బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తో భేటీఅయ్యారు ప్రధాని మోదీ. రాష్ట్రపతి భవన్లో వీరి భేటి జరిగింది. 15 నిమిషాల పాటు జరిగిన భేటీలో పలు అంశాలపై ఇద్దరూ మాట్లాడుకు... Read more
కార్గిల్ విజయ దివస్ 23వ వార్షికోత్సవాన్ని భారతదేశం ఇవాళ జరుపుకుంటోంది.1999లో పాకిస్థాన్పై భారత సాయుధ బలగాలు సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ దేశం ఈరోజును ‘కార్గిల్ విజయ దివస్’ గ... Read more
హర్యానా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) సురేందర్ సింగ్ హత్య కేసులో డంపర్ యజమాని సహా మరో ఇద్దరు నిందితులను పోలీసులు నిన్న అరెస్టు చేశారు. నూహ్ జిల్లాలో ట్రక్కు ఢీకొని తౌరు డీఎస్ప... Read more
గుజరాత్ లోని బొటాడ్లో విషాదం జరిగింది. కల్తీ మద్యం తాగి 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మంది తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చేరారు. మృతులకు మద్యానికి బదులుగా రసాయనాలను విక్రయించార... Read more
హజ్, ఉమ్రా సర్వీసులకు GST మినహాయింపు ఇవ్వాలని ప్రైవేట్ టూర్ కంపెనీల పిటిషన్ – కొట్టేసిన సుప్రీం కోర్టు
సౌదీ అరేబియాకు వెళ్లే యాత్రికులకు అందించే హజ్, ఉమ్రా సర్వీసులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వివిధ ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివిధ టూర... Read more
మనీలాండరింగ్ కేసులో సోనియాగాంధీని ఇవాళ కూడా ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూలై 21న దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నించింది ఈడీ. రెండో రౌండ్ లో భాగంగా ఇవాళ కూడా ప్రశ్నిస్తున్నారు. అటు సోనియాను ఈడ... Read more
లోక్ సభలో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు నలుగురు కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, రమ్య హరిదాస్, జ్యోతిమణి, టీఎన్ ప్రతాపన్ లను స్పీకర్ ఓం బిర్లా లోక్సభ మొత్తం సెషన్ల నుంచి సస్పెండ... Read more
రాజ్యసభ సీట్లిప్పిస్తామంటూ కోట్లు వసూలు – ముగ్గురిని అరెస్ట్ చేసిన సీబీఐ – దేశవ్యాప్తంగా కలకలం
మరో భారీ స్కాం వెలుగుచూసింది. రాజ్యసభ సీట్లు, గవర్నర్ పదవులు ఇప్పిస్తామని పలువురిని మోసం చేసిన నిందితులను సీబీఐ పట్టుకుంది. ముగ్గురు నిందితులు కూడా 100 కోట్ల మేర వసూళ్లకు పాల్పడినట్టు తెలిసి... Read more
ఉత్తరప్రదేశ్లో కన్వర్ యాత్ర వైభవంగా సాగుతోంది. కన్వర్లకు ఊరూరా స్వాగతం పలుకుతున్నారు. ఇక సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశం మేరకు అధికారులు కన్వీరీల యాత్రకు అడ్డంకులు లేకుండా చూస్తున్నారు. ఇక... Read more
ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో భారీ స్కాంకు పాల్పడి అడ్డంగా దొరికిపోయిన తన కేబినెట్ మంత్రి పార్థాచటర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఈడీ చేసిన సోదాల్లో 21 కోట్ల రూపాయ... Read more
డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పతనం! సోషల్ మీడియాలో మరియు న్యూస్ ప్రింట్,ఎలెక్ట్రానిక్ మీడియాలో డాలర్ తో రూపాయి విలువ పతనం మీద చేస్తున్న విమర్శలు,విశ్లేషణలు అర్ధ రహితంగా ఉండడంలేదు. ఎవరికి తో... Read more
ఆదివాసీ గూడెం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు వచ్చా, ఆనందంగా ఉంది – ప్రమాణ స్వీకారం అనంతరం ముర్ము ఉద్వేగ ప్రసంగం
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనం... Read more
తనపై, తన కుమార్తెపై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేష్, పవన్ ఖేరాలకు లీగల్ నోటీసులు పంపించారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. తన కుమార్తె జోయిష్ గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని ఆ... Read more
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా భారత్ తరపున సరికొత్త రికార్డ్ నమోదు చేశాడు. అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతోన్న ప్... Read more
ప్రీతిలతా వడ్డేదార్ తెల్ల వాని పైన గుళ్ళ వర్షముతోడ ప్రీతి లతిట చెలగె భీకరముగ చిట్టగాంగునందు చిరుత తీరు గనుము వినుర భారతీయ వీర చరిత భావము భారతీయులను కుక్కలు అని అవమానించిన బ్రిటిషు వారిని తుద... Read more
డీఎంకే ఎన్నికల హామీలు నెరవేర్చాలనే డిమాండ్ తో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలు
ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చనందుకు అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)కి వ్యతిరేకంగా తమిళనాడులోని ప్రతిపక్ష ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) రాష్ట్రవ్యాప్త నిరసనలు నిర్వహ... Read more
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణస్వీకార కార్యక్రమం జర... Read more
మహారాష్ట్రలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. చివరికి శివసేన ఎవరిది అనే స్థితికి చేరుకున్నాయి. ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన పార్టీ తమ వర్గానిదేనని ఏక్నాథ్ వర్గం, ఉద్ధవ్ థ... Read more
టివి చర్చలు, సోషల్ మీడియా కంగారు కోర్టులు (వాద, ప్రతివాదనలు లేని అనధికార కోర్టులు)దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పక్షపాత ధోరణితో... Read more
ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు ఢిల్లీలోని పార్టీ మాజీ ప్రత్యేక ప్రతినిధి మాజీ ఐఏఎస్ రామచంద్రు తేజావత్. ఇదొక్కటే కాక తెలంగాణ ప్రభుత్... Read more
శుక్రవారాలను హాఫ్ డే లీవ్ గా ప్రకటించిన డెహ్రాడూన్ లోని ప్రైవేట్ స్కూల్ – హిందూ సంస్థల నిరసనలతో ఉపసంహరించుకున్న స్కూల్ డైరెక్టర్
ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఒక ప్రైవేట్ పాఠశాల ఆ ప్రాంతంలోని స్థానిక ముస్లింలకు శుక్రవారాన్ని ‘హాఫ్ డే’గా ఏకపక్షంగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై స్కూల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు,... Read more
స్వాతంత్ర్య దినోత్సవాల వేళ వచ్చే నెల ఆగస్ట్ 13 నుంచి 15 మధ్య భారతీయులంతా తమ ఇళ్లల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘మువ్వన్నెల... Read more
రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ఝార్ఖండ్ లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం బైద్యనాథ్ ను సందర్శించారు. రేపటితో రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ముగియనుంది. రాష్ట్రపతి హోదాలో ఝార్ఖండ్ లో ఆయన చివరి పర్యట... Read more