గతంలో రూపాయి బలహీన పడిన సందర్భంలో ప్రపంచంలో అన్ని ముఖ్య కరెన్సీలతో రూపాయి బలహీన పడేది. అంటే మన రూపాయి డాలర్ తో మాత్రమే కాకుండా, పౌండ్, ఎన్, యురో ఇలా అన్ని ముఖ్య కరన్సీ లతో కూడా బలహీన పడేది.... Read more
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరిగింది. అధ్యక్షరేసులో ఉన్న మల్లికార్జున ఖర్గే బెంగళలూరులో ఓటేశారు. సోనియా, ప్రియాంక, మన్మోహన్ సహా పలువురు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఖర్గేతోపాటు కేరళకు చ... Read more
అంతర్జాతీయ ఆకలి సూచీ,భారత్. International Food Policy Research Institute- India. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఆకలి చావులు,పోషకాహార లోపం ఎంత శాతంగా ఉందో మరియు దానిని ఎలా అరికట్టాలి అనే ఆశయంతో 19... Read more
టీఆర్ఎస్ కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా – తన అవసరం పార్టీకి లేనట్టుంది – రాజీనామాలేఖలో బూర
భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖరారైంది. ఈమేరకు సీఎంకు రాజీనామా లేఖను సమర్పించిన పార్టీలో తనకు అవమానం జరిగిందని వాపోయిన నర్సయ్యగౌడ్... Read more
అసోం సీఎం హిమంత శర్మ భద్రతను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది. సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీతో భద్రతా పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంశాఖ... Read more
గొడ్డుమాంసం తినిపించి, సుస్తీ చేయించి – కర్నాటకలో హిందువులను బలవంతంగా మతం మార్పిస్తున్న ముఠా
కర్నాటకలో బలవంతపు మతమార్పిళ్లు ఎక్కువవుతున్నాయి. తాజా ఓ హిందూ వ్యక్తిని కొందరు బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. అందుకోసం గొడ్డు మాంసం తినిపించారు. నిందితులు నవా ముస్లింలు పేరుతో గ్రూపుగా ఏర్పడి... Read more
వారణాశిలోని జ్ఞానవాపి శివలింగాన్ని కార్బన్ డేటింగ్ ద్వారా నిర్థారించాలంటూ దాఖలైన పిటిషన్ ను జిల్లా కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు శివలింగం వంటి నిర్మాణాన్ని యథాతథంగా కొనసాగించాలని కోర్టు ఆదే... Read more
పాత సినిమాలలో స్మగ్లింగ్ జరిగే విధానం: విలన్ కి విదేశాల నుండి సరుకు సముద్రం ద్వారా ఏదో ఒక తీరానికి వస్తుంది. దానిని తీసుకోవడానికి విలన్ అనుచరులు బీచ్ కి వెళతారు. అక్కడ విదేశాల నుండి వ... Read more
కశ్మీర్ విలీనంలో జాప్యం చేసింది నెహ్రూనే, హరిసింగ్ కాదు : జైరాం ట్వీట్లపై కిరణ్ రిజిజు
భారత దేశంలో కశ్మీర్ ను విలీనం చేయడంలో జాప్యం చేసింది నెహ్రూనేనని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఈవిషయంలో హరికిషన్ దే తప్పని… జమ్ముకశ్మీర్ ను భారత్ లో కలిపే విషయంలో ఊగిసలాటలో ఉన్నా... Read more
హిమాచల్ ప్రదేశ్లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. అందుకోసం సిమ్లా వెళ్లిన ఆయనకు స్థానికులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. రైల్వేస్టేషన్లోకి పెద్దఎత్తున జనం వచ్చారు.... Read more
హిజాబ్ కేసులో సుప్రీం అస్పష్ట తీర్పు – సీజేఐ బెంచ్ కు సిఫార్స్ చేసిన ద్విసభ్య ధర్మాసనం
కర్నాటకలో హిజాబ్ వివాదంపై సుప్రీం కోర్టు అస్పష్ట తీర్పును ఇచ్చింది. ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచ్ లోని ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకరు కర్నాటక హైకోర్టు తీర్పును సమర్థించగా..మరొకరు విద్యార్థుల చదువ... Read more
చాలా దేశాల కన్నాభారత ఆర్థిక వ్యవస్థ బాగుందని ఐఎంఎఫ్ తెలిపింది. చాలా దేశాల ఆర్థిక వృద్ధి మందగమనంలో సాగుతుంటే… భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉందని సంస్థ ఆసియా-పసిఫిక్ డిపార్ట్మెంట... Read more
అమెరికన్ డెమోక్రాటిక్ పార్టీ ముఖ్య నేత, 2020లో అమెరికన్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా డెమొక్రటిక్ పార్టీ నుండి గట్టి పోటీదారుగా నిలబడ్డ తులసి గబ్బర్డ్ డెమోక్రాటిక్ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె తన... Read more
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉజ్జయినిలో మహాకాళ్ కారిడార్ ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. అంతకుముందు సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకున్న మోదీ మహాకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం... Read more
స్వగ్రామంలో ములాయంసింగ్ అంత్యక్రియలు – చివరి చూపుకోసం తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు
అనారోగ్యంతో కన్నుమూసిన సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ అంత్యక్రియలు స్వగ్రామం సైఫైలో అధికారిక లాంఛనాలతో పూర్తి చేశారు. ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ ము... Read more
2020 పాల్ఘర్ సాధువుల హత్య కేసును సీబీఐకి బదిలీ చేస్తూ మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉండగా ఈ ఘటన జరిగింది. 2020 ఏప్రిల్ 16న జునా అఖాడాకు చెందిన ఇద్దరు సాధువులు చి... Read more
పశ్చిమబెంగాల్ ఘర్షణలపై దేశవ్యాప్తంగా ఆందోళన – కేంద్రం జోక్యం చేసుకోవాలని అమిత్ షాకు సువేందు లేఖ
పశ్చిమబెంగాల్లో తాజా ఘర్షణలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మోమిన్పూర్లో హింస ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదని తక్షణం కేంద్ర బలగాలను పంపాలని విపక్షనేత సువేందు అధికారి కేంద్రానికి లేఖరాశారు... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్ – బోయినపల్లి అభిషేక్ ను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఢిల్లీ తరలించిన సీబీఐ
డిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ వేగవంతం చేసింది సీబీఐ. కొంతగాలంగా పలువురిని విచారించిన అధికారులు మరొకరిని అరెస్టే చేశారు. స్కాంలో కీలక నిందితుడిగా భావిస్తున్న హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభ... Read more
\గుజరాత్ లో రాజకీయం వేడెక్కింది.అధికార పార్టీ బీజేపీతో పాటు ఆప్ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇరుపార్టీల నాయకుల మధ్య మాటల యుద్దం కూడా మొదలైంది. ఇక సొంత రాష్ట్రంలో పర్యటించిన మోదీ పలు అభివృద్ధి కా... Read more
మోదీ సభకు జనం లేరు – ఖాళీ కుర్చీల వీడియోను ప్రచారం చేస్తూ దొరికిపోయిన జిగ్నేష్ మేవానీ
ఆదివారం నాటి మోదీ మాధేరా సభకు జనం లేరు. అన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నై. సొంత రాష్ట్రంలో ప్రధానికి ప్రజాదరణ కరవువుతోంది. ఆమ్ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరై ప్రశాంత్ భూషణ్ మరోసారి ఫేక్ వీడియోతో... Read more
ఉచిత విద్యుత్ ఇస్తాం, విద్యుత్ మీద సంపాదించే మార్గాలు చెప్తా – గుజరాత్ ఓటర్లకు పోటాపోటీ హామీలు
గుజరాత్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అప్పుడే రాజకీయ సభలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఇంకా నిద్ర నుండి లేవ లేదు కానీ దాని స్థానం అక్రమించాలి అని చూస్తున్న కేజ్రీ మాత్రం అప్పుడే అన్ని ప్రయత్నా... Read more
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. గురుగ్రామ్ నగరంలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన…ఉదయం 8.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. అనారోగ... Read more
గత కొద్దీ దశాబ్దాలుగా మరెన్నడూ లేని విధంగా పరిస్థితులలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఒక వంక పెద్ద సంఖ్యలో జమ్మూకశ్మీర్కు పర్యాటకులు వస్తుండగా, మరోవంక స్థానిక ఉగ్రవాదుల సంఖ్యా గతం... Read more