ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ప్రీవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం 2002 [Prevention of Money Laundering Act, 2002] ఇస్తున్న అపరిమిత అధికారాలని సవాలు చేస్తూ దాదాపుగా 250 మంది పీటీషన్లు వేశారు... Read more
తిహార్ జైలులో శుక్రవారం నుంచి నిరాహారదీక్ష చేస్తున్న కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ కు బీపీ పెరగడంతో ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా ఆయనకు యా... Read more
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈడీ విచారణ ముగిసింది. ఈరోజు ఉదయం నుంచి 3 గంటలపాటు ప్రశ్నించాక ఈడీ కార్యాలయం నుంచి ఆమె... Read more
ప్రతి జిల్లాలో ఫ్యామిలీ కోర్టులను ఏర్పాటు చేయాలి – అన్ని రాష్ట్రాలను కోరిన న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు
ప్రతి జిల్లాలో ఫ్యామిలీ కోర్టులను ఏర్పాటు చేయాలని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్ని రాష్ట్రాలను కోరారు. ఫ్యామిలీ కోర్టుల ముందు విచారించే అంశాలు సున్నితమైనవి, ఎంతో జాగ్రత్త అవసరమని చెప్పిన క... Read more
మహారాష్ట్ర చీఫ్ ఏక్నాథ్ షిండే ఇవాళ ఉదయం టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఇరువురి మధ్య భేటీకి సరైన కారణం వెల్లడికాలేదు. ముంబైలోని కోలాబాలోని ఆయన నివాసంలో రతన్ టాటాన... Read more
తెలంగాణలోని ఆదిలాబాద్ లో సోనాల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామస్థులు నిరసన చేపట్టారు. గత శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ 2018లో ఆదిలాబాద్ సభలో సొనాల, సాత్నాల గ్రామాలను మండలాలుగా ఏర్పాటు... Read more
పాకిస్థాన్ కు సైనిక సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలపై 24 ఏళ్ల భారత ఆర్మీ జవాన్ శాంతిమయ్ రాణాను అరెస్టు చేశారు. భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసేందుకు పాకిస్థానీ మహిళ అతడిని హ... Read more
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక యాజమాన్యంలోని కాంగ్రెస్ మద్దతు గల యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు మూడో ర... Read more
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో ఈడీ ముందుకు టీఎంసీ నేత మాణిక్ భట్టాచార్య
SSC టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించి ఏజెన్సీ ద్వారా సమన్లు అందుకున్న తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య ఈరోజు కోల్కతాలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేర... Read more
మనీలాండరింగ్ కేసుల్లో ఈడీకి ఉన్న అరెస్టు చేసే అధికారాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు..
మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద విచారించడం, అరెస్టు చేయడం సహా ఆస్తులను అటాచ్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారాన్ని సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించింది. ఈడీ చేపట్టిన అరెస్టు,... Read more
తెలంగాణాలో మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులను కొనడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్కు చెందిన గ్రూప్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్, త... Read more
తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురిని జడ్జిలుగా నియమించాలని సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. న్యాయవాదులకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలని సిఫారసులో వెల్లడించింది. కొలీజియం సిఫారసు చే... Read more
లఖింపూర్ ఘటన కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్. ఆ ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో నలుగురు రైతులు,... Read more
బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తో భేటీఅయ్యారు ప్రధాని మోదీ. రాష్ట్రపతి భవన్లో వీరి భేటి జరిగింది. 15 నిమిషాల పాటు జరిగిన భేటీలో పలు అంశాలపై ఇద్దరూ మాట్లాడుకు... Read more
కార్గిల్ విజయ దివస్ 23వ వార్షికోత్సవాన్ని భారతదేశం ఇవాళ జరుపుకుంటోంది.1999లో పాకిస్థాన్పై భారత సాయుధ బలగాలు సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ దేశం ఈరోజును ‘కార్గిల్ విజయ దివస్’ గ... Read more
హర్యానా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) సురేందర్ సింగ్ హత్య కేసులో డంపర్ యజమాని సహా మరో ఇద్దరు నిందితులను పోలీసులు నిన్న అరెస్టు చేశారు. నూహ్ జిల్లాలో ట్రక్కు ఢీకొని తౌరు డీఎస్ప... Read more
హజ్, ఉమ్రా సర్వీసులకు GST మినహాయింపు ఇవ్వాలని ప్రైవేట్ టూర్ కంపెనీల పిటిషన్ – కొట్టేసిన సుప్రీం కోర్టు
సౌదీ అరేబియాకు వెళ్లే యాత్రికులకు అందించే హజ్, ఉమ్రా సర్వీసులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వివిధ ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివిధ టూర... Read more
మనీలాండరింగ్ కేసులో సోనియాగాంధీని ఇవాళ కూడా ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూలై 21న దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నించింది ఈడీ. రెండో రౌండ్ లో భాగంగా ఇవాళ కూడా ప్రశ్నిస్తున్నారు. అటు సోనియాను ఈడ... Read more
లోక్ సభలో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు నలుగురు కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, రమ్య హరిదాస్, జ్యోతిమణి, టీఎన్ ప్రతాపన్ లను స్పీకర్ ఓం బిర్లా లోక్సభ మొత్తం సెషన్ల నుంచి సస్పెండ... Read more
రాజ్యసభ సీట్లిప్పిస్తామంటూ కోట్లు వసూలు – ముగ్గురిని అరెస్ట్ చేసిన సీబీఐ – దేశవ్యాప్తంగా కలకలం
మరో భారీ స్కాం వెలుగుచూసింది. రాజ్యసభ సీట్లు, గవర్నర్ పదవులు ఇప్పిస్తామని పలువురిని మోసం చేసిన నిందితులను సీబీఐ పట్టుకుంది. ముగ్గురు నిందితులు కూడా 100 కోట్ల మేర వసూళ్లకు పాల్పడినట్టు తెలిసి... Read more
ఉత్తరప్రదేశ్లో కన్వర్ యాత్ర వైభవంగా సాగుతోంది. కన్వర్లకు ఊరూరా స్వాగతం పలుకుతున్నారు. ఇక సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశం మేరకు అధికారులు కన్వీరీల యాత్రకు అడ్డంకులు లేకుండా చూస్తున్నారు. ఇక... Read more
ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో భారీ స్కాంకు పాల్పడి అడ్డంగా దొరికిపోయిన తన కేబినెట్ మంత్రి పార్థాచటర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఈడీ చేసిన సోదాల్లో 21 కోట్ల రూపాయ... Read more