దేశంలో ఆగస్టు 6న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలో పార్టీ ఎంపీలు ఓటింగ్కు దూరంగా ఉంటారని తృణమూల్ కాంగ్రెస్ వెల్లడించింది. సీఎం మమతా బెనర్జీ నివాసంలో జరిగిన ఎంపీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నా... Read more
దక్షిణ కశ్మీర్లోని అన్ని జిల్లాల్లో అటవీ శాఖ 68 నీటి రిజర్వాయర్లను నిర్మించనుంది, ఇది పర్యావరణానికి సహాయపడటమే కాకుండా స్థానిక ప్రజలకు, అలాగే ట్రెక్కర్ లకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. CAM... Read more
కేరళలో కాలేజీ విద్యార్థుల వినూత్న నిరసన – సిట్ ఆన్ లాప్ ప్రొటెస్ట్ తో జెండర్ న్యూట్రల్ షెడ్ ఏర్పాటు
కేరళలో కాలేజీ విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. కేరళలోని త్రివేండ్రంలోని ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలోని బస్ స్టాప్ చాలామందికి ఇష్టమైన స్పాట్. కాలేజీ అయిపోగానే విద్యార్థినీ విద్యార్థులు అక్క... Read more
పొగతాగడానికి ఉన్న కనీస వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు
పొగతాగడానికి ప్రస్తుతం ఉన్న కనీస వయసును 18 ఏళ్లనుంచి 21 ఏళ్లకు పెంచేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. .మీరు ప్రచారం కోరుకుంటే మంచి కేసువాదించిండం తప్ప పిల్ ఫైల్ చేయకండి అంటూ పిటిషన్ వేసిన... Read more
భారతదేశ తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. వినయం.. ఆప్యాయత.. స్ఫూర్తిదాయకం.. భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము గురించి ఆమెకు తెలిసిన వారు ఇలా వర్ణిస్తారు. ఒడిశ... Read more
కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కింద దేశంలో ఉన్న గ్రామాల్లో ప్రతీ ఇంటికి మంచి నీటి కుళాయి కనెక్షన్ 2024లోగా ఇవ్వడానికి నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ వెబ్ సైట్ ప్రకారం దేశంలో... Read more
సౌదీ అరేబియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటున్నది ! మీరు చదువుతున్నది నిజమే ! సౌదీ అరేబియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నది. ప్రపంచంలోనే అత్యధిక దేశాలకి ముడి చము... Read more
రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ అధిక్యంలో ఉన్నారు. ఎంపీ ఓట్లలో ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు పోల్ అయినట్లు రాజ్యసభ... Read more
ఇంటిముందు దీపాలు వెలిగిస్తున్న రిషి సునాక్ ఫొటో, వీడియోలు వైరల్ – ఆకట్టుకుంటున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్
బ్రిటన్ ప్రధాని రేసులో ముందుకు దూసుకెళ్తున్నారు రిషి సునాక్. కన్జర్వేటివ్ పార్టీ నిర్వహించిన లాస్ట్ రౌండ్ రహస్య బ్యాలట్ లో 137 మంది ఎంపీల ఓట్లు దక్కాయి రిషికి. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ కు... Read more
ఇంతకాలం అనుమానాస్పద మృతిగా చరిత్రలో నిలిచిపోయిన భారత రెండో ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రిది సహజమరణం కాదని, ఆయనకు హత్యకు గురయ్యారని పలు ఆధారాలు లభిస్తున్నాయి. అంతేకాదు దాదాపు అదే సమయం... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఈడీ బృందం సోనియాను విచారిస్తోంది… ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆ... Read more
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కడుపునొప్పితో బుధవారం అర్థరాత్రి ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీ సరితావిహార్ ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కడుపులో కడుపులో ఇన్ఫెక్షన్ సోకిన... Read more
రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఎదురుచూస్తుండగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము పూర్వీకుల గ్రామంలో సందడి మొదలైంది. రాజధాని భువనేశ్వర్కు 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశాలోని ఉపెర్బెడా... Read more
ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్కు చెందిన అరవింద్ కుమార్ గోయల్ అనే వైద్యుడు పేదలకు సహాయం చేయడానికి తన ఆస్తి మొత్తాన్ని యూపీ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చాడు. మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.600 కో... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలో భారీ నిరసనకు ద... Read more
శివసేన పార్టీపై ఆధిపత్యం కోసం ఇరువర్గాలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసిన కోర్టు… ఎమ్మెల్యేల అనర్హతపై అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పీకర్ ను ఆద... Read more
కామన్వెల్త్ గేమ్స్ కు ఎంపికైన క్రీడాకారులతో మోదీ వర్చువల్ ఇంటరాక్షన్ – స్ఫూర్తినింపే ప్రయత్నం
కామన్వెల్త్ గేమ్స్ కు ఎంపికైన భారత క్రీడాకారులతో ప్రధాని మోదీ వర్చువల్గా ఇంటరాక్ట్ అయ్యారు. వారిలో స్ఫూర్తినింపే ప్రయత్నం చేశారు. ఈనెల 28నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్, బర్మింగ్ హామ్ లో జరిగ... Read more
గుజరాత్ లో ఘోరం జరిగింది. బోర్సాద్ లో రోడ్డుమీద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపైకి ట్రక్కును ఎక్కించారు దుండగులు. ట్రక్ నడుపుతున్న వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు దాని ఎదురుగా... Read more
అవినీతి విషయంలో యోగీ కఠిన వైఖరి – పీడబ్ల్యూడీ మంత్రి ఓఎస్డీ సస్పెన్షన్ – యోగీ తీరుపై మంత్రి కినుక
అవినీతి అధికారుల విషయంలో కఠినంగా ఉంటున్నారు యూపీ సీఎం యోగీ. తమ సిబ్బందిని గుడ్డిగా నమ్మవద్దని మంత్రులకు సూచించారు. పీడబ్ల్యూడీ మంత్రి జితిన్ ప్రసాద ఓఎస్డీ అనిల్ కుమార్ పాండేతో పాటు… మర... Read more
తెలంగాణలో ఆర్టీసి మళ్ళీ బాదుడుకు సిద్ధమైంది. ఇదివరకే సెస్ల రూపంలో భారీగా టికెట్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా లగేజీ చార్జీల రూపంలో ధరలు పెంచనుంది. ఒక్కో ప్రయాణికుడు తమ వెంట 50 కిలోల... Read more
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు. ఆయనపై ప్రజాగ్రహం ఉన్నా…దేశాధ్యక్షుడిగా ఎంపీలు ఆయనవైపే మొగ్గుచూపారు. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 225 ఓట్లకు గాను విక్రమస... Read more
పంజాబ్ కు చెందిన కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా హత్య కేసులో హంతకులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. అమృత్సర్లోని అత్తారి సమీపంలో పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న చిచా భక్నా గ్రామంలో నిందితులకు, పం... Read more
ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ పై దాఖలైన మొత్తం ఆరు కేసుల్లో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బయటకు వదలకుండా నిర్బంధంలో ఉంచడానికి సరైన కారణాలు కనిపించడం లేదని..అందుకే బెయిల్ మంజూర... Read more