రెండురోజుల బీజేపీ పదాధికారుల సమావేశాలు మొదలయ్యాయి. ఢిల్లీలోని కేంద్రకార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ , మురళీధరరావు ,... Read more
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి దావూద్ గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. కర్ణాటక బెలగావి జైలులో కారాగార శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తినుంచి ఆ కాల్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. తాను దావూద్... Read more
జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్షా అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం జరిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. రాజౌరిలో జరిగిన ఉగ్ర... Read more
2023-24 బడ్జెట్ పై కసరత్తు- నీతిఆయోగ్ కార్యాలయంలో ఆర్థికవేత్తలతో మోదీ, నిర్మల సమావేశం
2023-24 ఆర్థిక సంవత్సరం బడ్దెట్ కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఈ మేరకు ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సమావేశం అయ్యారు. నీతిఆయోగ్ కార్యాలయంల... Read more
అద్భుత పనితీరుతో టీహబ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. స్టార్టప్ సంస్థలకు టీహబ్ చిరునామాగా మారిందన్నారు. డల్లాస్ వెంచర్ క్యాపిటల్ తో టీహబ్ ఒప్పందం చేసుకున్... Read more
పాన్కార్డ్ నంబర్కు ‘సింగిల్ బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్’గా చట్టబద్ధత -కేంద్రం యోచన
దేశంలో వ్యాపారం , నిర్వహణ ప్రక్రియలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా … పాన్కార్డ్ నంబర్కు ‘సింగిల్ బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్’గా చట్టబద్ధత కల్పించాలని యోచిస్తోంది. ఈ మేరకు బడ్జెట్... Read more
మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసి బెదిరింపులను ఎదుర్కొంటున్న బీజేపీ మాజీఅధికార ప్రతినిధి నూపుర్ శర్మ విజ్ఞప్తిని డిల్లీ పోలీసులు మన్నించారు. తనకు ముప్పు ఉన్నందువల్ల తనతో పాటు ఓ రివాల్వర్ తీసుక... Read more
ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ భారతదేశ భవిష్యత్తుకు ముప్పు అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింలకు భారత్ లో ముప్పులేదని నచ్చజెప్పడానికి మోహన్ భగవత్ ఎవరని ఆయన ప్రశ్నించారు. నాగ్పూర్లో ఉండే బ్... Read more
ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్ నాటు నాటు.. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ చిత్రం టీంను అభినందించారు ప్రధాని మోదీ. ఈ గౌరవం ప్రతీ భారతీయుడిది అంటూ మోదీ ట్వీట్ చ... Read more
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఈనెల 19న ఆయన రాష్ట్రానికి రావాల్సి ఉండగా వాయిదాపడినట్టు పీఎంవో కార్యాలయం వెల్లడించింది. వందేభారత్ రైలుతో పాటు వివిధ పనులు, ప్రాజెక్టులను ఆయన ప్రా... Read more
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ – కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ల విషయంలో ఏళ్ల తరబడ... Read more
అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కార్యాలయంలో రహస్య పత్రాలు బయటపడిన వ్యవహారం దుమారం రేపుతోంది. మధ్యంతర ఎన్నికలముందే విషయం బయటకు పొక్కినా…ఎన్నికల్లో లబ్ధి కోసం తొక్కిపెట్టినట్టుగా తెలుస్తోంది.... Read more
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులయ్యారు. శాంతకుమారి 1989 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఆమె గతంలో వైద్యారోగ్య శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు.... Read more
మతమార్పిళ్ల అంశం తీవ్రమైందని అయితే దానికి రాజకీయ రంగు పులమడం సమంజసం కాదని సుప్రీకోర్టు వ్యాఖ్యానించింది. మోసపూరిత మతమార్పిళ్లకు వ్యతిరేకంగాకేంద్రం చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిష... Read more
తమిళనాడులో ప్రభుత్వ వర్సెస్ గవర్నర్ – GET OUT RAVI అంటూ పోస్టర్లు, హ్యాష్ టాగ్ తో ట్వీట్లు
తమిళనాడులో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజున గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సిద్దం చేసిన ప్రసంగపాఠాన్ని ఉన్నదున్నట్టు చదవకపోవడం... Read more
ప్రధాని హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈనెల 10న ఆయన నగరానికి రానున్నారు. ఆ రోజు ఉదయం పదిగంటలనుంచి వరుసగా పలు కార్యక్రమాలను షెడ్యూల్ సిద్ధం చేశారు. తన పర్యటనలో 7వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు భూ... Read more
రాజధాని అంశంలో దాఖలైన పిటిషన్ పై విచారణ – అఫిడవిట్ దాఖలు చేయాలని రైతులు, నాయకులు, అధికారులకు సుప్రీం సూచన
రాష్ట్ర రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ రాష్ట్రప్రభుత్వం గతంలో దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం... Read more
సోమేశ్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ – సీఎస్ గా ఆయన కొనసాగింపును రద్దు చేసిన న్యాయస్థానం
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేడర్ కేటాయింపు వివాదంపై ఉన్నతి న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. గతంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకో... Read more
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.నాయకులు జంపింగ్ లు వేగమయ్యాయి. బీఆర్ఎస్ నాయకత్వంపట్ల అసంతృప్తిగా ఉన్న… ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ న... Read more
9.10 షెడ్యూల్లోని సంస్థల విభజనకు ఆదేశాలివ్వండి – సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి
ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 సంస్థలను తక్షణమే విభజించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. అందులో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చింది. దీంతో కేంద్ర... Read more
మేకులతో చేసిన మోదీ నిలువెత్తు చిత్రపటం ఆకట్టుకుంటోంది. మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన 72 ఏళ్ల షఫీక్ హష్మీ దాన్ని రూపొందించారు. అందుకోసం 5వేల మేకులు వాడారు. జనవరి 9న జరిగే ప్రవాసీ భారతీయ దివస్... Read more
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈనెల 18న జరిగే కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవిం... Read more
డిల్లీ లిక్కర్ పాలసీ స్కీమ్ కేసుకు సంబంధించి కోర్టులో హాజరవుతున్న న్యాయవాదులకు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 25 కోట్ల 25 లక్షలు చెల్లించింది. కేసు కోసం గత 18 నెలల్లో ఢిల్లీ ప్రభుత్వం 28.10 కోట్లు ఖర్చ... Read more
జోషిమఠ్ ను కుంగుతున్న పట్టణంగా ప్రకటించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం-సురక్షిత ప్రాంతాలకు బాధితులు
జోషిమఠ్ ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం కుంగుతున్న పట్టణంగా ప్రకటించింది. కొన్నిరోజులుగా నేల కుంగిపోతూ…ఇళ్లకు బీటలు వారుతున్న సంగతి తెలిసిందే. జోషిమఠ్ లోని కొన్ని ప్రాంతాలు నివాసయోగ్యం కాదని న... Read more