ఐసిఎంఆర్తో సంప్రదించి రాష్ట్ర-నిర్దిష్ట సెరో సర్వేలను నిర్వహించాలని కేంద్రం రాష్ట్రాలకు సలహా ఇచ్చింది. దాని ఆధారంగా రాష్ట్రాలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆద్వర్యంలో 4వ రౌండ్ సెరో... Read more
“రోమ్ రోమ్ మే రామ్ నామ్ హై” “రామ్నమీ” అంటే ” రామ్ నామీ” సమాజ్ అని హిందూ మతం లో ఒక తెగ ఉంది. వీరు ఆరాధించే దేవుడు రాముడు. చరిత్ర ప్రకారం 1870 లలో ప్రస్తుత... Read more
Truth Meter – Sapthgiri – July 25 2021 | MyindMedia Read more
ఆ చేప ఖరీదు 17 వేలు..అవును అక్షరాలా పదిహేడువేలు..ఓ క్వింటా ఉంటుందా అనుకుంటున్నారా అస్సలు కాదు..కిలో ఉంటదేమో..కిలో చేపకు అంతధరేంటీ అంటే అది మామూలు చేప కాదు..పులస మరి….. పుస్తె అమ్ముకునై... Read more
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని అడ్డుకున్న నిరుద్యోగులు పాఠశాల ప్రారంభం కాక ఎంతో మంది ఉపాధ్యాయులు జీవితాలు అగమ్య గోచరంగా తయారు అయ్యాయి భావి భారత పౌరులని తీర్చిదిద్దాల్సిన అధ్యాపకులు వారి కడుప... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం Pramod Buravalli Kiran Thummala July 26 2021| MyindMedia
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం Pramod Buravalli Kiran Thummala July 26 2021| MyindMedia Read more
పెట్రోల్ డీజిల్ ధరలు/టాక్స్ లు తగ్గించలేరు. కారణం? ఉచితాలు. కేంద్రానికి అయినా రాష్ట్రాలకు అయినా ఆదాయం వచ్చేది టాక్స్ లు ద్వారా మాత్రమే. ‘ఉచితాలు ఊరికే రావు’ . ప్రజలకు ఒకటి ఫ్రీగా... Read more
దర్భంగా బ్లాస్ట్ కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో పండ్ల వ్యాపారం చేస్తున్న ఇజార్ అలియాస్ సోనూను అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. యూపీ.. ష... Read more
యునెస్కో గుర్తించిన రామప్ప ఆలయ ప్రత్యేకతలివే… తెలంగాణలోని చారిత్రక రామప్ప గుడిని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించిన విషయం తెలిసిందే. కాకతీయరాజుల శిల్పకళా వైభవానికి ప్రతీక అయిన... Read more
43 కోట్ల మంది భారతీయులకు వ్యాక్సినేషన్.. అటు భారత్ లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినట్టే అనిపిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 43 కోట్లమందికి వ్యాక్సిన్ ఇచ్చ... Read more
పశ్చిమబంగ సీఎం మమతాబెనర్జీ డిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. విపక్షాల ఏకీకరణే ప్రధాన ఎజెండాగా భావిస్తున్నారు. ఆమె వెంట ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ, ఎంఎస్ బెనర్జీలు ఉన్నారు. తన హస్తిన పర్యట... Read more
సీనియర్ నటి జయంతి కన్నుమూత-ప్రముఖుల నివాళి.. అన్ని దక్షిణాది భాషా చిత్రాల్లోనూ నటించి మెప్పించిన సీనియర్ నటి జయంతి కన్నుమూశారు. 76 ఏళ్ల జయంతి కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నారు. శ్వాస తీస... Read more
సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా.. Read more
భైంసా అల్లర్లలో అరెస్ట్ అయిన యువకులు బెయిలుపై బయటకొచ్చారు.. దాదాపు నాలుగున్నరనెలల తరువాత 12 మంది యువకులకు జైలునుంచి ముక్తిలభించింది.. స్థానిక బీజేపీ నాయకురాలు సుహాసినీరెడ్డి సహా పలువురు వారి... Read more
కార్గిల్ యుద్ధంలో అమరవీరులైన భారత సైనికులకు Myindmedia తరపున అశ్రునివాళి.. మాతృభూమిని రక్షణలో అసువులు బాసిన యోధులను ఈ నేల ఎన్నటికీ మరువదు. సైనికులు చూపిన ధైర్యం, శౌర్యం… మాతృభూమిపట్ల వ... Read more
ఈటల రాజేందర్ ప్రజాదీవెన యాత్రలో ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. చిన్న కోమటి పల్లి నుంచి ఇవాళ యాత్ర మొదలైంది. ఇల్లంతకుంటలో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. మహిళలు హారతులత... Read more
టోక్యో ఒలింపిక్స్ లో అబ్బురపరిచే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కళ్లుమిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు, సొంపైన వెస్ట్రన్ మ్యూజిక్, జపాన్ వారసత్వం, సంస్కృతుల్ని ప్రతిబింబించేలా నృత్యాలు అలరించా... Read more
ఈరోజు గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, ఆషాఢ పౌర్ణమి రోజున భారతదేశమంతా గురుపూర్ణిమ కార్యక్రమాన్ని నిర్వహించుకొంటుంది. ఈ యుగానికి అవసరమైన విజ్ఙాన సర్వస్వము అందించినవాడు వ్యాసుడు. ఎవరీ వ్యాసుడు?... Read more
అవుననే ప్రపంచ చరిత్ర చెబుతున్నది, చరిత్రలో మనం మరింత లోతుగా వెళ్లకుండా కేవలం మూడు నాలుగు వందల సంవత్సరాల ప్రపంచ చరిత్రను గమనిస్తే మనకు అర్థమయ్యేది అదే. 1893 నాటికే అమెరికా ఒక శక్తివంతమై... Read more
పాకిస్తాన్ ప్రధాన మంత్రి నేతృత్వంలోని 14 మంది సభ్యుల నామినేటెడ్ సంస్థ అయిన సర్వాధికారాలు గల కాశ్మీర్ కౌన్సిల్ ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే లో పాలనను నిర్వహిస్తుంది. ఆరుగురు సభ్యులను పాక... Read more
భారీవర్షాలకు నిర్మల్ జిల్లాలోని చాలాగ్రామాలు జలమయమయ్యాయి. సోన్ మండలం మాదాపూర్ లో భారీ వర్షానికి రోడ్లూ నిండిపోయాయి. దెబ్బతిన్న రోడ్లు,బ్రిడ్జిలు, పంట పొలాలను నిర్మల్ బీజేపీ నాయకులు అప్పాల గణ... Read more
ఒలింపిక్ క్రీడల్లో భారత్ బోణీకొట్టింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మిరాబాయ్ చానూ రజతం గెలుచుకుంది. 49 కిలోల విభాగంలో రెండోస్థానంలో నిలిచింది మీరా. దేశానికి తొలిపతకం సాధించిన మీర... Read more
మంత్రాలయం పుణ్యక్షేత్రంలో దారుణం జరిగింది. ఓ భక్తుని చితకబాదిన సెక్యూరిటీ సిబ్బంది చితకబాదిన వీడియో వైరల్ అవుతోంది. కొట్టద్దు,కొట్టద్దు అని ప్రాధేయపడినా సెక్యూరిటీ కొడుతూనే ఉన్నాడు. కర్రలు,ప... Read more
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజాదీవెనయాత్ర కొనసాగుతోంది.. ఇవాళ ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి గ్రామానికి వెళ్లిన ఆయనకు మహిళలు మంగళ హారతులతో, డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. రాచపల్లి గ్ర... Read more
ఈ రోజు ఇద్దరు స్వతంత్ర సంగ్రామంలో అవిరళ కృషి చేసిన ప్రఖర దేశభక్తుల జన్మదినం లోక మాన్య బాల గంగాధర తిలక్ 23జూలై 1856 లో జన్మించారు.. “స్వరాజ్యమే నా జన్మ హక్కు” అని నినాదించారు.. వా... Read more