నూపుర్ శర్మ, సబానఖ్విపై ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ – శర్మ చేతులు నరుకుతానని ప్రకటించిన ముఫ్తీ నదీంపై కేసు
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్మీడియాలో తప్పుడు సమాచారం షేర్ చేశారంటూ నూపుర్ శర్మసహా పలువురిపై డిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. శర్మతో పాటు నవీన్ జిందాల్, జర్నలిస్ట్ సబానఖ్వీ తదితరులపై ఎ... Read more
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆంధ్రప్రదేశ్లోని అమరావతి నుంచి మహారాష్ట్రలోని అకోలా మధ్య NH-53 సెక్షన్లో వరుసలో ఏకధాటిగా 75 కిలోమీటర్ల రోడ్డును ఐదు రోజుల్లో నిర్మించి కొత్త గిన్నిస్... Read more
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు – స్వప్న ఇంటి నుంచి సరిత్ కిడ్నాప్ – పినరయిపై స్వప్న ఆరోపణలు
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ తెలిపిన వివరాల ప్రకారం, మరో నిందితుడు పీఎస్ సరిత్ను బుధవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. తనకు ప్రాణహాని ఉందని మీ... Read more
నూపుర్ శర్మకు మద్దతిచ్చిన డచ్ శాసనసభ్యుడికి ముస్లింల హత్య బెదిరింపులు – “గో టు హెల్” అంటూ ప్రతిస్పందించిన గీర్ట్ వైల్డర్స్
మహ్మద్ ప్రవక్త జీవితంపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చినందుకు తనకు ముస్లింల నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయని డచ్ చట్టసభ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ వెల్లడించారు. నూపుర్ శర్మకు మద్ద... Read more
కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఇంకా కోవిడ్ నుంచి కోలుకోలేదు. దీంతో ఈడీ విచారణకు మరింత గడువు కోరాలని పార్టీ నిర్ణయించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా ఇవాళే ఈడీ విచారణకు హాజరుకావల్సి ఉండగా గతవ... Read more
2006లో వారణాసిలో సంకట మోచన్ మందిర్ వద్ద, బెనారస్ హిందూ యూనివర్సిటీ సహా మరి కొన్ని చోట్ల జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 20 మందికి పైగా చనిపోగా 100 మందికి పైగా గాయ పడ్డారు. ఈ కేసులో విచారణ పూర్తి... Read more
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్పొరేటర్లు, ఇతర బీజేపీ నేతలు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ‘‘జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను, తెలంగాణకు చెందిన ఇతర పార్టీ నేతలన... Read more
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ పై ఎన్సిడబ్ల్యు సీరియస్ అయింది. రాష్ట్రంలో మైనర్ బాలికలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్ల్యు) చైర్పర్సన్ ఎన్సిడబ్ల్యు రేఖా శర్మ ఆంద... Read more
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వేకు ఆదేశాలిచ్చిన జడ్జి రవికుమార్ దివాకర్కు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా ఆయనింటికి వచ్చిన లేఖ కలకలం రేపుతోంది. ఇస్లామిక్ ఆగజ్ మూవ్మెంట్ నుంచి కాష... Read more
స్వయంసేవకులు ధరించే నిక్కర్లు తగులపెట్టిన NSUI – పాత చెడ్డీలు సేకరించి కాంగ్రెస్ ఆఫీసుకు పంపుతున్న సంఘ్ అభిమానులు
రాజకీయ పార్టీ బీజేపీని వదిలి ఆర్ఎస్ఎస్ వెంటపడింది కర్నాటక కాంగ్రెస్. రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం కాషాయీకరణ చేస్తోందని మండిపడుతూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ధరించే ఖాకీ నిక్కర్లను తగులపెట్టింది క... Read more
అభివృద్ధి చెందని రాష్ట్రాల భాష హిందీ, అది మనల్ని శూద్రులను చేస్తుంది – డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇలంగోవన్
హిందీభాష అభివృద్ధి చెందని రాష్ట్రాల భాష అని… తమిళనాడులో ఆభాష అమలుచేస్తే తమిళుల్ని శూద్రులుగా మారుస్తారన్ని డీఎంకే నాయకుడు ఇలంగోవన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మధ్యప్రదేశ్,... Read more
ఆరిపోయేముందు కొవ్వొత్తి ఎక్కువగా వెలుగుతుంది: కశ్మీర్ హత్యలపై J&K లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
కశ్మీర్లో రెచ్చిపోతున్న ఉగ్రవాదుల చర్యలను ఆరిపోయే దీపంతో పోల్చారు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. జమ్మూలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన… “లోయలో పౌరులను లక్ష్యంగా చేసుకుని... Read more
యూపీలో కలకలం రేపిన కాన్పూర్ హింసాకాండ కేసులో 40 మంది అనుమానితుల పోస్టర్లను పోలీసులు విడుదల చేశారు. జూన్ 3న జరిగిన ఘర్షణలో పాల్గొన్న వారిని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. మొన్నటి శుక్రవారం... Read more
ఆక్రమణలకు గురైన ఆలయ భూములను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన తమిళనాడు ప్రభుత్వానికి మరో దెబ్బ తగిలింది. ఆక్రమణలకు గురైన పల్నన్కుప్పంలోని శ్రీ రామనాధేశ్వర దేవాలయం భూములను స్వాధీనం చేసుకునేందుకు... Read more
2026 కల్లా దేశంలో తొలిబుల్లెట్ రైలు పరుగుపెట్టనుంది. గుజరాత్ సూరత్ లో జరుగుతున్న బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పనులను కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. 2026లో సూరత్, బిలిమోరా మధ్య... Read more
మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థిస్తున్నా, బుజ్జగింపు ఎప్పుడూ పనిచేయదు, పరిస్థితిని మరింత దిగజారుస్తుంది – డచ్ శాసన సభ్యుడు
మహ్మద్ ప్రవక్తపై దుర్బాషలాడిందన్న ఆరోపణలపై బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన నూపుర్ శర్మకు ఒక డచ్ శాసనసభ్యుడు మద్దతుగా నిలిచారు. గీర్ట్ వైల్డర్స్ ‘పార్టీ ఫర్ ఫ్రీడమ్’ నాయకుడు, నె... Read more
నిందితులు వేధిస్తేనే బాలికలు బయటకొచ్చారు – మైనర్ రేప్ కేసులో వెలుగులోకి మరిన్ని విషయాలు
హైద్రాబాద్ లో సంచలనం సృష్టించిన ఆమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసు రిమాండ్ రిపోర్టులోనూ అంతే సంచలన విషయాలు నమోదు అయ్యాయి. బాధిత బాలికతోపాటు మరో బాలికను నిందితులు వేధించినట్లు పేర్కొన్నారు.... Read more
భారత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని గల్ఫ్ దేశాల డిమాండ్ – నూపుర్,జిందాల్ వ్యాఖ్యలతో ప్రభుత్వానికేం సంబంధమంటూ భారత్ కౌంటర్
నూపుర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న గల్ఫ్ దేశాల్లో సౌదీఅరేబియా చేరింది. ఆమె వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని సౌదీ విదేశాంగ శాఖ శాఖ అభ్యంతరం తెలిపింది. అందరి మత విశ్వాసాలను పరస్పరం గౌరవ... Read more
నోట్లపై గాంధీని తొలగించి రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాంతో భర్తీ చేస్తున్నారన్న ప్రచారాన్ని కొట్టేసిన RBI
ప్రస్తుతం ఉన్న కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫోటో స్థానంలో ఇతర ప్రముఖుల ఫొటోలతో మార్చనున్నారన్న వార్తలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తోసిపుచ్చింది. గాంధీ ఫోటోను రవీంద్రనాథ్ ఠాగూర్, APJ అబ్దు... Read more
ఒఐసీ ప్రకటనపై భారత్ ఆగ్రహం – మైనారిటీల విషయంలో ఏ దేశం తీరు ఎలా ఉందో ప్రపంచానికి తెలుసంటూ పాక్ కూ చురక
మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక సౌదీ అరేబియా, ఆప్ఘనిస్థాన్, ఆర్గనేజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) దీనిపై ప్రకటనలు చేయడంపై భారత్ సైతం ఘాటుగానే స్పంది... Read more
హిందూ దేవత నగ్న చిత్రాన్ని పెయింటింగ్ వేసిన MF హుస్సేన్కు పౌరసత్వం – ప్రవక్తను ఏదో అన్నందుకు కలత చెందిన ఖతార్
ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జూన్ 5న ఖతార్లోని భారత రాయబారిని పిలిపించి.. ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలను అధికారికంగా ఖండించింది. ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నేత... Read more
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను అరెస్ట్ చేయాల్సిందేనని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యల వల్ల అరబ్ కంట్రీస్ లో భారత్... Read more
మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిందని వచ్చిన ఆరోపణలపై ఇద్దరు పార్టీ నేతలపై బీజేపీ వేటు వేసింది. ముహమ్మద్ ప్రవక్త ను దూషిందన్న ఆరోపణల కారణంగా బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ప... Read more
పంజాబ్ కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు మాజీ మంత్రులు డాక్టర్ రాజ్ కుమార్ వెర్కా, బల్బీర్ సింగ్ సిద్ధూ, గురుప్రీత్ సింగ్ కంగర్ సహా సుందర్ శామ్ అరోరా ఈరోజు చండీగఢ్లోని పార్టీ... Read more
‘పెరియార్ హత్యా మోడల్’ ద్వారా తమిళ బ్రాహ్మణుల మారణహోమానికి పిలుపునిచ్చిన డీఎంకే అధికార ప్రతినిధి రాజీవ్ గాంధీ
తమిళనాడులో ద్రావిడ ఐకాన్ పెరియార్ ఆదేశాల మేరకు తమిళ బ్రాహ్మణులను చంపి ఉండాల్సిందని అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీ అధికార ప్రతినిధి ఆర్. రాజీవ్ గాంధీ పేర్కొనడంతో అక్కడ వివాదం చెలరే... Read more