గతేడాది డిసెంబర్లో ఖైబర్పఖ్తూన్ రాష్ట్రంలోని శ్రీపరమ్హంసజీ మహరాజ్ ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్. 1920లో తేరీ అనే గ్రామంలో దీన్న... Read more
ట్విట్టర్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ముందు నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ, క్రికెటర్ సచిన్ టెండుల్కర్. బ్రాండ్ వాచ్ నిర్వహించిన వార్షికపరిశోధనలో మోదీ రెండోస్థానంలో, సచిన్ 35 వ స్థా... Read more
తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవనుంద... Read more
హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం అసెంబ్లీ స్పీకర్ చాంబర్ లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈటలతో ప్రమాణ స్వీకారం చేయించారు.మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండా... Read more
ప్రపంచ దేశాల ప్రభుత్వాధినేతల్లోకెల్లా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ.అమెరికాకు చెందిన రేటింగ్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో మోదీకి 70 శాతం ప్... Read more
‘శ్రీ రామాయణ యాత్రారైలు’ ను భారతీయ రైల్వే ప్రారంభించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నవంబర్ 7న ఢిల్లీ నుంచి ప్రారంభించింది. పలు పుణ్యక్షేత్రాల మీదుగా రైలు... Read more
పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో సోమవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతులమీద... Read more
ఈటల గెలుపును సెలబ్రేట్ చెసుకుంటూ హైదరాబాద్ లో బీజేపీ విజయోత్సవర్యాలీ తీసింది.. శామీర్ పేట నుంచి నాంపల్లిలోని పార్టీ ఆఫీసు వరకు ర్యాలీ సాగింది. దారిలో అల్వాల్ చౌరస్తాలో తెలంగాణతల్లి విగ్రహాని... Read more
ఆఫ్గన్ మహిళలపై తాలిబన్లు రోజుకో రకమైన ఆంక్షలు విధిస్తున్నారు. మహిళల హక్కుల్ని కాలరాసేలా తాజాగా మరికొన్ని ఆదేశాలు జారీ చేశారు. హ్యుమన్ రైట్స్ వాచ్ HRW ప్రకారం… ఆఫ్ఘన్ మహిళలు ఇక మీదట ఎయి... Read more
తీవ్రవాద సంస్థ SFJ, ఇతర ఖలిస్తానీ అనుకూల గ్రూపులు పై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల NIA బృందం కెనడాకు చేరుకుంది.NIA బృందం ఈ నాలుగు రోజుల పర్యటనలో USA, కెనడా, UK, ఆస్ట్రేలియా, జర్మనీ వంట... Read more
భారత పౌరసత్వం నిరూపించుకుంటే ధోల్పూర్ నుంచి తొలగించిన కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం, ఆక్రమణదారులకు పరిహారం ఇచ్చేది లేదని గౌహతి హైకోర్టుకు అస్సాం ప్రభుత్వం వివరణ ఇచ్చింది... Read more
ఈసారి కరసేవ కనుక జరిగితే రాముడు, కృష్ణుడి భక్తులపై కురిసేవి బుల్లెట్లు కాదు పూలవర్షం అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అయోధ్యలో జరిగిన దీపోత్సవ వేడుకల్లో ఆయనీవ్యాఖ్యలు చేశారు. Read more
ఓ మహిళను వేధించిన కేసులో బ్రిటన్ కు చెందిన ఉద్యమకారిణి… లేబర్ పార్టీ ఎంపీ క్లాడియా వెబ్ బే కు వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు 10 వారాల జైలు శిక్ష విధించింది. తన ప్రియుడు లెస్టర్ థ... Read more
కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామస్థుల ఫిర్యాదుకు స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్. ఆ గ్రామంలో అక్రమంగా నిర్మించిన ఐఎంబీ చర్చి, క్రైస్తవ ఆచారాలు పాటిస్తూ కూడా కొందరు ఎస్సీ సర్టిఫికెట్లు... Read more
కేంద్రం పెట్రోల్ పై విధించే పన్నులలో మూడు రకాల కంపోనెంట్స్ ఉంటాయి. అవి.. 1. సెంట్రల్ ఎక్సైజ్ 2. రోడ్ సెస్ 3. ప్రత్యేక ఎక్సైజ్ వీటిల్లో ఎక్సైజ్ పెంచితే దానిలో రాష్ట్రాలకు 42% వాటా మళ్ళీ ఇవ్వా... Read more
పంజాబ్ లోని ఇండోపాక్ సరిహద్దులో మరోసారి కలకలం రేగింది. ఫిరోజ్ పూర్ జిల్లాలోని ఓ వ్యవసాయక్షేత్రంలో పేలుడుపదార్థాలతో నిండిఉన్న టిఫిన్ బాక్స్ ను పోలీసులు గుర్తించారు. అయితే నాలుగు రోజుల క్రితం... Read more
ఈ ఏడాది కూడా సరిహద్దులో సైనికవీరులతో దీపావళి వేడుక చేసుకున్నారు భారత ప్రధాని మోదీ. ఢిల్లీనుంచి ప్రత్యేక విమానంలో జమ్మూకు చేరుకున్న ఆయన అక్కడినుంచి రాజౌరీ జిల్లా నౌషెరా సరిహద్దు రేఖ దగ్గరకు వ... Read more
అక్కడ తగ్గించారు, మీ సంగతేంటి – పెట్రోల్ ధరలపై తెలుగురాష్ట్రాల సీఎంలను ప్రశ్నిస్తున్న ప్రజలు
దీపావళి పండగకు బహుమతిగానా అన్నట్టు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలకు తగ్గించింది. పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై పదిరూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ వెంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు... Read more
దేవభూమి ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం కేదార్ నాథ్ ను దర్శించారు భారతప్రధాని మోదీ. కేదారనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. 2013 నాటి వరదల్లో విధ్వంసం తరువాత పునర్నిర్మించిన ఆదిశంకరాచార్... Read more
ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ కావడంతో జమ్మూ కాశ్మీర్ మాజీ ఎమ్మెల్సీ విక్రమ్ రాంధవాను అన్ని పదవులు, ధ్యతల నుంచి తొలగించింది బీజేపీ. టీ ట్వంటీ ప్రపంచ కప్ లో…ఇండియా ప... Read more
కేదారినాథ్ లో 12 అడుగుల ఆదిశంకరుల విగ్రహం ఆవిష్కృతమవుతోంది. నవంబర్ 5న అంటే మరో రెండురోజుల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో చార్ ధామ్ దేవస్థానం... Read more
మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ను ఈడీ అరెస్ట్ చేసింది.అనిల్ దేశ్ముఖ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 12 గంటలకు పైగా విచారించింది. విచారణ తర్వాత అ... Read more
పంజాబ్ లో కొత్తపార్టీ ఆవిర్భవించనుంది. ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ కొత్తపార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. పంజాబ్ లోక్ కాంగ్ర... Read more
మోదీని తమ పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు ఇజ్రాయెల్ ప్రధాని నాఫ్తాలీ బెన్నెట్. ఇద్దరూ కలిసిన సందర్భంలో వారిమధ్య సాగిన సరదా సంభాషణ అది. మీకు ఇజ్రాయెల్లో మంచి ఆదరణ ఉంది…మా యామినాపార్టీలో... Read more