టోక్యో ఒలింపిక్స్ లో భారత్కు ఐదో పతకం… పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన రెజ్లర్ రవి కుమార్ దహియా.. Read more
దేశంలో క్రికెట్ తప్ప మరే ఇతర ఆటలకు తగినంత ప్రోత్సాహం లేదని అందరు అనుకుంటున్న విషయమే.. పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, పీవీ సింధు పుణ్యమాని ఇప్పుడిపుడే బ్యాడ్మింటన్ లో మంచి ఫలితాలు చూస్తున్న... Read more
అపోలో నుంచి ఈటల రాజేందర్ డిశ్చార్జయ్యారు. తరువాత మీడియాతో మాట్లాడారు. ఉద్యమ సహచరులు కనుమరుగై ఉద్యమ ద్రోహులు రాజ్యమేలుతున్నారని ఈటల అన్నారు. మానుకోటలో ఉద్యమకారుల రక్తాన్ని కళ్ళ చూసిన కౌశిక్ ర... Read more
టోక్యో ఒలింపిక్స్ లో భారత్కు నాలుగో పతకం… హాకీ విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల జట్టు.. 41 సంవత్సరాల తర్వాత మన పురుషుల హాకీ జట్టు ఒలింపిక్ పతకాన్ని గెలిచింది.. Read more
టోక్యో ఒలింపిక్స్ విజేత పీవీ సింధు హైదరాబాద్ చేరుకుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్, పోలీస్ కమిషనర్ సజ్జనర్ సింధుకు స్వాగతం పలికారు.. పెద్దసంఖ్యలో క్రీడాభిమానులు ఎయిర్ పోర్ట్ చేరుకుని శుభాకాంక్షల... Read more
జైలర్ కోపంతో నీ గుండెలో నేతాజీ ఉన్నట్లయితే నీ గుండెల్లో నుండి పెకిలించి తీసి బందిస్తానంటూ కోపంతో ఊగిపోతూ మరో వైపు చూస్తూ వెంటనే వచ్చి ఈమె గుండెలను చీల్చేయండి రండి అంటూ ఆజ్ఞాపించాడు…. ప... Read more
సరిగ్గా 1954 వ సంవత్సరం ఆగస్టు రెండో తారీకున అక్కడ సగర్వంగా మూడు రంగుల ఝండా ఎగిరింది. భారత స్వాతంత్ర్య సమరం కొనసాగుతుండగా ., దేశ విభజన చేసి 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం ప్రకటించి ఆ... Read more
ఈటెల రాజేందర్ పై హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన. వీణవంక బస్టాండ్ కూడలిలో హరీష్ రావు దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీజేపీ కార్యకర్తలు.. Read more
తీన్మార్ మల్లన్న Q న్యూస్ కార్యాలయంలో పోలీసుల సోదాలు నిర్వహించారు. గుర్తుతెలియని వ్యక్తి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు చేసినట్టు తెలుస్తోంది. ముందుగా ఎలాంటి నోటీసు ఇవ్... Read more
టోక్యో ఒలింపిక్స్లో భారత్కు మూడో పతకం.. బాక్సింగ్ వెల్టర్వెయిట్ విభాగంలో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బోర్గోహైన్.. మేరీ కోమ్, విజేందర్ తర్వాత ఒలింపిక్స్లో పతకం సాధించిన మూడవ బాక్సర్గా ల... Read more
Press release “ఇప్పుడు కాక ఇంకెప్పుడు” చిత్రం యూనిట్ పై వనస్థలీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పవిత్రంగా కీర్తించే ‘భజగోవిందం’ కీర్తనత... Read more
కొవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తిరగబెడుతోంది. ప్రధానంగా సాంక్రమిక శక్తి అత్యంత ఎక్కువ ఉన్న డెల్టా రకం కరోనా వైరస్ కమ్మేస్తోంది. దీని దెబ్బకు ఇప్పుడు ‘డ్రాగన్’ అల్లాడుతో... Read more
అదిలాబాద్ జిల్లాలో వైభవంగా బోనాలు.. మహాలక్ష్మి వాడలో కొలువైన ముగ్గురమ్మలకు భక్తులు బోనం సమర్పించారు.డప్పులచప్పుళ్లతో తరలివచ్చారు..బోనం, నైవేద్యాలు సమర్పించి అమ్మల దీవెనలు అందుకున్నారు. Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం Pramod Buravalli Kiran Thummala | 1st August 2021
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం Pramod Buravalli Kiran Thummala | 1st Auguest 2021| MyindMedia Read more
ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల జలపాతం ఉరకలెత్తుతోంది .. Read more
మాజీమంత్రి ఈటల రాజేందర్ కు మోకాలి ఆపరేషన్ జరిగింది. ఆయనిప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. రాజేందర్ త్వరగా కోలుకోవాలంటూ బీజేపీ కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. హుజూరాబాద్ అంబేడ్కర్ విగ్... Read more
పాతబస్తీ బోనాల పండుగ సందర్భంగా,హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీర్వాద... Read more
పాతబస్తీ కర్వాన్ నియోజికవర్గం, బాంజవాడిలో MLA రాజా సింగ్ కాషాయజెండా ఎగురవేశారు. “హిందూ ఏక్తా సమితి” నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కట్ల అశోక్, కార్వాన్ కాంటెస్టెడ్ MLA... Read more
ఈటెల రాజేందర్ ను పరామర్శించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్. డాక్టర్స్ సలహా మేరకు హైదరాబాద్... Read more
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రభావం రాష్ట్రమంతటా పడుతోంది. దళితబంధు హామీ ఇతర ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ ఆయా నియోజకవర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..సోషల్మీడియా ల... Read more
మీరాచాను, అడిషనల్ ఎస్పీ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన మీరాబాయి చానును అడిషనల్ ఎస్పీగా నియమించింది మణిపూర్ ప్రభుత్వం. గురువారం స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమెను తీస్కొని వెళ్లి ఆమె క... Read more
కేరళలో సంపూర్ణ లాక్ డౌన్ కేరళలో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. ఈనెల 31, ఆగస్టు 1 తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలుకానుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఈ నిర్... Read more
ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి దళితులను అవమానపరిచినట్టు ఫేక్ వార్తలు సృష్టించి ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ హుజురాబాద్ లోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసిన ఈటల జమున... Read more
నోటిఫికేషన్ కి ముందే హుజురాబాద్ లో ఎన్నికలరాజకీయం వేడెక్కింది…హుజూరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఈటల జమునారెడ్డి పాలాభిషేకం చేస్తున్న సందర్భంలో కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి... Read more
యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న యాత్రను పోలీసులు అడ్డుకున్నారు.. కొడంగల్ నుంచి తాండూర్ పాదయాత్ర ప్రారంభం అయింది..అయితే పోలీసులు మధ్యలోనే అడ్డుకుని యువజన కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీస... Read more