యోగీని కలిసిన ఎస్పీ ఎమ్మెల్యే షాజిల్ ఇస్లాం – గతంలో షాజిల్ అక్రమంగా నిర్మించిన పెట్రోల్ బంక్ కూల్చివేత
సమాజ్వాదీ పార్టీ (SP) ఎమ్మెల్యే షాజిల్ ఇస్లాం అన్సారీకి సీఎం యోగీని కలిశారు. కొద్ది రోజుల క్రితం షాజిల్ కు చెందిన అక్రమ పెట్రోల్ పంపును అధికారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దాని లైసెన్స్... Read more
రాష్ట్రంలోని 424 మందికి అందించిన భద్రతను ఉపసంహరించుకుంది పంజాబ్ ప్రభుత్వం. భద్రతను ఉపసంహరించుకున్న వారిలో పలువురు రిటైర్డ్ పోలీసు అధికారులు, మత పెద్దలు సహా రాజకీయ ప్రముఖులు ఉన్నారు. ఏప్రిల్... Read more
జ్ఞానవాపి మసీదు వీడియో సర్వే ఫలితాలను బహిర్గతం చేయవద్దు – కోర్టును కోరిన ముస్లిం పక్షం
వివాదాస్పద జ్ఞానవాపి నిర్మాణంపై కొనసాగుతున్న కేసులో ముస్లిం పక్షం వివాదాస్పద స్థలం యొక్క వీడియో సర్వేను బహిర్గతం చేయవద్దని మే 27న కోర్టును కోరింది. కోర్టు నియమించిన కమిషనర్ సర్వే రిపోర్ట్ రి... Read more
జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ కేసులో ఫరూఖ్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు జారీ చేసింది. మే 31న విచారణకోసం న్యూఢిల్లీలోని కార్యాలయానికి హాజరుకావల్సిందిగా కోరింది. గతంలో సమన్లు జారీ చేసినపుడు ఆయన హ... Read more
ఉత్తరాఖండ్లో 1985 వరకు ఒక్క మసీదు లేదు, ఇప్పుడు 2000 కంటే ఎక్కువయ్యాయి, ఆ పాపం కాంగ్రెస్ దే: స్వామి దర్శన్ భారతి
అక్రమ మజార్లు, మాదకద్రవ్యాల బానిసలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అనుభవజ్ఞుడైన సాధువు స్వామి దర్శన్ భారతి, రాష్ట్రంలో పరిస్థితి గురించి మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 1985 వర... Read more
కర్ణాటకలో హిజాబ్ ధరించి కాలేజీకు వచ్చిన ముస్లిం విద్యార్థులు – కోర్టు ఉత్తర్వును అమలు చేయాలని విద్యార్థుల నిరసనలు
కర్ణాటకలో మరోసారి హిజాబ్ వివాదం మళ్లీ రగులుతోంది. వెలుగులోకి వచ్చింది. పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ పై నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన దాదాపు నెల తర్వాత.. మంగళూరు... Read more
కశ్మీరీ నటి అమ్రీనా భట్ను కాల్చి చంపిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం – ఎన్కౌంటర్ లో మట్టుబెట్టిన పోలీసులు
కశ్మీర్లోని బుద్గావ్ జిల్లాలో కశ్మీరీ నటి, గాయని అమ్రీనా భట్ను హతమార్చిన ఇద్దరు లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులను ఈరోజు జమ్మూ కశ్మీర్ పోలీసులు మట్టుబెట్టారు. ఉగ్రవాదులను షాహిద్ ముస్తాక్... Read more
యాసిన్ మాలిక్కు శిక్షను నిరసిస్తూ అమర్నాథ్ యాత్రను అడ్డుకొండి – కశ్మీరీ ముస్లింలకు సిఖ్స్ ఫర్ జస్టిస్ అధినేత గురుపత్వంత్ సింగ్ పిలుపు
టెర్రర్ ఫండింగ్ కేసులో పాకిస్థాన్ అనుకూల కశ్మీరీ ఉగ్రవాది యాసిన్ మాలిక్కు ప్రత్యేక NIA కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన ఒక రోజు తర్వాత, ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టి... Read more
ఉత్తరాఖండ్ మాజీ మంత్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. తుపాకీతో కాల్చుకుని మాజీమంత్రి రాజేంద్ర బహుగుణ ప్రాణాలు తీసుకున్నారు. తన కుమార్తెను వేధించారంటూ ఆయన సొంత కోడలే కేసు పెట్టడంతో మ... Read more
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రికి నాలుగేళ్ల జైలుశిక్ష – 50లక్షల రూపాయల జరిమానా
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలాకు ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, 50 లక్షల రూపాయల జరిమానా విధించింది. చౌతాల... Read more
కృష్ణ జన్మభూమి స్థలంలో ఉన్న వివాదాస్పద షాహీ ఈద్గా మసీదులో ఉన్న మతపరమైన శాసనాలు, కళాఖండాలు లేదా చిహ్నాలను ధ్వంసం చేయకుండా ముస్లింలను ఆ ప్రాంతంలోకి నిషేధించాలని మధుర కోర్టులో పిటిషన్ దాఖలైంది.... Read more
కార్డెలియా డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఐదుగురికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) క్లీన్ చిట్ ఇచ్చింది. వారిపై ఉన్న అభియోగాలను రుజువు చేయడానికి తగిన స... Read more
కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారి గురుంచి తెలిసీ తప్పు చేయడం అంటే అది ఖచ్చితంగా అవివేకమే. భార్యాభర్తలు అయిన ఇద్దరు IAS అధికారులు సంజీవ్ ఖర్వార్ అతని భార్య రిన్కూ ఘగ్గాలు ఢిల్లీ లోని త్యాగరాజ్... Read more
GRSE భారత నౌకాదళం కోసం ‘INS నిర్దేశక్’ని ప్రారంభించింది. భారత నౌకాదళం కోసం L&T షిప్బిల్డింగ్తో కలిసి GRSE నిర్మిస్తున్న నాలుగు సర్వే వెస్సెల్స్(SVL) ప్రాజెక్ట్లలో రెండవది... Read more
దేశ రాజధానిలోని రాజ్ నివాస్లో జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ 22వ లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘ... Read more
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకుడు జితిన్ ప్రసాద ఇటీవల కపిల్ సిబల్ పై చేసిన వ్యాఖ్యల ద్వారా వెలుగులోకి వచ్చారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి.. సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్... Read more
రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలు (RUPPs) నిర్ణీత సమ్మతి అమలు కోసం ప్రారంభించిన చర్యలో, భారత ఎన్నికల సంఘం 87 పార్టీలను తొలగించింది. అటువంటి 2000 కంటే ఎక్కువ ఇతర పార్టీలపై కఠినమై... Read more
స్టార్టప్ ఎకోసిస్టం, ఆత్మనిర్భర్ భారత్ కలలతో భారతదేశం ముందుకు సాగుతోంది : హైదరాబాద్లో ప్రధాని మోదీ
తెలంగాణలోని ఐఎస్బీ హైదరాబాద్ 20 ఏళ్ల వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొన్నారు. 2022 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (PGP) క్లాస్ గ్రాడ్యుయేషన్ వేడుకలో కూడా ఆయన ప్రసంగించారు. ఈ సందర... Read more
మనీలాండరింగ్ కేసులో కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్పై చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ కేసులో శివకుమార్తో పాటు మరికొందరిపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చ... Read more
పశ్చిమ బెంగాల్ లో విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా గవర్నర్ కు బదులుగా సీఎం మమతా బెనర్జీ ని నియమించే ప్లాన్ లో కేబినెట్
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్కు బదులుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా నియమించే బిల్లును ప్రవేశపెట్టాలని పశ్చిమ బెంగాల్ కేబినెట్ నిర్ణయించ... Read more
తెలంగాణాలో తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై విమర్శలనేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. “ఈ తెలంగాణ నేలనుంచి యోగి ఆదిత్యనాథ్ జ... Read more
యాసిన్ మాలిక్కు జీవిత ఖైదు విధించడంతో శ్రీనగర్లో చెలరేగిన హింస – రాళ్లు దాడి – భద్రతా దళాలతో ఘర్షణ
వేర్పాటువాద నాయకుడు ఉగ్రవాది యాసిన్ మాలిక్కు ఢిల్లీ NIA కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించడంతో ఇస్లామిస్టులు నిరసనకు దిగారు. తీర్పునకు ముందే శ్రీనగర్లోని వాతావరణాన్ని అక్కడి ఇస్లాం వాదులు చెడగ... Read more
యాసిన్ మాలిక్ కు జీవితఖైదు విధించింది ఎన్ఐఎ కోర్టు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేలిన సంగతి తెలిసిందే. కశ్మీరీ వేర్పాటువాది, నిషేధిత జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకే... Read more
బీజేపీ నాయకుడు తజిందర్ పాల్ సింగ్ బగ్గా పంజాబ్ పోలీసులు తనను అరెస్టు చేయడానికి వచ్చిన రోజుకు ఏం జరిగిందో తెలిపే ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.. “యూనిఫాం లేదు, వారెంట్ లేదు. రైఫ... Read more
కార్తీ చిదంబరంతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన ఈడీ – ఈడీ వేధిస్తోందని కార్తీ ఆరోపణలు
చైనీయులకు వీసాలకు సంబంధించిన కుంభకోణం కేసులో కార్తి చిదంబరంతోపాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. 2011లో చిదంబరం హోంమంత్రిగా ఉన్న కాలంలో స్క... Read more