కరోనా థర్డ్వేవ్ ముందుకు వచ్చేశాం.. సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు అత్యంత కీలకం.. కేసులు లక్షల్లోనే ఉంటాయని, డెల్టా వేరియంట్తో పిల్లలకు ముప్పు ఎక్కువ అని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి..... Read more
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మరో ముగ్గురు మహిళలు కొలువుదీరనున్నారు. అంతేకాదు… తొలిసారిగా ఒక మహిళ సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశముంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వం... Read more
మోడీ ERupee దేశ ఆర్థిక లావాదేవీలను మారుస్తుందా ? సమకాలీన విశ్లేషణ | MyindMedia Read more
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం శివరామరెడ్డి కాలనీలో తాగునీటి పైపులైన్ పగిలిపోవడంతో స్థానికులు మంచినీటి కోసం పడుతున్న అవస్థ ఇది.. చాలా కాలంగా ఇలా మురుగు కాలువలో దిగి పగిలిపోయిన పైపు నుంచి తాగ... Read more
కాకినాడ : అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న చర్చిని హిందూ సంస్థలు అడ్డుకున్నాయి. ఈశ్వరా నగర్ లో హిందువులకు సంబంధించిన స్థలంలో కొందరు చర్చి నిర్మాణపనులు మొదలుపెట్టారు.. విషయం తెలుసుకున్న విశ్వహి... Read more
మాతృభూమిని విదేశీ పాలన నుంచి తప్పించడానికి స్వాతంత్రోద్యమం అనివార్యమన్న చైతన్యాన్నీ, ఏకాత్మతనూ భారతీయులందరిలో తీసుకువచ్చినవి వార్తాపత్రికలు. అక్షరం ద్వారా కలం యోధులు సాగించిన ఈ ఉద్యమాన్ని ప్... Read more
Press release “ఇప్పుడు కాక ఇంకెప్పుడు” చిత్రం యూనిట్ పై వనస్థలీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పవిత్రంగా కీర్తించే ‘భజగోవిందం’ కీర్తనత... Read more
ఐసిఎంఆర్తో సంప్రదించి రాష్ట్ర-నిర్దిష్ట సెరో సర్వేలను నిర్వహించాలని కేంద్రం రాష్ట్రాలకు సలహా ఇచ్చింది. దాని ఆధారంగా రాష్ట్రాలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆద్వర్యంలో 4వ రౌండ్ సెరో... Read more
ఆ చేప ఖరీదు 17 వేలు..అవును అక్షరాలా పదిహేడువేలు..ఓ క్వింటా ఉంటుందా అనుకుంటున్నారా అస్సలు కాదు..కిలో ఉంటదేమో..కిలో చేపకు అంతధరేంటీ అంటే అది మామూలు చేప కాదు..పులస మరి….. పుస్తె అమ్ముకునై... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం Pramod Buravalli Kiran Thummala July 26 2021| MyindMedia
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం Pramod Buravalli Kiran Thummala July 26 2021| MyindMedia Read more
ఆంధ్రప్రదేశ్ సెక్యూరిటీ బాండ్ల వేలం.. Read more
కత్తిమహేశ్ మృతిపై శ్రీధర్ నల్లమోతు ఏమన్నారో తెలుసా?! Read more
హుజూరాబాద్లో రాజకీయం వేడెక్కింది. ఈటల రాజేందర్ కు మద్దతుగా పెద్దసంఖ్యలో యువత బీజేపీలో చేరుతున్నారు. జమ్మికుంట మండలం కొరపల్లిలో 50మంది టిఆర్ఎస్ ను వీడి ఈటల సమక్షంలో బీజేపీలోచేరారు. ఇక వరంగల... Read more
ఏబీవీపీ ఏపీ సచివాలయ ముట్టడి ఉద్రిక్తం Read more
2021-22 సంవత్సరానికి గానూ.వివిధ శాఖలకు చెందిన 10,143 పోస్టులను భర్తీ చేయనుంది ఏపీ ప్రభుత్వం.పోస్టుల భర్తీలో భాగంగా జూలైలో Read more
ఆనందయ్య గారి మందు పనితీరు నిరూపించబడలేదు కాబట్టి ఆ నాటు మందు వాడకండి - జన అజ్ఞాన వేదిక కర పత్రం ఈ అజ్ఞాన వేదిక వాళ్ళు ఎప్పుడో వచ్చే ఇటువంటి Read more
ఏ స్టాండ్ తీసుకుంటారు బాబూ Read more
శ్రీవారి దర్శనం టికెట్ల బుకింగ్ తేదీ మార్చుకునే అవకాశం కల్పించింది టీటీడీ. స్వామి దర్శనానికి ...ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు Read more
ఔషధాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విజ్ఞప్తి చేశారు.ఔషధం తయారీ సామగ్రి కొనుగోలుకు సహకారం అందించాలని జగన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం న... Read more
కర్ఫ్యూను జూన్ 20 వరకు పొడిగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జూన్10 తర్వాత నుంచి కర్ఫ్యూ సడలింపు సమయం పొడిగిస్తున్నారు. ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటవరకూ కర్ఫ్యూ సడలించనున్నారు... Read more
వారంరోజులుగా వార్తల్లో నిలిచిన నెల్లూరుకు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య చనిపోయారు. పది రోజుల క్రితం నెల్లూరు జీజీహెచ్ కోటయ్య చేరారు. 4 రోజులుగా Read more
ఆనందయ్య మందులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్ పై ఇంకా నివేదిక రానందున నిర్ణయం తీసుకోలేదు. Read more
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు సోమవారం విడుదల కానున్నారు. సుప్రీంకోర్టు నిన్ననే ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.అయితే Read more
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కుటుంబసభ్యుల ఫిర్యాదును లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సభాహక్కుల కమిటీకి పంపారు. రఘురామ అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాల్సిందిగా హోంశాఖనూ Read more
అటు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఆయుర్వేద మందును అన్నివిధాలా పరిశీలిస్తామని భారత వైద్య పరిశోధనా మండలి..ఐసీఎంఆర్ బృందం తెలిపింది. మందు శాస్త్రీయత నిర్ధారణ Read more