టోక్యో పారాలింపిక్స్ లో ఇప్పటివరకు భారత్ 8 పతకాలు(2 బంగారు,3 రజతం,3 కాంస్యం) సాధించింది.. • టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ – క్లాస్ 4 విభాగంలో భావినా పటేల్ రజత పతకం సాధించి భారత్ కు త... Read more
కశ్మీర్లోని లాల్ చౌక్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. 370 ఆర్టికల్ ఎత్తివేతకు ముందు లాల్ చౌక్ లో జాతీయ జెండానూ ఎగురవేయలేని పరిస్థితి.. ఆర్టికల్ ఎత్తివేతతో దేశానికి సంపూర్ణ స్వాతంత్... Read more
న్యాయంగా ఉపాధ్యాయులకు హక్కులను కూడా యాచించే స్థితికి తీసుకువచ్చి విద్యారంగాన్ని ఉపాధ్యాయ లోకాన్ని అవమానించే విధంగా కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఫక్తు రాజకీయ పార్టీ లాగా కొన్ని ఉపాధ్యాయ సం... Read more
కృష్ణాష్టమి సందర్భంగా యూపీ యోగీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీకృష్ణ జన్మస్థానం మధురలో మద్యం, మాంసం విక్రయాలు నిషేధిస్తున్నట్టు సీఎం యోగి ప్రకటించారు. సోమవారం మధురలో కృష్ణాష్టమి వేడుకల్... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం – Pramod Buravalli,Kiran Thummala | 30th August 2021.
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం – Pramod Buravalli,Kiran Thummala | 30th August 2021| MyindMedia Read more
సీనియర్ జర్నలిస్ట్ ముళ్ళపూడి సదాశివ శర్మ (62) శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణానికి గురయ్యారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె గలరు. గత వారం రోజులు గా జ... Read more
నిజాం పాలనలో ముస్లిం మతోన్మాదులు, రజాకార్లు యథేచ్ఛగా ఆనాటి హైదరాబాద్ స్టేట్ లోని ప్రజల నుంచి చందాల పేరుతో డబ్బులు వసూలు చేసి, ఇవ్వని గ్రామాలపై దాదులకు పాల్పడి, దోచి తగులపెట్టి కసి తీర్చుకున... Read more
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు గొల్ల కురుమల ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. జమ్మికుంటలోని శంకర నందనహ గార్డెన్స్ లో జరిగిన ఈసభకు పెద్ద ఎత్తున గొల్లకురుమలు హాజర... Read more
https://youtu.be/kxcHs4wt2MA Read more
ఆఫ్గన్ లో చాలా భాగం తాలిబన్ల వశమైనా పంజ్ షేర్ లోయలో రెబెల్స్ మాత్రం వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు. పంజ్ షేర్ లో ఆధిపత్యం కోసం ఇరువర్గాల మధ్య బీకర పోరు సాగుతోంది. వందలాదిమంది సాయుధాలతో అష్టద... Read more
ఉద్ధవ్ థాకరేను చెప్పుతో కొడతానన్నందుకు కేంద్ర మంత్రి నారాయణ రాణె తన ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో థాకరే ఇప్పుడు ఇరకాట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మూడేళ్ళ క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆ... Read more
కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో కేరళలోనే అత్యధికంగా 68.11 కేసులుంటున్నాయి. దేశవ్యాప్తంగా 46 వేల 164 కోవిడ్ పాజిటివ్ నిర్థారణ కాగా… 31 వేల 445 మంది కేరళ... Read more
ఐటీ మంత్రి పిజ్జా డెలివరీ బాయ్ గా మారాడు. ఆయన నటుడేమో సినిమాలో యాక్ట్ చేస్తున్నాడేమో అనుకునేరు అస్సలు కాదు. ఒకప్పుడు ఐటీ మంత్రిగా దేశంలో నెట్ వర్కింగ్ వ్యవస్థ పురోభివృద్ధికి ఎంతో కృషి చేశాడు... Read more
హుజురాబాద్ నియోజకవర్గం కొత్తపల్లి లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు మాజీమంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున. ఆమెకు గ్రామస్థులు మంగళహారతులతో స్వాగతం పలికారు. హనుమాన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేసి... Read more
‘హిందుత్వ అంటే రాజకీయ సిద్ధాంతం కాదు. ఓ మతవిశ్వాసం కాదు. సనాతన ధర్మ వ్యక్తీకరణ హిందుత్వ. హిందుత్వ అనంతమైన మార్గం, శాశ్వత, సార్వత్రిక చైతన్యం. హిందుత్వను విధ్వంసం చేయడం ఎవరి వల్లా కాదు.... Read more
ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు డిల్లీలోని న్యూఢిల్లీలోని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ (UNHCR) కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. శరణార్థి కార్డులు, పునరావాసం, భారత్ సహా ప్రపంచ వ్యాప... Read more
భూమండలం మీద అత్యంత సహనశీల దేశం భారత్ – సౌదీకి చెందిన ప్రముఖ కాలమిస్ట్ ఖలాఫ్ అల్ హర్బి
సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ లిబరల్ కాలమిస్ట్ ఖలాఫ్ అల్ హర్బి భారతదేశాన్ని స్పృశిస్తూ రాసిన ఆర్టికల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారత్ ను ఎంతో గొప్పగా కొనియాడుతూ ఆయన రాసిన రాతల... Read more
https://youtu.be/HdpG1tgkjrQ Read more
కేరళలో లవ్ జిహాద్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇటీవల మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వివరాలను గమనిస్తే అర్థమవుతోంది. అందులో అబ్బాయిలంతా ముస్లింలు కాగా..అమ్మాయిలంతా హిందువులే. హిందువుల జనాభాను తగ్గ... Read more
కరోనా థర్డ్వేవ్ ముందుకు వచ్చేశాం.. సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు అత్యంత కీలకం.. కేసులు లక్షల్లోనే ఉంటాయని, డెల్టా వేరియంట్తో పిల్లలకు ముప్పు ఎక్కువ అని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి..... Read more
https://youtu.be/pMs9aXtjhsQ Read more
పాకిస్తాన్ దుర్నీతి మరోసారి ప్రపంచదేశాలకు తెలిసివచ్చింది. ఉగ్రవాదులకు మద్దతివ్వడం లేదని ఆదేశ ప్రధాని ఓ వైపు చిలకపలుకులు పలుకుతుంటే పీవోకేలో ఉగ్రవాదులు భారీర్యాలీ తీశారు. తాలిబన్లకు మద్దతుగా... Read more
ఆఫ్గన్ లో దుస్థితికి పాకిస్తానే కారణం-భారత్ ఎప్పుడూ ఆఫ్గన్ తో సఖ్యంగా ఉంది-పాప్ స్టార్ ఆర్యానా సయీద్
ఆప్గనిస్తాన్ లో తాజా దుస్థితికి కారణం పాకిస్తానేనని..ఆఫ్గన్ పాప్ స్టార్ ఆర్యానా సయీద్ ఆరోపించారు. తాలిబన్లకు పాకిస్థాన్ అండగా నిలుస్తోందని, దానికి సంబంధించిన వీడియోలు, ఆధారాలు ఉన్నాయనీ అ... Read more
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు, ఫిర్యాదులపై కేంద్రమంత్రి నారాయణ రాణెను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిని చెంప దెబ్బకొట్టే... Read more