమ బెంగాల్... Read more
ప్రధాని విద్యార్హతల వివరాలు పీఎంవో చూపించాల్సిన అవసరం లేదు – గుజరాత్ హైకోర్ట్ కీలక తీర్పు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. ప్రధాని మోదీ విద్యార్హతల విషయంలో న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. ప్రధాని విద్యార్హతల వివరాలను పీఎంవో చూపించాల్సిన అవసరం లేదంది.... Read more
సిసోడియాకు బెయిల్ నిరాకరణ – సాక్ష్యాలు ధ్వంసం చేసే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపిన సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. 2... Read more
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై రాళ్లదాడి – వైసీపీ శ్రేణుల పనేనని అనుమానాలు
బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ కారుపై రాళ్లదాడి జరిగింది. వైసీపీ వాళ్ల పనేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన ఆందోళన 1200 రోజులకు చేరిన సందర్భంగా అ... Read more
Myind Media Redio News -March 29 2023 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archi... Read more
దర్యాప్తు సంస్థలను మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న విపక్షాల విమర్శలపై బీజేపీ ధీటుగానే బదులిస్తోంది. యూపీఏ హయాంలో దర్యాప్తు సంస్థల పనితీరే దారుణంగా ఉండేదన్నారు. గుజ... Read more
పెరుగు పేరు మార్పుపై FSSAI నిర్ణయంపై భగ్గుమన్న తమిళులు – స్థానిక భాషలో పేర్లు ఉండవచ్చంటూ తాజా ఉత్తర్వులు
తమ భాష సంస్కృతులు, కట్టుబొట్టు, ఆచార వ్యవహారాలంటే ప్రాణం పెట్టే తమిళనాడులో మరోసారి వివాదం రాజుకుంది. పాలఉత్పత్తులపై హిందీలోనే పేర్లుండాలనే ఉత్తర్వులపై తమిళులు మండిపడ్డారు. ఏకంగా స్టాలిన్ ఎంట... Read more
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏప్రిల్ 30లోగా విచారణ ముగించాలని సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా విచారణ మొదలుకాకపోతే ఈ కేసులో ఏ5 నిందితుడు బెయిల్ కోసం దాఖలు చేసుకోవచ్చని తెలి... Read more
కర్నాటక అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. అన్నిపార్టీలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టగా ఇక మరింత దూకుడు పెంచనున్నాయి.. ఈసారి కూడా ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంటే... Read more
కోదండరాంతో షర్మిళ భేటీ – నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై కలిసి పోరాడుదామని ప్రతిపాదన
వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను కలిశారు. నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ప్రధానంగా చర్చించారు. నిర... Read more