భారత్ చైనా మధ్య సంబంధాలు అంతకంతకూ దిగజారుతున్న పరిస్థితుల్లోనూ చైనాలో భారత ప్రధానిమోదీకి అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. చైనీయులు నరేంద్రమోదీని అసాధారణ పురుషుడిగా అభిమానిస్తున్నారట. ఈమేరకు అమెరిక... Read more
అసెంబ్లీ సాక్షిగా విపక్ష ఎమ్మెల్యేలపై వైసీపీ సభ్యుల దాడి – అసెంబ్లీ చరిత్రలోనే చీకటిరోజన్న చంద్రబాబు
ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తం నెలకొంది. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై సభలో దాడి జరిగింది. జీవో నెంబర్ వన్ రద్దు చేయాలంటూ తమ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం దగ్గర నిరసన తెలుపుతుండగా… డోలా బాల వీరాంజ... Read more
సహజీవన బంధాన్ని రిజిస్టర్ చేయాలంటూ పిటిషన్ – కొట్టివేసిన సుప్రీం – పిటిషనర్ పై అసహనం
సహజీవన బంధాలను రిజిస్టర్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్ట్ ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. శ్రద్ధావాకర్ అనే యువతితో సహజీవనంలో ఉండి ఆఫ్తాబ్ అనేయువకుడు ఆమెను కిరాతకంగా హత్య చేసిన సంగతి... Read more
విదేశీ వ్యాపార/వాణిజ్య చెల్లింపులను డాలర్ ద్వారా కాకుండా నేరుగా రూపాయిలలో చెల్లింపులు చేయడానికి వీలుగా అని ప్రత్యేక Vostro రూపాయి ఖాతాలను తెరవడానికి 18 దేశాలకు చెందిన దేశీయ/విదేశీయ బ్యాంకులక... Read more
అమెరికా తరహాలో భారత్ లో 3 లేదా 4 కాదు, కనీసం ఒక్క బాంక్ బోర్డు తిప్పి ఉంటే ప్రతిపక్షాలు, మీడియా, మోడీ ద్వేషులు ఎంత హడావిడి చేసి ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసేవారో ఊహించండి. ఏదైనా సమస్య వచ్చ... Read more
కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను సందర్శించారు. అందులోని అధికారులు, నావికాబృందంతో మాట్లాడారు. భారత్ ఆత్మని... Read more
లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియామీద మరో కేసు నమోదైంది. ఢిల్లీ ఫీడ్బ్యాక్ యూనిట్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ మరో కేసు పెట్టిం... Read more
ఈనెల 20న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు – ఉదయం నుంచి ఢిల్లీలో నాటకీయ పరిణామాలు
డిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అసలైతే కవిత ఇవాళ ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి ఉండగా… ఆమె ఆరోగ్య కారణా... Read more
మాతృశక్తి గౌరవాన్ని చాటుతూ, వారి భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ గౌరవార్థం రాష్ట్ర మహిళలు అభినందన సభ ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, మ... Read more
తెలంగాణలో మూకుమ్మడి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి బాల వికాస్ సోషల్ సర్వీస్ సొసైటీ, బాల థెరిస్సా సొసైటీల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సొసైటీ ఫౌండర్ సింగిరెడ్డి శౌరెడ్డికి చ... Read more
పార్టీ ఆవిర్భావ సభ వేదిగ్గా బీజేపీతో పొత్తుపై జనసేన చీఫ్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తుపై కొంతకాలంగా భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. తాను బీజేపీతో పొత్తులో ఉంటే ముస్... Read more
అడుగడుగునా అవమానిస్తున్నారు, తెలంగాణలో మహిళలకు గౌరవం, రక్షణ లేవు – జాతీయమహిళా కమిషన్ కు షర్మిల ఫిర్యాదు
తనపట్ల అసభ్యపదజాలం వాడుతూ, ఇష్టారీతిన దూషిస్తున్న బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ కు వైఎస్సార్టీపీ నేత షర్మిల ఫిర్యాదు చేశారు. తనను అసభ్యకరంగా దూషించిన వీడియోలను... Read more
భారత దేశం ఎప్పటికీ హిందూ దేశమేనని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే అన్నారు.హర్యానా సమాలఖాలో జరిగిన అఖిలభారతీయ ప్రతినిధి సభ సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మీడియోతో మాట్లాడారు. హిందూ ర... Read more
మద్యం కేసులో సుప్రీంలో కవితకు చుక్కెదురు – ఈడీ విచారణ విషయంలో స్టే ఇచ్చేందుకు నిరాకరణ
మద్యం కేసులో ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇతరులతో కలిపి తనను విచారిస్తామని నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు అలా చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీఆ... Read more
సోనియా కుటుంబ సభ్యుల వల్ల కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF)అనేది మనీ లాండరింగ్ను ఎదుర్కోవడానికి సంబంధించిన విధానాలను అభివృద్ధ... Read more
TSPSC పేపర్ లీకేజీ నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకుముందు 9 మంది నిందితులకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తరువాత కోర్టులో హాజరుపరిచారు. వాదనలు... Read more
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతులేని అవినీతి – సీబీఐ ఎంక్వైరీ వేయండి : ఢిల్లీలో షర్మిల ధర్నా- అరెస్ట్
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ…సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల ఢిల్లీలో ధర్నాకు దిగారు. పార్లమెంట్ ముట్టడికి యత్నించిన... Read more
సుప్రీంలో కేంద్రానికి ఎదురుదెబ్బ – భోపాల్ గ్యాస్ బాధితులకు పరిహారం కోరుతూ వేసిన పిటిషన్ తిరస్కరణ
భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులో సుప్రీం కోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. బాధితులకు మరింత పరిహారం కోరుతూ …యానియన్ కార్బైడ్ కంపెనీ నుంచి అదనపు సాయం ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వం వేస... Read more
వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ కార్యాలయంలో న్యాయవాది సమక్షంలో అధికారులు ఆయన్ని విచారించారు. దాదాపు నాలుగు గంటలపాటు ఆయన్ని ప్రశ్నించింది బృ... Read more
ఆప్ ను చూసి మోదీ భయపడుతున్నారు – రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తాం – కేజ్రీవాల్
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్…మరికొన్ని నెలల్లో వచ్చే మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలనుంచి పోటీ చేస... Read more
తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఈ నెల 30 న ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభించనున్నారు. చుట్టూ గ్రీనరీ, వాటర్ ఫౌంటేన్లు, చుట్టూ ఎత్తైన ప్రహారీ, హెలిపాడ్లు, విశాలమైన పార్కిం... Read more
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నేరుగా 71,355 చోట్ల పనిచేస్తూ సామాజిక పరివర్తన కోసం కృషి చేస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రాబోయే ఒక సంవత్సరంలో, దేశం అంతటా సుమారు లక్ష ప్రదేశాలకు తన ప... Read more
ఏపీ శాసనమండలికి సంబంధించి మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, రెండు ఉపాధ్యాయ స్థానాలకు, 4 స్థానిక సంస్థల కోటా స్థానాలకు సోమవారం జరిగిన పోలింగ్లో అనేక అవకతవకలు వెలుగుచూశాయి. ముఖ్యంగా గ్రాడ్... Read more
పేపర్ లీకేజీ వ్యవహారంలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు – ఆరోపణలపై ఆధారాలివ్వాలని రేవంత్ కు సిట్ నోటీసులు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. లీకేజీతో సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చిన అందరినీ ఒక్కొక్కరిగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేశ... Read more