2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశెట్టిన బడ్దెట్లో డిజిటల్ ఎడ్యుకేషన్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా తెలిపారు.అన్నిరకాల పుస్తకాల... Read more
2023-24 సంవత్సరానికి గానూ కేంద్రబడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్. దాదాపు గంటన్నరపాటు ఆమె బడ్దెట్ ప్రసంగం కొనసాగింది. వేతన జీవులకు ఊరటనిస్తూ…చివర్లో ప్రకటన చేశారు... Read more
2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్..అమృత్ కాలానికి ఇది తొలి బడ్జెట్ అని ఆమె అన్నారు. ఇందులో 7 అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆమె ప్రకటించారు. సమ్మిళిత వృద్ధ... Read more
స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీబస్సు – రాజన్నసిరిసిల్ల జిల్లాలో ప్రమాదం – 30మందికి గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డి పేటలో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూల్ బస్సులో ఉన్న 20మంది విద్యార్థులకు... Read more
ఏపీ రాష్ట్ర రాజధానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపైనే చర్చ జరుగుతోంది. రాజధాని విశాఖేనని… త్వరలో తాను విశాఖ వెళ్లబోతున్నానంటూ ఢిల్లీ వేదిగ్గా జగన్ అన్న సంగతి తెలిసిందే. ప... Read more
2022-23 ఆర్థికసర్వేను సమర్పించిన ఆర్థికమంత్రి నిర్మల – బుధవారం ఉభయసభల్లో 2023-24 బడ్జెట్
2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం పూర్తిచేసిన తరువాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. ఆ వెంటనే సభ... Read more
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో …ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గురించి ప్రపంచమంతా తెలుసుకోవాలనుకుంటోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన మీడియాత... Read more
దేశానికి దిశానిర్దేశం చేయడానికి నారీశక్తి, యువశక్తి ముందుండాలి – రాబోయే పాతికేళ్లు మనకు కీలకం – బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అతరించడానికి రాబోయే పదేళ్లు కీలకమని, అది మనకు అమృతకాలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వరుసగా రెంండుసార్లు సుస్థర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు దేశప్రజలకు... Read more
రాష్ట్ర బడ్జెట్ విషయంలో తెలంగాణ సర్కారు, గవర్నర్ మధ్య నెలకొన్ని సందిగ్ధం వీడింది. బడ్జెట్ ను గవర్నర్ ఆమోదించడం లేదని..హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హైకోర్టు... Read more
బీబీసీ డాక్యుమెంటరీ పై కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిల్ – వచ్చే సోమవారం విచారిస్తామన్న సీజేఐ
బీబీసీ డాక్యుమెంటరీపై కొనసాగుతున్న వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. మన దేశంలో ప్రసారం కాకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ…ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిని అత... Read more
కశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా తీసుకువస్తా, లాల్ చౌక్ లో యాత్ర ముగింపు సభ – రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసింది. శ్రీనగర్లో ముగింపు సభ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 145 రోజుల పాటు జోడో యాత్ర సాగింది. భారత్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరిందని…యాత్ర ఊహించనిదానికన్... Read more
రెండు లక్షల మంది విద్యార్థులతో సేవా కార్యక్రమాలు • ఆ లక్ష్యంతో భారీ ప్రణాళికలు • విద్యాభారతి అధ్యక్షులు చామర్తి ఉమా మహేశ్వర్రావు • శిశుమందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వెల్లడి • శారదా ధ... Read more
న్యూయార్క్ హెడ్ ఆఫీస్ తో ఉన్న జెఫ్రీస్ బ్రోకెరెజి సంస్థ 1961లో ప్రారంభించబడింది. ప్రపంచ ఉత్తమ బ్రోకెరెజి సంస్థలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ జెఫ్రీస్ ఆదాని గ్... Read more
బాట్లా హౌస్ ఎన్కౌంటర్ దోషి, అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది షాజాద్ అహ్మద్ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2008 బాట్లా హౌస్ లో ఇన్స్పెక్టర్ మోహన్ చాంద్ శర్మ, హెడ్ క... Read more
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. దీంతో సీబీఐ ఆఫీస్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కోఠీలోని సీబీఐ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు... Read more
విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి – హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన నారాయణ హృదయాలయ వైద్యులు
నటుడు, నందమూరి కుటుంబ సభ్యుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా తయారైందని వైద్యులు ప్రకటించారు. బెంగళూరుకు చెందిన నారాయణ హృదయాలయలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. కొద్ది... Read more
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వున్న మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్ గా మార్చింది కేంద్ర ప్రభుత్వం. ఈనెల 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమృత్ ఉద్యాన్ ను ప్రారంభించనున్నారు.ఇక జనవరి 31 ను... Read more
మెరుగైన రైల్వే సేవలు అందించేందుకు మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రైళ్లు వందేభారత్ ఎక్స్ ప్రెస్ లు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8 రూట్లలో ఆ సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి.... Read more
భారత్ జోడోయాత్రలో భద్రతాలోపాలు, శుక్రవారం యాత్ర నిలిచిపోవడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖరాశారు. భారత్ జోడో యాత్ర సజావుగా సాగేందుకు తగినంత భద్రతా సిబ్బం... Read more
ప్రజల టాక్స్ సొమ్ము మీడియాకు లంచాలుగా ప్రకటనల రూపంలో ఇస్తూ ఎంత దరిద్రంగా, ఏ అభివృద్ధి లేకుండా పాలించినా, మీడియా ఒక్క విమర్శ చేయకుండా ఇంద్రుడు చంద్రుడు అని పొగిడించుకుంటూ అధికారంలో సాగే విధాన... Read more
గణతంత్ర వేడుకల వేళ దేశప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలు నెరవేర్చే విధంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీలోని యుద్ధ స్మారకం దగ... Read more
74వ గణతంత్ర దినోత్సవాన్ని దేశప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ రాజధానిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. కర్తవ్యపథ్ లో వేడుకలు నిర్వహించారు. ఈసారి వేడుకలకు ఈజిప్టు అ... Read more
రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జగన్ పై నిప్పులు చెరిగారు. ఏపీతో మూడుముక్కలాట ఆటవద్దని…రాష్ట్రాన్ని మళ్లీ విడగొ... Read more
గణతంత్ర ఉత్సవాల్లో కవాతుకు ముందు మోదీ జాతీయ యుద్ధ స్మారక స్థలం వద్ద అమర వీరులకు నివాళులర్పించారు. అనంతరం డిజిటల్ విజిటర్స్ బుక్లో సందేశాన్ని నమోదు చేశారు. తరువాత కర్తవ్యపథ్ పరేడ్ ను ప్రత్యే... Read more
ఎమ్మెల్యే వేధింపులు భరించలేకపోతున్నా – అందుకే రాజీనామా:జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి
స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు తాళలేక పోతున్నానంటూ జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా తనను ఎలా ఇబ్బంది పెడుతున్నారో చెబుతూ మీడియా ఎదుట... Read more