చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన లోకేశ్ యువగళం యాత్ర – లోకేశ్ ను కలిసిన జిల్లాకు చెందిన న్యాయవాదులు
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. 11వ రోజైన ఇవాళ ఆయన మంగసముద్రం విడిది కేంద్రంనుంచి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన న్యాయ... Read more
చెప్పేవి గొప్పలు చేసేవీ శూన్యం అన్నట్టుగా రాష్ట్రప్రభుత్వ 2023-24 బడ్జెట్ ఉందన్నారు మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ పాలనలో ప్రతీ రంగం కూడా అస్తవ్యస్తం అయిందని... Read more
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, కార్గిల్ యుద్ధ కారకుడు పర్వేజ్ ముషారఫ్ దుబాయ్ లో కన్నుమూశారు. 79ఏళ్ల ఆయన కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. అమెరికన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆ... Read more
దేశంలో 1951 నుంచి ఓటర్ల సంఖ్య 6 రెట్లు పెరిగింది. 2023 జనవరి 1 నాటికి దేశంలో మొత్తం 94,50,25,694 మంది ఓటర్లు ఉన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చాక 1951లో దేశంలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పు... Read more
అనారోగ్య కారణాలతో కన్నుమూసిన పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ను శాంతిశక్తిగా తాను పేర్కొనడాన్ని సమర్ధించుకున్నారు శశథరూర్. చనిపోయిన వ్యక్తి గురించి మంచిమాటలే చెప్పే ఇండియాలో తాను... Read more
ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ 2022 డిసెంబర్లో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్రం త్వరలోనే క్లియరెన్స్ ఇవ్వనున్నట్టు భారత అటా... Read more
అదానీ ప్రభావం పార్లమెంట్ ఉభయసభలపై పడింది. ఆదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడిందని హిండన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి.దీంతో సభలో గందరగోళం నెలకొంది.... Read more
బీబీసీ డాక్యుమెంటరీపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ – కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం
బీబీసీ డాక్యుమెంటరీ వివాదం పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. డాక్యుమెంటరీని అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ జరిపింది. మూడు వారాల్లోగా కౌంటర్ అఫిడవి... Read more
తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్ర ఏడోరోజు కొనసాగుతోంది. ఇవాళ చిత్తూరు జిల్లా పలమనేరులో ఆయన యాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా క్లాక్ టవర్ దగ్గర ఏర్పాటు చేసిన సభలో లోకేష్... Read more
ఉభయసభల్ని కుదిపేసిన హిండెన్ బర్గ్ నివేదిక – ఎలాంటి చర్చ జరగకుండానే శుక్రవారానికి వాయిదా
ఇవాళ పార్లమెంట్ మొదలుకాగానే.. ఆదానీ గ్రూపు వ్యవహారంలో హిండెన్ బర్గ్ నివేదికపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్ సభలో గందరగోళం నెలకొంది. అటు రాజ్యసభలోనూ ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకం... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. రెండో చార్జీషీట్ను ఫైల్ చేసిన అధికారులు కీలక వ్యక్తుల పేర్లను చేర్చింది. చార్జిషీట్లో ఈడీ అధికారులు ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర... Read more
ఈసారి బడ్జెట్లో రక్షణమంత్రిత్వశాఖకు ఎక్కువ కేటాయింపులు చేశారు. అత్యధికంగా రూ.5.94 లక్షల కోట్లను కేంద్రప్రభుత్వం డిఫెన్స్ కు కేటాయించింది.సరిహద్దుల్లో పొరుగుదేశాల నుంచి సవాళ్లు పెరిగిపోతుండడం... Read more
ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొత్త పన్ను విధానం ఇకపై డిఫాల్ట్ పన్ను విధానంగా ఉంటుందని ఆమె తెలిపారు. కొత్త... Read more
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ 2023-24 ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు..ప్రాధాన్యతలు కేటాయింపులు ఇవీ ఈ-కోర్టుల ప్రాజెక్ట్కు రూ.7వేల కోట్లు కేటాయింపు. 5జీ వినియోగానికి అవసరమైన యాప్స్ రూపొంది... Read more
అత్యంత వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ – ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే బలంగానే రూపాయి
ప్రపంచంలో అత్యంత వేగంగా ఆర్థికవృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ ఎదుగుతోంది. అత్యంత వేగంగా వృద్ధిరేటు నమోదు చేస్తున్నట్టు ఆర్థికసర్వే తెలిపింది. 2022-23లో వృద్ధిరేటు శాతం 7గా ఉంటుందని అంచనా . 2... Read more
2023-24 కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మల ఆకర్షణీయంగా కనిపించారు. భారతీయ సంప్రదాయ చీరలే ఎక్కువగా ధరించే ఆమె…ఈసారి సంప్రదాయ టెంపుల్ బోర్డర్ ఉన్న... Read more
2023-24 బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మల రికార్డు సృష్టించారు. స్వాతంత్ర్య భారతంలో వరుసగా ఐదోసారి బడ్దెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా చరిత్రలో నిలిచారు. ఆ వరుసలో అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వం... Read more
2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశెట్టిన బడ్దెట్లో డిజిటల్ ఎడ్యుకేషన్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా తెలిపారు.అన్నిరకాల పుస్తకాల... Read more
2023-24 సంవత్సరానికి గానూ కేంద్రబడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్. దాదాపు గంటన్నరపాటు ఆమె బడ్దెట్ ప్రసంగం కొనసాగింది. వేతన జీవులకు ఊరటనిస్తూ…చివర్లో ప్రకటన చేశారు... Read more
2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్..అమృత్ కాలానికి ఇది తొలి బడ్జెట్ అని ఆమె అన్నారు. ఇందులో 7 అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆమె ప్రకటించారు. సమ్మిళిత వృద్ధ... Read more
స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీబస్సు – రాజన్నసిరిసిల్ల జిల్లాలో ప్రమాదం – 30మందికి గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డి పేటలో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూల్ బస్సులో ఉన్న 20మంది విద్యార్థులకు... Read more
ఏపీ రాష్ట్ర రాజధానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపైనే చర్చ జరుగుతోంది. రాజధాని విశాఖేనని… త్వరలో తాను విశాఖ వెళ్లబోతున్నానంటూ ఢిల్లీ వేదిగ్గా జగన్ అన్న సంగతి తెలిసిందే. ప... Read more
శ్రీరాంసాగర్ నీళ్లు మహారాష్ట్రకు అర్పించడానికి కేసీఆర్ ఆస్థా?- షర్మిళ
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల. శ్రీరామ్ సాగర్ నీళ్లు ఎత్తిపోసుకోవచ్చని మహారాష్ట్రకు హామీ ఇచ్చారని… అప్పనంగా నీళ్లు అర్పించడానికి నీళ్లు కేసీఆర్ సొంత ఆస్థ... Read more