ఆర్థిక నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన దాదాపు రూ.19,000 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపిం... Read more
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో, వారి ఆశీస్సులతో రాజధాని డెహ్రాడూన్ లో ఆయన ప్రమాణస్వీకార మహోత్సవం... Read more
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ అమెరికా టూర్ – కాలిఫోర్నియాలో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్’
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికాలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఆయన రెండువారాల పర్యటన కోసం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడి ప్రముఖ క... Read more
తెలంగాణకు కొత్తగా నియమితులైన పది మంది న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ. సీజే ఎన్వీరమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్స్ మేరకు 10మంది న్యాయమూర... Read more
ప్రపంచంలో ఢిల్లీ నెంబర్ వన్, దక్షిణాదిలో హైదరాబాద్ టాప్ – కాలుష్య రాజధానుల జాబితాలో మన నగరాలు
అత్యంత కాలుష్య రాజధానుల జాబితాలో మరోసారి మొదటిస్థానంలో నిలిచింది ఢిల్లీ. స్విస్ పొల్యూషన్ టెక్నాలజీ కంపెనీ ‘ఐక్యూ ఎయిర్’ ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం వరుసగా నాలుగో సారి మొదటి స్థానం... Read more
బలవంతంగా మతమార్పిడి చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, లక్షకు పైగా జరిమానా – మతమార్పిడి నిరోధక బిల్లుకు హర్యానా అసెంబ్లీ ఆమోదం
మతమార్పిడి నిరోధక బిల్లును హర్యానా అసెంబ్లీ మంగళవారం ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా బలవంతపు మత మార్పిడికి పాల్పడిన వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధిం... Read more
అర్జున్ మార్క్ 2 మెయిన్ బాటిల్ ట్యాంక్ కొనడానికి భారత ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించిన బహ్రెయిన్ దేశం ! చర్చలు ఫలించి ఒక వేళ కనుక బహ్రెయిన్ అర్జున్ ట్యాంకులని కొంటే అది DRDO కి పెద్ద ఊరట అవుత... Read more
2022 పద్మ అవార్డు గ్రహీతలు న్యూ ఢిల్లీలోని NationalWarMemorialని సందర్శించారు. స్మారక చిహ్నం చుట్టూ తిరిగారు.దేశ రక్షణలో త్యాగం చేసిన సాయుధ దళాల సిబ్బందికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.... Read more
రైతు చట్టాలకు అనుకూలంగా అత్యధిక వ్యవసాయ సంఘాలు – అత్యున్నత స్థాయి నిపుణుల ప్యానెల్ వెల్లడి
రద్దు చేయబడిన మూడు వ్యవసాయ చట్టాలను అధ్యయనం చేయడానికి సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేసిన ఉన్నత-స్థాయి నిపుణుల ప్యానెల్, తాము సంభాషించిన అత్యధిక వ్యవసాయ సంస్థలు రైతు బిల్లులకు సానుకూలంగా ఉన్నాయని ప... Read more
కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్లో బిప్లోబీ భారత్ గ్యాలరీని మార్చి 23న ప్రారంభించనున్నారు ప్రధానిమోదీ. షహీద్ దివస్ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. గ్యాలరీలో స్... Read more
ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ ఏప్రిల్ మొదటి వారంలో భారత్లో పర్యటించనున్నారు. ఇండో-ఇజ్రాయెల్ సంబంధాలు పరస్పర ప్రశంసలు, అర్థవంతమైన సహకారంపై ఆధారపడి ఉన్నాయని, రెండు దేశాల మధ్య దౌత్... Read more
ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిపట్ల భారత వైఖరిని క్వాడ్ సభ్య దేశాలు సమర్థించాయి.వివాదానికి ముగింపు పలకడానికి ప్రధాని నరేంద్ర మోదీ తన పరిచయాలను ఉపయోగిస్తున్నందున అందరూ సంతోషంగా ఉన్నారని ఆస్... Read more
స్వాతంత్రం వచ్చిన దగ్గరనుండి కాశ్మీర్ ఒక ప్రత్యేక సమస్య, కాశ్మీర్ పాకిస్తాన్ లో కలవాలని వాదించే వారు కొందరైతే, కాశ్మీరును ప్రత్యేక దేశంగా నిర్మాణం చేయాలని ప్రయత్నించేవారు మరికొందరు, అసలు స... Read more
`ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం దేశవ్యాప్తంగా ప్రజల నీరాజనాలు అందుకొంటుంటే బాలీవుడ్ లో మాత్రం మౌనం రాజ్యమేలుతుంది. అక్కడ ఆధిపఃత్యం వహిస్తున్న ఖాన్లు (సల్మాన్, అమీర్ లేదా షారూఖ్) లేదా బిగ్ బి ఎ... Read more
దేశంలోనే పొడవైన టన్నెల్ రోడ్ హైదరాబాద్ లో రాబోతోంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 జంక్షన్ వరకు దాదాపు 10 కి.మీల దూరం పొడవైన హైవే రోడ్ టన్నెల్ను నిర్మి... Read more
ఆదివారం మధ్యాహ్నం పాకిస్థాన్ లోని సియాల్ కోట్ ఆయుధ డిపోలో పేలుడు సంభవించింది. మొదట పెద్ద శబ్దంతో మంట వచ్చింది వెంటనే వరుసగా ఒక దాని తరువాత ఒకటి పెద్ద పేలుళ్లు జరిగాయి. మొదట్లో ప్రమాదవశాత్తూ... Read more
ఓడిపోయినా ఆయనే – ఉత్తరాఖండ్ సీఎం పీఠంపై మళ్లీ ధామీనే – ఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీనే తిరిగి నియమితులవుతున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైనా సరే..ఆయనవైపే బీజేపీ అధిష్టానం మొగ్గుచూపుతోంది. రాష్ట్రంలో రెండోసారి పార్టీని అధికారంల... Read more
శ్రీలంకను అల్లాడిస్తున్న ఆర్థిక సంక్షోభం – కిరోసిన్ కోసం క్యూలో నిలబడి కుప్పకూలిన ఇద్దరు వృద్ధులు
శ్రీలంకను ఆర్థిక సంక్షోభం అల్లాడిస్తోంది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరింది. అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాలపొడి మొదలు పెట్రోల్ ధరలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. అన్ని నిత్... Read more
కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి దేశభక్తి నినాదాలు చేసిన యువకులపై దుండగుల దాడి – ముగ్గురికి కత్తిపోట్లు, ఆస్పత్రిలో చికిత్స
‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూస్తూ దేశభక్తి నినాదాలు చేసిన ముగ్గురు యువకులపై కొందరు దుండగులు కత్తితో దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ ఖుషినగర్లో జరిగింది. సచిన్, కృష్ణ, సాహుల్ అనే యువక... Read more
మోసం చేసిన ఆరోపణలతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ గెహ్లాట్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా అయినన వైభవ్… ఓ వ్యక్తిని కోట్ల రూపాయలకు మోసం... Read more
భారతీయ జనతా పార్టీకి ఓటేసినందుకు భర్త తనను వేధిస్తున్నాడంటూ ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన ఓ మహిళ కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి ఫిర్యాదు చేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట... Read more
పోలీస్ స్టేషన్లో యువకుడి అనుమానాస్పద మృతి – తేనెటీగలు దాడిచేశాయంటున్నపోలీసులు – స్థానికుల దాడిలో పోలీసు మృతి
బిహార్లో హోలీ సందర్భంగా హింస చెలరేగింది. ఓ యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. డీజే ప్లే చేస్తూ నిషేధాజ్ఞలు ఉల్లంఘించాడంటూ అనిరుధ్ అలియాస్ అమృత్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు... Read more
శివమొగ్గలో హిందువులు మాత్రమే దుకాణాలు పెట్టుకోవాలి – మరికాంబ జాతర నిర్వాహక కమిటీ నిర్ణయం
కర్నాటక శివమొగ్గలోని పురాతన కోటే మరికాంబ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ జాతర సందర్భంగా హిందూ విక్రేతలకు మాత్రమే దుకాణాలు కేటాయించాలని నిర్ణయించింది. ఐదు రోజుల పాటు అక్కడ పెద్ద ఎత్త... Read more
భారత దేశ స్వతంత్ర విధానాన్ని ప్రశంసించారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై పాశ్చాత్య ఒత్తిడికి కాక తన ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు కొనియాడారు. రష్యాను ఖండిం... Read more
కోలార్ క్లాక్ టవర్ పై మువ్వన్నెల జెండా – పతాకావిష్కరణలో పాల్గొన్న ముస్లింలు సహా నగరప్రజలు
కర్నాటకలోని ఐకానిక్ కోలార్ క్లాక్ టవర్ పై త్రివర్ణ పతాకం ఎగిరింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా అధికారులు ఇస్లామిక్ జెండాను తొలగించి జాతీయ జెండాను ఎగురవేశారు. దీంతో పట్టణంలో కొద్దిసేపు ఉద... Read more