వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అభ్యర్థుల పేర్లనుప్రకటించారు. మొత్తం 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. అభ్యర్థుల్లో బీసీ 1... Read more
కొంతకాలంగా నితీశ్ తో సై అంటే సై అంటున్న జేడీయూ కీలక నేత ఉపేంద్ర కుష్వాహా ఆయనకు ఝలక్ ఇస్తూ పార్టీని వీడారు. జేడీయూకు రాజీనామా చేసిన ఆయన ‘రాష్ట్రీయ లోక్ జనతా దళ్’ అనే కొత్త పార్టీన... Read more
శివాజీ ఆశయాలను ప్రధాని మోదీ కొనసాగిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మొఘలులు సహా విదేశీ దండయాత్రికులు ధ్వంసం చేసిన ఆలయాలను శివాజీ పునరుద్ధరించారని ఇప్పుడు ప్రధాని సైతం అదేపనిచేస... Read more
ప్రభుత్వ ఉద్యోగులెవరూ యూట్యూబ్ చానళ్లు నడపరాదని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతంచాలామంది వంటలు, పర్యటన విశేషాలు, హోంటూర్ వంటివి చేస్తూ కూడా లక్షల్లో ఆదాయం సమకూర్చుకుంటున్న సంగతి తెలిసిం... Read more
భారత్ లో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్రలు – జార్ది సోరోస్ ప్రకటనను భారతీయులంతా తిప్పికొట్టాలి-స్మృతీ ఇరానీ
ఆదానీ వ్యవహారంలో అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జి సోరోస్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రంమంత్ర స్మృతీ ఇరానీ స్పందించారు. ఈ వంకతో కొన్ని విదేశీ శక్తులు భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే క... Read more
సాంకేతికత ద్వారా ఆరోగ్య సంరక్షణను పెంపొందించే కాన్సెప్ట్ తో ట్రయల్ రన్ నిర్వహించారు. అందులో భాగంగా మందుల సరఫరాలో డ్రోన్ ల వినియోగంపై రిషికేష్ లో టెస్ట్ రన్ నిర్వహించారు. రెండు కిలోల బరువున్న... Read more
రాజకీయాల్లో ప్రతీ పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయి. ఎన్నికలు వచ్చేనాటికి హామీలు ఉంటాయి. ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయడం కోసం… నేతలు ఒకరిని మించి మరొకరు వాగ్దానాలు చేస్తుంటారు. ఒక్కోసారి అ... Read more
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం ఏడుగంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. మొత్తం 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఇక 259 మంది అభ్... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులకు స్పెషల్ కోర్టు షాకిచ్చింది. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబుకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ కోసం వారు పెట్టుకున్న బ... Read more
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, నీటిపారుదల ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. కొండమ్మ పోచమ్మ రిజర్వాయర్ ను సందర్శించారిన... Read more
దేశంలో అత్యధిక విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీగా మళ్లీ బీజేపీ నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ 614 కోట్ల రూపాయల విరాళాలు ఆ పార్టీకి వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి 95.46 కోట్ల విర... Read more
బీబీసీ కార్యాలయాల్లో మూడోరోజూ ఐటీ అధికారుల సర్వేలు కొనసాగుతున్నాయి. సంస్థకు చెందిన ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే సమాచారంతో ‘సర్వే’... Read more
బీజేపీకి కన్నా రాజీనామా – రాష్ట్ర పార్టీ తీరు సరిగా లేనందునే పార్టీని వీడుతున్నానన్న లక్ష్మీనారాయణ
బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తన రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్ నుంచి ఆయనతో పాటు బీజేపీలోకి వచ్చి చేరిన ఆయన సన్నిహితులు, అనుచరులు సైతం... Read more
టాటా గ్రూప్ ప్రారంభించిన ఎయిర్ ఇండియా సంస్థను జాతీయకరణ పేరుతో బలవంతంగా లాక్కుని నడపడం చేతకాక కోట్ల నష్టాలు మిగిల్చి మళ్ళీ టాటా గ్రూప్ కే అమ్మేసిన భారత్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ టాటా గ్రూప్ వల్ల... Read more
ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. నందమూరి తారకరామారావు శతజయంత్యుత్సవాల సందర్భంగా …ఆయన చిత్రంతో వందరూపాయల వెండి నాణెం ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు ఆయన కుమార్తె పురంధేశ్వరిని క... Read more
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తామని పీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భూమిలేని రైతులకు 15 వేల రూపాయలిస్తామన్నారు. రేవంత్ రె... Read more
కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో 500 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో వెయ్యికోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆయన పర్యటించారు.... Read more
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్ శ్రీమతి గుమ్మడి కూతుహలమ్మ తిరుపతిలోని స్వగృహంలో కన్నుమూశారు. వైద్యురాలైన కుతూహలమ్మ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ప్రారంభించారు. 1978... Read more
హంగ్ , పొత్తు వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన కోమటిరెడ్డి – మీడియా రాద్దాంతం చేస్తుందన్న వెంకటరెడ్డి
తన వ్యాఖ్యలు దుమారం రేపుతుండడంతో కోమటిరెడ్డి మాట మార్చారు. ఏ పార్టీతోనూ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం లేదన్నారు. తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదన్న ఆయన…మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోందన్... Read more
జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి నాలుగేళ్లు. నాటి దాడిలో 40మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాడు అమరులైన వారికి ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. జవాన్ల త్యాగాన్ని... Read more
బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీకి చెందిన ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం పదకొండున్నర నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల సందర్భంగా సంస్థ... Read more
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో భారత్ వంతెనను నిర్మిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో భారత రైల్వే ఈ వంతెన నిర్మిస్తున్నారు. రియాసి జిల్లాలోని కౌరి & బక్కల్ గ... Read more
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆ పదవి నుంచి వైదొలిగారు.ఇక గవర్నర్ గా ఉండలేను, దిగిపోతానని గత నెలలోనే ఆయన మోదీని కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తరువాత కోశ్యారీ రాజీనామా చేశ... Read more
చట్టాల్లో సమూల మార్పులు తీసుకురానున్నాం – హోంమంత్రి అమిత్ షా
ఇప్పుడున్న చట్టాల్లో సమూల మార్పులు తీసుకురానున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఐపీసీ (IPC), సీఆర్పీసీ (CRPC) సహా .. రానున్న రోజుల్లో ఫోరెన్సిక్ (Forensic), ఎవిడెన్స్ (Evidence)... Read more