ఆంధ్రప్రదేశ్లో సచివాలయం వాలంటీర్లు గందరగోళంలో పడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో అవకాశం తగ్గడంతో చాలామంది వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల పోటీపడి పనిచేశారు. ఎన్నికల సమయం దగ్గర పడటంతో ప్రజల్లో మార్పు గ... Read more
Myind Media Radio News-Jun 17 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archives... Read more
Myind Media Radio News-Jun 15 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archives... Read more
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరు ఖరారు అయింది. జూన్ నెల 24వ తేదీ నుంచి జరిగే మొట్టమొదటి సమావేశాల్లోనే సభాధ్యక్షునిగా అయ్యన్నపాత్రుడు ఎన్నిక అవుతారు. తెలుగుదేశం... Read more
10 సంవత్సరాలుగా తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నిద్దర పోతోందని మరోసారి రుజువైంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గనుల్ని వేలం పాట పెట్టుకున్నట్లయితే.. వేల కోట్ల రూపాయల ఆదాయం పొందే అవకాశం ఉంది. అయిన... Read more
అదృష్టవంతుడిని అడ్డుకోను లేము,, దురదృష్టవంతుడిని బాగు చేయలేం అని ఒక సామెత చెబుతుంటారు. దీని ప్రకారం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొందరు అదృష్టవంతులు కనిపిస్తారు. అటువంటి వారిలో సీని... Read more
ఆర్ఎస్ఎస్ కు బిజెపికి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి అన్నది ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఆశించిన 400 సీట్లు టార్గెట్ ను చేరుకోలేకపోయింది కనీస... Read more
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ నియామకం దాదాపు ఖరారు అయింది. ఇప్పటిదాకా ఆ బాధ్యత నిర్వహిస్తున్న అచ్చం నాయుడుని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఈ మార్పు చేపడుతు... Read more
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను టార్గెట్ చేస్తూ కొత్త ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసే స్థితికి వెళ్లిపోయిందని టిడిపి సర్కార్ భావిస్తోంది. ఇంద... Read more
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ప్రాధాన్యత కల్పిస్తూ ఉప ముఖ్యమంత్రి హోదాను పవన్ కళ్యాణ్ కు ఇచ్చారు. అదే మాదిరిగా ఎక్కువ సంఖ్యలో మంత్రిత్వ... Read more
పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ గడ్డమీద బిజెపి మెరుగైన ఫలితాలు సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వస్తాయి అని భావించినప్పటికీ,, ఎనిమిది సీట్లకే పరిమితం కావలసి వచ్చింది. కానీ లోక్ సభ... Read more
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో మీద కొత్తరకం చర్చ నడుస్తోంది. 10 సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగా ఉండటంతో చాలామంది ఇప్పటికీ ఆ భావం నుంచి బయటకు రాలేకపోతున్నారు. కొన్ని కొన్ని సార్లు ఈ ఆల... Read more
మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోదీ పూర్తిగా పనిలో మునిగిపోయారు. కొంతకాలం క్రితం మొదలుపెట్టిన సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు. వాస్తవానికి ఏ దేశానికైనా సరిహద్దులు చాలా... Read more
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రి వర్గం కొలుగుతీరింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మొత్తం 25 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇతర అగ్రనాయకులు... Read more
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతోపాటు కొత్త మంత్రివర్గం బాధ్యతలు స్వీకరించారు మొత్తం 25 మందితో మంత్రివర్గం కొరతరించింది ఇందులో 17 మంది దాకా పూర్తిగా కొ... Read more
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గా జేపీ నడ్డా పదవీకాలం ఈనెల 30న ముగుస్తుంది. ఆ బాధ్యతల నుంచి ఆయనను తప్పించడం ఖాయం అన్నమాట వినిపిస్తోంది. అందుకోసమే కేంద్ర మంత్రివర్గంలోకి నడ్డా ను తీసుకున్నారు.... Read more
Myind Media Radio News-Jun 11 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archives... Read more
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించారు. ఈ ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులే. మొదటినుంచి మహిళలకు సమంజసమైన ప్రాతినిధ్యం కల్పించడం తెలుగుదేశం పార్టీలో అలవాటు అదే మ... Read more
హైదరాబాదులో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న రాజాసింగ్ కు శత్రువులు పెరుగుతున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గం పాతబస్తీకి ఆనుకుని ఉంటుంది ఎక్కువగా ఈ చుట్టుపక్క... Read more
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రి వర్గం కొలువుతీరింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆయనతోపాటు మరో 24 మందికి అవకాశం కల్పించారు. ఇందులో జనసేన పార్టీ నుంచి ముగ్గురికి బిజెప... Read more
ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ ఎంపిక అయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ భూపేంద్ర యాదవ్ విడివిడిగా ఎమ్మెల్యేలు అభిప్రాయాలు సేకరించారు. పార్టీ సీన... Read more