మాతృశక్తి గౌరవాన్ని చాటుతూ, వారి భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ గౌరవార్థం రాష్ట్ర మహిళలు అభినందన సభ ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, మ... Read more
తెలంగాణలో మూకుమ్మడి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి బాల వికాస్ సోషల్ సర్వీస్ సొసైటీ, బాల థెరిస్సా సొసైటీల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సొసైటీ ఫౌండర్ సింగిరెడ్డి శౌరెడ్డికి చ... Read more
అడుగడుగునా అవమానిస్తున్నారు, తెలంగాణలో మహిళలకు గౌరవం, రక్షణ లేవు – జాతీయమహిళా కమిషన్ కు షర్మిల ఫిర్యాదు
తనపట్ల అసభ్యపదజాలం వాడుతూ, ఇష్టారీతిన దూషిస్తున్న బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ కు వైఎస్సార్టీపీ నేత షర్మిల ఫిర్యాదు చేశారు. తనను అసభ్యకరంగా దూషించిన వీడియోలను... Read more
భారత దేశం ఎప్పటికీ హిందూ దేశమేనని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే అన్నారు.హర్యానా సమాలఖాలో జరిగిన అఖిలభారతీయ ప్రతినిధి సభ సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మీడియోతో మాట్లాడారు. హిందూ ర... Read more
మద్యం కేసులో సుప్రీంలో కవితకు చుక్కెదురు – ఈడీ విచారణ విషయంలో స్టే ఇచ్చేందుకు నిరాకరణ
మద్యం కేసులో ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇతరులతో కలిపి తనను విచారిస్తామని నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు అలా చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీఆ... Read more
సోనియా కుటుంబ సభ్యుల వల్ల కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF)అనేది మనీ లాండరింగ్ను ఎదుర్కోవడానికి సంబంధించిన విధానాలను అభివృద్ధ... Read more
TSPSC పేపర్ లీకేజీ నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకుముందు 9 మంది నిందితులకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తరువాత కోర్టులో హాజరుపరిచారు. వాదనలు... Read more
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతులేని అవినీతి – సీబీఐ ఎంక్వైరీ వేయండి : ఢిల్లీలో షర్మిల ధర్నా- అరెస్ట్
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ…సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల ఢిల్లీలో ధర్నాకు దిగారు. పార్లమెంట్ ముట్టడికి యత్నించిన... Read more
సుప్రీంలో కేంద్రానికి ఎదురుదెబ్బ – భోపాల్ గ్యాస్ బాధితులకు పరిహారం కోరుతూ వేసిన పిటిషన్ తిరస్కరణ
భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులో సుప్రీం కోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. బాధితులకు మరింత పరిహారం కోరుతూ …యానియన్ కార్బైడ్ కంపెనీ నుంచి అదనపు సాయం ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వం వేస... Read more
వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ కార్యాలయంలో న్యాయవాది సమక్షంలో అధికారులు ఆయన్ని విచారించారు. దాదాపు నాలుగు గంటలపాటు ఆయన్ని ప్రశ్నించింది బృ... Read more
ఆప్ ను చూసి మోదీ భయపడుతున్నారు – రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తాం – కేజ్రీవాల్
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్…మరికొన్ని నెలల్లో వచ్చే మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలనుంచి పోటీ చేస... Read more
తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఈ నెల 30 న ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభించనున్నారు. చుట్టూ గ్రీనరీ, వాటర్ ఫౌంటేన్లు, చుట్టూ ఎత్తైన ప్రహారీ, హెలిపాడ్లు, విశాలమైన పార్కిం... Read more
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నేరుగా 71,355 చోట్ల పనిచేస్తూ సామాజిక పరివర్తన కోసం కృషి చేస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రాబోయే ఒక సంవత్సరంలో, దేశం అంతటా సుమారు లక్ష ప్రదేశాలకు తన ప... Read more
ఏపీ శాసనమండలికి సంబంధించి మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, రెండు ఉపాధ్యాయ స్థానాలకు, 4 స్థానిక సంస్థల కోటా స్థానాలకు సోమవారం జరిగిన పోలింగ్లో అనేక అవకతవకలు వెలుగుచూశాయి. ముఖ్యంగా గ్రాడ్... Read more
ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్ర MLC ని కేంద్ర సంస్థ విచారిస్తుంది అంటే ఎంత హడావిడి చేస్తున్నారో చూడండి. అలాగే, ఆ మధ్య నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ ఫ్రాడ్ కేసులో జరిగిన అవకతవకలు గురించి అంటే ఆ కంపనీ ఆస... Read more
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఆయన వ్యాఖ్యల్ని నిరసిస్తూ హైదరాబాద్ లోని పలు స్టేషన్లలో పార్టీ కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు.బషీర్... Read more
డిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు.కవిత విచారణ నేపథ్యంలో ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. ఉదయమే పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు తుగ్లక్ రోడ్ లోని క... Read more
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సీఐడీ మెరుపు దాడులు చేస్తోంది. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. విజయవాడలో మార్గదర్శి మేనేజర్ శ్రీనివాస్ను అధికారులు అదుపులోకి తీసుక... Read more
వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనను సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐకి హైకోర్టు శనివారం ఆదేశాలు జారీ చేస... Read more
శాసనసభ ఎన్నికల ముంగిట ప్రధానిమోదీ 12వ తేదీన కర్నాటకలో పర్యటించనున్నారు. బెంగళూరు – మైసూర్ టెన్ లేన్ ఎక్స్ప్రెస్ హైవేను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. మాండ్యాలో రోడ్ షోలో, మద్దూరులో జ... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై…ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు.తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాల... Read more
ఈడీ నోటీసులపై కవిత స్పందించారు. తెలంగాణ తలవంచదు అంటూ ట్వీట్ చేశారు. ముందస్తు అపాయింట్ మెంట్లు, ఇతర కార్యక్రమాల దృష్ట్యా నోటీసులపై న్యాయ సలహా తీసుకుంటానని అన్నారు. పదో తేదీన మహిళా రిజర్వేషన్... Read more
ముస్లింలు దూరం అవుతారనుకుంటే బీజేపీకి దూరం జరుగుతా : పవన్ కల్యాణ్
పార్టీ ఆవిర్భావ సభ వేదిగ్గా బీజేపీతో పొత్తుపై జనసేన చీఫ్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తుపై కొంతకాలంగా భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. తాను బీజేపీతో పొత్తులో ఉంటే ముస్... Read more