మద్యం స్కాం కేసులో ఈడీ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇవాళ మూడో చార్జిషీట్ దాఖలైంది. మాగుంట రాఘవ, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషిలపై ఈ చార్జిషీట్ వేసింది. ఫిబ్రవరి 7న... Read more
బండి సంజయ్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. హన్మకొండ కోర్ట్ డాకెట్ ఆర్డర్ ను సస్పెండ్ చేయాలని సంజయ్ పిటిషన్లో పేర్కొన్నారు. సంజయ్ పై ఆరోపణలు ఏంటని కోర్ట్ తెలంగాణ ప్రభుత్వాన్... Read more
సిబిఐ, ED ఏకపక్ష దాడులు చేయకుండా అంటే సోదాలు,అరెస్ట్,రిమాండ్, బెయిల్ లాంటి అంశాల మీద మార్గ దర్శక సూత్రాలని ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.మొత... Read more
వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను కలిశారు. నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ప్రధానంగా చర్చించారు. నిర... Read more
ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఏర్పడినందుకే బీజేపీ బరితెగించి దాడులు చేస్తోందని మండిపడ్డారు. పనికిమాలిన పార్టీలు పనిగట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నాయ... Read more
పేరెత్తెకుండానే చురకలు – కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతిని ఎత్తిచూపిన మోదీ
తెలంగాణ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత మొదలైందని ప్రధాని మోదీ అన్నారు. తాము అభివృద్ధి కోసం పాటుపడుతుంటే కొందరు తమ స్వార్థం చూసుకుంటున్నారని పేరు ప్రస్తావించకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కు... Read more