కోవిడ్ కట్టడిలో ప్రపంచదేశాలన్నింటికన్నా భారతే ముందుందన్నారు సీరమ్ ఇన్ స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా. ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని… కోవిడ్ కట్టడికి ఇక్కడి ప్రభుత్వం తీసుకున... Read more
ఆందోళనల పేరిట ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే చర్యలు తప్పవు – కామారెడ్డి కలెక్టర్ జీతేశ్ పాటిల్
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కలెక్టర్ జీతేశ్ పాటిల్ వివరణ ఇచ్చారు. అది కేవలం ప్రతిపాదన మాత్రమేనని ఎవరి భూములూ లాక్కోవడం లేదని అన్నారు. మాస్టర్ ముసాయిదా దశలోనే ఉందని…ఇంకా ఫైనల్ కాలేదని... Read more
జీతాలిస్తోంది టీఆర్ఎస్ కాదు, ప్రజలు – యూనిఫాం ఉన్నంతమాత్రాన బెదిరేదిలేదు – పోలీసులకు డీకే అరుణ వార్నింగ్
పోలీసులను ముందుపెట్టి బీఆర్ఎస్ నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకేఅరుణ. పోలీసులు సైతం ప్రభుత్వం చెప్పినదానికల్లా తలూపడం మానుకోవాలన్నారు. జీతాలు ఇచ్చేది కేసీఆ... Read more
బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా అంటే అవునన్న పార్టీ మద్దతుదారులు – అవాక్కైన ఖర్గే – హర్యానా పానిపట్ సభలో ఘటన
సమ సభకు వచ్చిన ప్రజలనుంచి అనుకోని స్పందన చూసి షాకయ్యారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. హర్యానా పానిపట్ లో ఓ సభలో ఆయన ప్రసంగిస్తూ… బీజేపీపై మండిపడ్డారు ఖర్గే. అదే సందర్భంలో ఏటా 2 కో... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పై సీబీఐ కోర్ట్ విచారణ జరిపింది. చార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈనెల 20న విచారణ జరుపుతామని సీబీఐ కోర్టు తెలిపింది... Read more
కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధం – రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండండి – కేసీఆర్ కు సంజయ్ సవాల్
ఆరునెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు రావొచ్చన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్. బీజేపీ అధికారంలోకి రావాలంటే పోలింగ్ బూత్ సభ్యులు కూడా ముఖ్యమన్న సంజయ్…ప్రధాని మోదీ సైతం బూత్ అ... Read more
స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా యువతకు వివిధరంగాల్లో అవకాశాలు పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళాను నిర్వహిస్తోంది కేంద్రప్రభుత్వం. ఈనెల9న దేశవ్యాప్తంగా242 జిల్లాల... Read more
కొలీజియం సిఫార్సులను ఎందుకు అడ్డుకుంటున్నారు – న్యాయమూర్తుల నియామకాలపై కేంద్రానికి సుప్రీ సూటిప్రశ్న
హైకోర్ట్ న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం ప్రతిపాదించిన పేర్లను కేంద్రం వెనక్కి పంపడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యంతరపెట్టడానికి కారణాలు లేకున్నా ఎందుకు సిఫ... Read more
డిల్లీ మద్యం కేసులో అరెస్టైన విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరద్ చంద్రారెడ్డి సహా వినయ్ బాబు జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. శరద్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్పై సీబీఐ స్పెషల్ కోర్టు... Read more
మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ కామారెడ్డి బంద్డ – రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు
మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ కామారెడ్డిలో రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. సాగుభూములను మాస్టర్ ప్లాన్ జోన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపుమేరకు... Read more
జమ్ముకశ్మీర్లో లష్కరేతోయిబా డమ్మీగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రసంస్థగా ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర హోంశాఖ యూఏపీఏ చట్టం కిద చర్యలు తీసుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల... Read more
మనీలాండరింగ్ కేసులో బెయిల్ పై ఉన్న శివసేన నేత సంజయ్ రౌత్ కు మరో కేసులో వారెంట్లు జారీ అయ్యాయి. బీజేపీ నేత కీర్తి సోమయ్య భార్య మేథా సోమయ్య వేసిన పరువునష్టం దావాలో సంజయ్ కు స్థానిక కోర్టు నాన్... Read more
నాడు లక్షమందిని వెళ్లగొట్టాల్సిందేనని తీర్పు – నేడు 50మందిని ఎలా నిరాశ్రయుల్ని చేస్తారని వ్యాఖ్య – సుప్రీంకోర్టు భిన్న తీర్పులపై చర్చ
50 వేలమందిని ఒకేసారి ఎలా వెళ్లగొట్టగలరు హల్ద్వానీకేసులో గురువారం స్టే ఇస్తూ సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య. అసలైతే హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే అక్కడ ఆక్రమణదారులను తరలించే ప్రయత్నాలు మొదలుపెట... Read more
అంతుచూస్తామని సత్యేంద్రజైన్ బెదిరిస్తున్నారు – జైళ్ల శాఖ డీజీకి జైలు అధికారుల ఫిర్యాదు
మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఆప్ నేత డిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ జైలు అధికారులను బెదిరించినట్టు తెలిసింది. తమను బెదిస్తున్నారని. దూషిస్తున్నారని…ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపె... Read more
ఉత్తరాఖండ్ హల్ద్వానీ కూల్చివేతల కేసులో సుప్రీం స్టే – అంతమందిని ఎలా వెళ్లగొడ్తారన్న సుప్రీం
ఉత్తరాఖండ్ హల్ద్వానీ కూల్చివేతల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రైల్వే భూమిలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. రాత్రికి రాత్రే 50 వ... Read more
కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తం – మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ కుటుంబాలతో రోడ్డెక్కిన అన్నదాత
కామారెడ్డిలో ఇండస్ట్రియల్ జోన్ ను నిరసిస్తూ రైతులు ఆందోళన బాట పట్టారు. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ రైతులు కలెక్టరేట్ ను ముట్టడించారు. పెద్దసంఖ్యలో రైతులు కుటుంబాలతో ర్యాలీగా తరలివచ్చారు.... Read more
పొగమంచు కారణంగా అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింపు – అగడ్తలా బదులు గువాహటిలో ల్యాండింగ్
దట్టమైన పొగమంచు కారణంగా కేంద్రమంత్రి అమిత్షా ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండైంది. ఆయన త్రిపుర రాజధాని అగర్తలా వెళ్లాల్సి ఉండగా పొగమంచు వల్ల పైలట్ దారి మళ్లించాడు. అసోం రాజధాని గువాహట... Read more
క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు కర్నాటకకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ. 90 ఏళ్ల వయసులో కూడా రాజకీయాలు చేయలేనని..అందుకే వీడుతున్నట్టు ప్రకటించారు. రాజ... Read more
‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా సొంత నియోజకవర్గం కుప్పం వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు పార్టీ నాయకులు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పోలీసుల ఆంక్షలను చేధించుకుంటూ వచ... Read more
జనవర్ 27న పరీక్షాపే చర్చ – నమోదు చేసుకున్న 31 లక్షల మంది విద్యార్థులు – విదేశాలనుంచీ పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు
ఈనెల 27న ప్రధాని మోదీ పరీక్షాపే చర్చా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆరో ఎడిషన్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో మోదీ ముచ్చటిస్తారు. న్యూడిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంల... Read more
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ న్యూడిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరారు. అయితే రెగ్యులర్ చెకప్ కోసమే ఆమె ఆస్పత్రికి వెళ్లినట్టు తెలిసింది. గతేడాది సోనియా కరోనాబారిన పడ్డారు. ఆప్పుడు... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో హైదరాబాదీ పేరు – హవాలా రూపంలో సొమ్మును మళ్లించిన ప్రవీణ్ దోరకవి
డిల్లీ లిక్కర్ స్కాంలో మరో హైదరాబాదీ పేరు తెరమీదకు వచ్చింది. స్కాంలో నిధుల మళ్లింపుపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో అనేక విషయాలు వెలుగుచూశాయి. దుబాయి కంపెనీతో పాటు ఫై అనే కంపెనీకి నిధులు మళ్ల... Read more
నల్లగొండ జిల్లా బీబీ నగర్ మండలం మహదేవ్ పూర్ లో నిర్మించిన బ్రహ్మకుమారీస్ రిట్రీట్ సెంటర్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రాజస్తాన్ లోని మౌంట్ అబూ నుంచి వర్చువల్ గా దాన్ని ఆవిష్కర... Read more
బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. ఆయన పార్టీకి తెలంగాణలో అధ్యక్షుడు లేడుకానీ ఏపీలో అధ్యక్షుడిని ప్రకటించారని విమర... Read more
తరగతి గదులకు తాళం వేయడంతో ఆరుబయటే పాఠాలు వింటున్న దుస్థితి ఆదిలాబాద్ జిల్లాలోని ఆ విద్యార్థులది. మావల మండలం బట్టి సావర్గాం పంచాయతీ దుబ్బగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠాశాల రెండు అద్దెగదుల్లో స... Read more