హిందుత్వను ఇస్లాం ఉగ్రవాద జిహాదీలతో పోలుస్తూ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకం ‘Sunrise Over Ayodhya: Nationhood in Our Times’ పై నిషేధం విధించాలని హిందూసేన డిమాండ్ చే... Read more
జమ్ముకశ్మీర్ లోని కొండ ప్రాంతాలు చక్కటి రోడ్లతో కనువిందు చేస్తున్నాయి. PMGSY పథకం కింద ఆ ప్రాంతంలోని చిన్న చిన్న ఆవాసాలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. రహదార్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతు... Read more
చమురు వాడకాన్ని తగ్గించడం, వాతావరణ కాలుష్యాన్ని నివారించడమనే ప్రధాన లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యుత్ వాహనాల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సాహిస్తున్నది. అందులో భాగంగా సబ్సిడీలను, రా... Read more
పశ్చిమ బెంగాల్ నదియాకు చెందిన బీరేన్ కుమార్ ప్రధాని మోదీకి ఓ అఫూర్వ కానుక అందజేశారు. భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాలతో కూడిన విభిన్న అంశాలను జోడిస్తూ రూపొందించిన వస్త్రాన్ని ఆయన మోదీకి బహుకరించ... Read more
మరి ఎప్పుడో చచ్చిపోయిన కాళన్నను ఇంకా మనం ఎందుకు యాది జేసుకోవాలె. ఎందుకంటే కాళన్న తన రాతతోటి , తీరుతోటి మన గుండెల్ల నిలిచిండు గనుక. తెలంగాణ అంటె కాళోజీ, కాళోజీ అంటే తెలంగాణ అన్నట్టు బతికిండు... Read more
నమాజ్ శబ్దం ఎందరికో నిద్రాభంగం కలిగిస్తోంది – సాధువులం ప్రశాంతంగా ధ్యానం చేసుకోవద్దా – ఎంపీ ప్రగ్యాసింగ్
మసీదుల నుంచి రోజూ ఐదుసార్లు లౌడ్ స్పీకర్లతో వినిపించే శబ్దం చాలా చికాగ్గా ఉందని వ్యాఖ్యానించారు బీజేపీ భోపాల్ ఎంపీ, ఫైర్ బ్రాండ్ సాధ్వి ప్రగ్యాసింగ్. రోజూ ఉదయం 5 గంటలనుంచి మొదలయ్యే పెద్ద శబ్... Read more
ఆఖరికి ఈ దేశం లో ప్రభుత్వం రోడ్లు నిర్మించడానికి కూడా బోలెడు ఆటంకాలు. ఎవడో ఒకడు ఒక NGO ప్రారంభించి ఏదో ఒక పర్యావరణ కారణం చూపించి కోర్టులో కేసు వేస్తే అది తేలడానికి సం. లు పట్టచ్చు లేదా దశాబ్... Read more
తాను స్వయంగా వేసిన మధుబని కళారూపాన్ని ప్రధానిమోదీకి అందజేసింది పద్మశ్రీ పురస్కారగ్రహీత దులారీదేవి. రాష్ట్రపతిభవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న అనంతరం ఆమె... Read more
భారత్ హిందువులది అని…ప్రపంచంలో ఎక్కడైనా భద్రతలేదని భావించే హిందువులు భారత్ కు వచ్చి ఉండవచ్చని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. బంగ్లాదేశ్ నుంచివచ్చే హిందువులకు పౌరసత్వం ఇస్తారా అనే ప... Read more
వారణాశి నుంచి వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణేశ్వరీదేవి విగ్రహం తిరిగి భారత్ చేరింది. ఇటీవలే దాన్ని కెనడాలో గుర్తించారు. భారతసర్కారు ప్రత్యేక చొరవతో తిరిగి దాన్ని భారత్ రప్పించింద... Read more
హర్యానా, యూపీల్లో పెట్రోల్ పోయించుకుంటున్న ఢిల్లీ వాసులు – వ్యాట్ తగ్గించాలని ఇంధన డీలర్ల డిమాండ్లు
పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ ను తగ్గించేందుకు నిరాకరించింది డిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం. దీంతో వాహనదారులే కాదు, ఇంధన డీలర్లూ ఇబ్బంది పడుతున్నారు. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, యూపీల్లో పె... Read more
అందరికీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అధికారులు వినూత్నంగా వెళ్తున్నారు. రాష్ట్రంలో 36 జిల్లాలుండగా వ్యాక్సినేషన్లో ఔరంగాబాద్ జిల్లా 26 వ స్థానంలో ఉంది.... Read more
హిందుత్వను రాడికల్ జిహాదీ గ్రూప్లైన ఐఎస్ఐఎస్, బోకా హరామ్లతో పోల్చారు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ . తన కొత్త పుస్తకంలో ఇలా పోల్చడంపై మండిపడింది బీజేపీ. ముస్లిం ఓట్ల కోసం ఇస్లామిక... Read more
శ్రీనగర్ పాతబస్తీలో మహ్మద్ ఇబ్రహీంఖాన్ అనే వ్యక్తిని ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఓ కశ్మీర్ పండిట్ నడుపుతున్న కిరాణా దుకాణంలో ఇబ్రహీం సేల్స్ మన్ గా పనిచేస్తున్నాడు. ఛాతి, పొత్తికడుపుప... Read more
రాష్ట్రపతికి దిష్టి తీసిన మంజమ్మ.. కదిలి వచ్చిన వనదేవత తులసి.. అందరిదృష్టీ ఆ అమ్మలపైనే…
పద్మ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా రాష్ట్రపతికి దిష్టి తీసిన ట్రాన్స్ జెండర్ జోగమ్మ, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వెళ్లి పురస్కారం అందుకున్న తులసీ గౌడ భారతీయులందరి దృష్టినీ అకర్షించారు. చ... Read more
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రచారకులు “ఓం ప్రకాష్ గర్గ్” జీ (95 ఏళ్లు) దేహాన్ని చాలించారు. ఉత్తరప్రదేశ్ లో జనసంఘ్ సంఘటనా మంత్రిగా, ఉమ్మడి బీహార్ ప్రాంత ప్రచారక్ గా, విశ్వహిందూ పరిష... Read more
అసెంబ్లీ ఎన్నికల ముంగిట యూపీ బీజేపీ నాయకుడు అజయ్ శర్మ పై కాల్పులు జరిగాయి. ప్రయాగరాజ్ లో అర్థరాత్రి ఆయన ఇంటిసమీపంలో దుండగులు కాల్చారు. అజయ్ శర్మ భుజం, కడుపులోకి దగ్గరినుంచి కాల్పులు జరిపినట్... Read more
IRCTC ద్వారా రిలీజియస్ టూరిజం ప్రోత్సహించడానికి “దేఖో అప్నా దేశ్” కార్యక్రమం కింద దేశంలో ముఖ్యమైన మత పరమైన యాత్రా స్థలాలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ IRCTC వివిధ రకాల ప్రత్యేక... Read more
ప్రపంచ వ్యాప్తంగా ఔషధ మొక్కల డిమాండ్ విపరీతంగా పెరుగుతూ ఉండటంతో భారత ప్రభుత్వం వీటి సాగుపై దృష్టి పెట్టింది. వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా 75,000 హెక్టార్లలో అంటే సుమారు 1.80లక్షల ఎకరాల భూమిలో... Read more
అసోంలోని లుమ్డింగ్ రిజర్వ్ ఫారెస్ట్ లోని అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది రాష్ట్రప్రభుత్వం. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను సత్వరం తొలగించాలన్న గౌహతి హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం... Read more
నాపై విమర్శలు చేసేవారికి తాను తీసుకున్న అవార్డే తగిన సమాధానం చెప్తుందని బాలీవుడ్ నటి కంగనారనౌత్ అన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా కంగనా పద్మశ్రీ అందుకున్నారు. పురస్కారం అందుక... Read more