టోక్యోలో గ్రాండ్ గా పారాలింపిక్స్ -భారత్ నుంచి 54మంది క్రీడాకారులు 16వ పారాలింపిక్స్కు టోక్యోలో గ్రాండ్ గా మొదలయ్యాయి. వైకల్యం శరీరానికే కాని.. తమ సంకల్పానికి కాదంటూ పలు దేశాలకు చెందిన 4500... Read more
ఆఫ్గనిస్తాన్లో పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్తో మాట్లాడినట్టు ప్రధాని మోదీ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలపైన కూడా వివరంగా చర్చించామని పరస్పరం అభిప్రాయాలను షేర్ చేసుకున్నామని... Read more
ఆఫ్గనిస్తాన్ నుంచి తమ బలగాల ఉపసంహరణను మరోసారి సమర్థించుకున్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన బైడెన్.. ఆఫ్గన్ నుంచి తమ సైన్యం వైదొలుగుతుండడంపై ఇతర దేశాల నుంచి వస... Read more
అఫ్గనిస్తాన్లో ఉక్రెయిన్ కు చెందిన ఓ విమానం హైజాకైంది్ తమదేశ పౌరులను తరలించేందుకు వచ్చిన విమానాన్ని దుండగులు హైజాక్ చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలతో వచ్చి కాబూల్ విమానాశ్రయం నుంచి ఇర... Read more
ఆఫ్గనిస్తాన్ నుంచి సిక్కులు విమానంలో తీసుకువచ్చిన పవిత్రమతగ్రంథం గురుగ్రంథ్ సాహిబ్ ను భారత ప్రభుత్వం అధికారికంగా స్వీకరించింది. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి స్వయంగా వెళ్లి తీసుకువచ్చారు.... Read more
ఆఫ్గనిస్తాన్ లో తాలిబాన్ అధికారం చేజిక్కుకుంది అని ఒక వైపు సగటు భారతీయులు టెన్షన్ పడుతుంటే, ఈ తాలిబాన్ ప్రభుత్వం అక్కడ ఏర్పడి నందుకు కొందరు సిగ్గు విడిచి బాహాటంగా అనందపడుతూ వుంటే బహుశా మరికొ... Read more
ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబాన్లు చేజిక్కించుకోవడం మధ్య ఆసియా దేశాలకు సంకట పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఒక ప్రక్క ఎక్కువగా కనబడుతూ ఉంటే మరో ప్రక్క చైనా ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్లతో సంబంధాల... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం | Pramod Buravalli, Kiran Thummala | 22th August 2021
https://youtu.be/hv9SAv3BiuU Read more
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ కన్నుమూశారు.కొత్త కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కల్యాణ్ సింగ్ మృతిపట్ల… ప్రధాని నరేంద్రమోదీ, పలువురు ప్రముఖులు... Read more
2001 లో ఆఫ్ఘన్ యుద్దం మొదలైనప్పటి నుండి, 450 మంది బ్రిటిష్ సైనికులు చనిపోయారు. బ్రిటన్ షుమారు 30 బిల్లియన్ల పౌండ్లు ఈ యుద్దం పై ఖర్చు చేసింది. 2014 లో బ్రిటిష్ సైన్యం ఆఫ్ఘన్ నెలని వదిలి వేసి... Read more
జన చైనా వృద్ధచైనాగా మారుతున్న తరుణంలో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. జనాభాను నియంత్రించే క్రమంలో ఒక్కబిడ్డ నిబంధనను కఠినంగా అమలుచేసిన ఆ దేశం ఇప్పుడు ఏకంగా ఒక్కోజంట కనీసం ముగ్గురినైనా కనాల... Read more
అసెంబ్లీ ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్లో చెలరేగిన హింసపై విచారణ మొదలుకానుంది. కోల్ కతా హైకోర్ట్ ఆదేశంతో సీబీఐ రంగంలోకి దిగనుంది.అంతేకాదు ఇతర నేరాలపైనా సిట్ వేయనున్నారు.అయితే హైకోర్ట్ తీర్పున... Read more
భారత్ తిరిగివచ్చేందుకు కాబూల్ విమానాశ్రయానికి చేరుకున్నవారిని కిడ్నాప్ చేశారన్నవార్తలు ఆందోళన కలిగించాయి. అయితే తాలిబన్లు వారిని విచారించి విడుదల చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వారిని సుర... Read more
ఆఫ్గనిస్తాన్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీల్లో కో ఎడ్యుకేషన్ విధానానికి ముగింపు పలకాలని తాలిబన్లుల ఆదేశించారు. హెరత్ ప్రావియన్స్లో తాలిబన్ అధికారులు ఈమేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు... Read more
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కంటతడి పెట్టారు.జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా అంబర్పేటలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.కేంద్ర మంత్రి అయ్యానన్న సంతోషం కన్నా అంబర్ పేటకు దూరమయ్యానన్న బాధే ఎక్కువగా ఉం... Read more
కెసిఆర్ కి ఇక నిద్ర లేకుండా చేస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.హుజూరాబాద్ లో పర్యటిస్తున్న అరవింద్ కేసీఆర్ లక్ష్యంగా నిప్పులుచెరిగారు.25 ఏళ్ల కింద దళిత చైతన్య జ్యోతి మొదలు పె... Read more
https://youtu.be/2I9gl_8bwdE Read more
వీణవంక మండలం నర్సింగాపూర్లో మొహర్రం వేడుకల్లో పాల్గొన్నారు మాజీమంత్రి ఈటల రాజేందర్. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన అత్యున్నత త్యాగానికి ప్రతీక మొహర్రమనీ అన్నారు. త్యాగాల స్... Read more
తనపై అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోందని ఆరోపించింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. తన ఇన్ స్టా అకౌంట్ ను చైనా హ్యాక్ చేసిందని, తాలిబన్లపై తాను చేసిన పోస్ట్ కనిపించడంలేదనీ వాపోయింది. ‘... Read more
ఆఫ్గన్లో పరిస్థితుల నేపథ్యంలో స్వరభాస్కర్ సహా పలువురి విపరీత వ్యాఖ్యలపై మండిపడ్డారు నటి ప్రణీత. ‘హిందుత్వ టెర్రర్’ అనే పదాన్ని వాడుతూ వారి నైజాన్ని బయటపెట్టుకుంటున్నారనీ అన్నారు.... Read more
ఆఫ్గనిస్తాన్ ఇకపై ఇస్లామిక్ ఎమిరేట్ గా కొనసాగుతుందని తాలిబన్లు ప్రకటించారు. ఇవాళ దేశ 102 స్వాతంత్ర్యదినోత్సవాల సందర్భంగా ఈ ప్రకటన చేశారు. 1996-2001 మధ్య తాలిబన్ల ఏలుబడిలో ఆఫ్గన్ ఉన్నప్పుడు... Read more
ఆఫ్గన్లో రక్తపాత నివారణ కోసమే తాను దేశంవీడినట్టు అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ అన్నారు. తాను ప్రస్తుతం యూఏఈలో ఉంటున్నట్టు చెప్పారు. దేశప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న విమర్శల నేపథ్యంలో ఫేస్ బుక్ వ... Read more
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మరో ముగ్గురు మహిళలు కొలువుదీరనున్నారు. అంతేకాదు… తొలిసారిగా ఒక మహిళ సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశముంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వం... Read more
తాలిబన్ల చెరలోకి వెళ్లిన ఆఫ్గన్ పౌరుల ఆవేదన వర్ణనాతీతం. చీకటి రోజులనుంచి పూర్తిగా బయటపడ్డాం అనుకుంటున్న తరుణంలోనే మరోసారి తాలిబన్లు వారిని చీకట్లోకి నెట్టేశారు. ఇప్పటికే ఓ తరాన్ని నష్టపోయాం... Read more
ఒలింపిన్లతో ప్రధాని మోదీ ఇంట్రాక్టైన నన్ను అబ్బురపరిచింది : టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్
ఒలింపిన్లతో ప్రధాని మోదీ ఇంట్రాక్టైన తీరు తనను అబ్బురపరిచిందని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న అందరినీ మోదీ ప్రశంసించడం... Read more