తాము ఇటీవలే తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ… జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం తమ సర్కార... Read more
యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు తిరిగి దక్కించుకున్న అలనాటి సావిత్రితో ఇప్పుడు అర్పితను పోలుస్తున్నారంతా. అడవి బాట పట్టి మావోయిస్టుల చెర నుంచి తన భర్తను రక్షించుకుంది ఇంజనీర్ అజయ్ భార్యే అ... Read more
ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫైట్ సాగుతోంది. ఈ దుస్థితికి మీరంటే మీరు కారణమంటూ ఇరు పార్టీల నాయకులూ పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని ఇరుకునపెట్టేందుక... Read more
అమర సైనికునికి అంతిమ వీడ్కోలు.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన కేంద్రే సంజీవ్ కొన్ని రోజుల క్రితం దక్షిణ సుడాన్ లో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురై మరణి... Read more
మరో అపూర్వ వేడుకకు భాగ్యనగరం వేదికకానుంది. ఈనెల 20, 21 తేదీల్లో ‘గోల్కొండ సాహితీ మహోత్సవ్’ సదస్సుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ అఖిలభారత కార్యకారిణి సదస్యులు... Read more
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇల్లందకుంట వెళ్లారు ఈటల రాజేందర్. అక్కడ కొలువైన సీతారాములను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఈటలకు స్వాగతం పలికారు. ఆశీస్సులు, తీర్థప్రసాదాలు అందచేశ... Read more
మరి ఎప్పుడో చచ్చిపోయిన కాళన్నను ఇంకా మనం ఎందుకు యాది జేసుకోవాలె. ఎందుకంటే కాళన్న తన రాతతోటి , తీరుతోటి మన గుండెల్ల నిలిచిండు గనుక. తెలంగాణ అంటె కాళోజీ, కాళోజీ అంటే తెలంగాణ అన్నట్టు బతికిండు... Read more
IRCTC ద్వారా రిలీజియస్ టూరిజం ప్రోత్సహించడానికి “దేఖో అప్నా దేశ్” కార్యక్రమం కింద దేశంలో ముఖ్యమైన మత పరమైన యాత్రా స్థలాలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ IRCTC వివిధ రకాల ప్రత్యేక... Read more
హీరో అల్లుఅర్జున్ కు తెలంగాణ ఆర్టీసీ నోటీసులు పంపింది. ర్యాపిడో సంస్థకు అల్లుఅర్జున్ చేసిన యాడ్ ఆర్టీసీ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉండడమే కారణం.సెలబ్రిటీలు కమర్షియల్ యాడ్స్ లో నటించేముందు ఓ సారి ఆ... Read more
తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవనుంద... Read more
హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం అసెంబ్లీ స్పీకర్ చాంబర్ లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈటలతో ప్రమాణ స్వీకారం చేయించారు.మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండా... Read more
ఈటల గెలుపును సెలబ్రేట్ చెసుకుంటూ హైదరాబాద్ లో బీజేపీ విజయోత్సవర్యాలీ తీసింది.. శామీర్ పేట నుంచి నాంపల్లిలోని పార్టీ ఆఫీసు వరకు ర్యాలీ సాగింది. దారిలో అల్వాల్ చౌరస్తాలో తెలంగాణతల్లి విగ్రహాని... Read more
కేంద్రం పెట్రోల్ పై విధించే పన్నులలో మూడు రకాల కంపోనెంట్స్ ఉంటాయి. అవి.. 1. సెంట్రల్ ఎక్సైజ్ 2. రోడ్ సెస్ 3. ప్రత్యేక ఎక్సైజ్ వీటిల్లో ఎక్సైజ్ పెంచితే దానిలో రాష్ట్రాలకు 42% వాటా మళ్ళీ ఇవ్వా... Read more
పంజాబ్ లోని ఇండోపాక్ సరిహద్దులో మరోసారి కలకలం రేగింది. ఫిరోజ్ పూర్ జిల్లాలోని ఓ వ్యవసాయక్షేత్రంలో పేలుడుపదార్థాలతో నిండిఉన్న టిఫిన్ బాక్స్ ను పోలీసులు గుర్తించారు. అయితే నాలుగు రోజుల క్రితం... Read more