నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు ప్రధాని నరేంద్రమోదీ వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో.. భూమిని ఆరోగ్యవంతంగా మార్చడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు.... Read more
ఉదయ్ పూర్ హత్యకు కారణం నూపుర్ శర్మనే, ఆమె దేశానికి క్షమాపణ చెప్పాలి – సుప్రీం వ్యాఖ్యలు
ఉదయ్ పూర్ హత్య నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఈ స్థితికి నూపుర్ శర్మనే కారణమని, ముఖ్యంగా కన్నయ్య హత్యకు కారణం ఆమె చేసిన వ్యాఖ్యలేనని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశప్రజల... Read more
మహారాష్ట్ర పరిణామాలపై మరోసారి స్పందించారు నటి కంగనా. “చెడు సమాజాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు, విధ్వంసం ఆసన్నమైందని అర్థం. ఆ తరువాత వినూత్న సృష్టి మొదలవుతుంది. జీవిత కమలం వికసిస్తుంది... Read more
ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. రెండేళ్లుగా కోవిడ్ కారణంగా యాత్ర జరగలేదు. రెండేళ్ల తరువాత రంగరంగవైభవంగా జరుగుతున్న యాత్రకోసం లక్షలాదిగా భక్తులు పూరీ తరలివ... Read more
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కావాలని దేవేంద్ర ఫడ్నవీస్ను బీజేపీ కేంద్ర నాయకత్వం కోరింది : నడ్డా
మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండమని దేవేంద్ర ఫడ్నవీస్ను పార్టీ కేంద్ర నాయకత్వం కోరిందని భారతీయ జనతా పార్టీ అధినేత జేపీ నడ్డా తెలిపారు. “దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్... Read more
ఔరంగాబాద్ నగరాన్ని శంభాజీ నగర్గా, ఉస్మానాబాద్ను ధరాశివ్గా మార్చే ప్రతిపాదనకు మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్ధవ్ థాకరే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా ప్రకటన చేసిన అనంతరం పేర్లన... Read more
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ నాయకుడు ఏక్నాథ్ షిండే ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేత, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.... Read more
ఆలయ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించిన రాష్ట్రీయ వానరసేన బృందం
అన్యాక్రాంతమైన దేవాలయ భూములు కాపాడేందుకు సంకల్పదీక్ష తీసుకుని పోరాటం చేస్తున్న తెలంగాణ వానరసేన బృందం గవర్నర్ తమిళిసైని కలిసింది. రాష్ట్రంలో కబ్జాకు గురైన ఆలయ భూముల విముక్తి కోసం చర్యలు తీసుక... Read more
అగ్నిపథ్ పథకంపై ఆదిలాబాద్లో నెహ్రూయువకేంద్రం ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. పథకంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ యువతకు వాస్తవాలు తెలిపే ఉద్దేశంతో నిర్వాహకులు కార్యక్రమం ఏర్పాట... Read more
మహారాష్ట్ర సంక్షోభాన్ని వెన్నుపోటుగా అభివర్ణించారు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను వెన్నుపోటు పొడిచారంటూ ఓ ఊహాచిత్రాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు పార్టీ సీని... Read more
ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు జిబైర్ కు నాలుగు రోజుల కస్టడీ విధించింది న్యాయస్థానం. మత పరమైన మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.... Read more
బిహార్లో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ – అసదుద్దీన్ కు షాక్ ఇస్తూ లాలూ పార్టీలో చేరిన ఎంఐఎం ఎమ్మెల్యేలు
మహారాష్ట్ర సంక్షోభం నేపథ్యంలో దేశమంతా అటువైపు చూస్తున్న వేళ బిహార్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ నిలిచింది. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కు... Read more
పుతిన్ మహిళ అయితే ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగేవాడు కాదు – బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్. పుతిన్ కనుక మహిళ అయి ఉంటే ఉక్రెయిన్ పై యుద్ధం చేసేవారు కాదన్నారు. ఉక్రెయిన్ పై మగతనపు సహజ లక్షణం అయి... Read more
అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ పంజాబ్ అసెంబ్లీ తీర్మానం – కన్హయ్య కుమార్ నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తం – అగ్నిపథ్ కు అనుకూలంగా యువత నినాదాలు
ఓ వైపు అగ్నిపథ్ కు దేశవ్యాప్తంగా యువత నుంచి అనూహ్య స్పందన వస్తున్న వేళ.. అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ ప్రకటించారు. అగ్నిపథ... Read more
కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి అనూహ్య స్పందన వస్తోంది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం ఈ స్కీమ్ తెచ్చిన సంగతి తెలిసింది. మొదటగా ఎయిర్ ఫోర్స్ లో నియామకాల కోసం రిజిస్ట్రేషన... Read more
కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్న శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు – గోవా పర్యటనను వాయిదా వేసుకున్న షిండే బృందం
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సీఎం ఉద్ధవ్ ను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ... Read more
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకసారి వాడిపడేసే కొన్ని ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా జులై 1 నుంచి నిషేధం అమల్లోకి రానుందని క... Read more
అభ్యాస్ హై స్పీడ్ ఏరియల్ టార్గెట్ను ఇవాళ డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్ష జరిగింది. గ్రౌండ్ బేస్డ్ కంట్రోలర్ నుండి స... Read more
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జులై 5న నోటిఫికేషన్ జారీ అవుతుంది. జులై 19న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ, ఆగస్ట్ 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక... Read more
ఉదయపూర్ లో హిందూ టైలర్ కన్హయ్య లాల్ హత్య నేపథ్యంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కీలకవ్యాఖ్యలు చేశారు.మదర్సాల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. మదర్సాలలో జరుగుతున్న ప్రబలమైన రాడికలైజేషన్న... Read more
2023లో ప్రతిష్టాత్మకమైన G-20 లీడర్స్ సమ్మిట్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అందుకు జమ్మూకశ్మీర్ వేదికవుతోంది. భారత ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈమేరకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రప... Read more
జులై 4లోగా తన ప్రభుత్వం జారీ చేసిన గత ఉత్తర్వులన్నింటినీ పాటించాలని ట్విట్టర్కు కేంద్రం నోటీసు జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్, IT మంత్రిత్వ శాఖ జూలై 4 వరకు ఈ గడువు విధించింది, విఫలమైతే ట్విట్... Read more
తీస్తా సెతల్వాద్ కిచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోండి : ఎంపీ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్కు ఇచ్చిన ‘పద్మశ్రీ’ అవార్డును వెనక్కి తీసుకోవాలని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా డిమాండ్ చేశారు. 2002 గుజరాత్ అల్లర్లలో కల్పిత సాక్ష్య... Read more
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ల అరెస్టుపై మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు తప్పుడు సమాచా... Read more
మహారాజకీయ సంక్షోభం ఇంకా ముగియలేదు. రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా కీలక ప్రకటన చేశారు శివసేన రెబల్ నేత ఏకనాథ్ షిండే. తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఉదయం ప్రకటన చేసిన ఆయన…తాము శి... Read more