జనగణకు సన్నాహాలు ప్రారంభమౌతున్నవేళ గతానికి సంబంధించిన వివరాలు విశ్లేషణలు పరిస్థితులను అర్ధంచేయించేందుకు pew రీసెర్చ్ సెంటర్ విశ్లేషణ మనకు ఉపయోగపడుతుంది , అట్లాగే 2011 నుండి 2021 వరకు అంచన... Read more
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతోంది. ఇవాల్టియాత్రలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు,గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పాల్గొన్నారు. గం... Read more
అమెరికా పర్యటనకు వెళ్తూ మోదీ ట్వీట్ చేసిన ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.బయటకూడా దానిమీదే చర్చ నడుస్తోంది. బోయింగ్ విమానంలో అమెరికాకు పయనిస్తూ తన పర్యటనకు సంబంధించిన కాగితాలు తిరగ... Read more
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సైద్పూర్ లోని కైలాష్ నగర్ టీకా సెంటర్ ని బీజేపీ నాయకులు సందర్శించారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన అందరికీ ఉచిత టీకా, 5 కేజీ ల బియ్యాన్ని మోదీసర్కారు ఇస్తుందని సుహ... Read more
శ్రీ లంక లో ఆహార సంక్షోభం చైనా ఇచ్చిన అప్పుల ఫలితమా | సమకాలీన విశ్లేషణ | 21st September
శ్రీ లంక లో ఆహార సంక్షోభం చైనా ఇచ్చిన అప్పుల ఫలితమా | సమకాలీన విశ్లేషణ | 21st September | MyindMedia Read more
మూడు రోజుల పర్యటన నిమిత్తం మోదీ అమెరికా చేరుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరుణ్ జిత్ సింగ్ సందు, వాషింగ్టన్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. అమెరిక... Read more
సుందరీకరణ అంటే దేశభక్తుల విగ్రహాలు తొలగించడమా? | Suhasini Reddy | Bhagat Singh Statue
ఆదిలాబాద్ పట్టణం గణేశ్ నగర్ లోని భగత్ సింగ్ చౌక్ నుంచి తొలగించిన భగత్ సింగ్ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని బీజేపీ నాయకురాలు సుహాసినీ రెడ్డి విజ్ఞప్తి చేశారు. Love Adilabad కు, పట్టణ సుంద... Read more
ఇవాళ అమెరికా బయల్దేరిన భారత ప్రధాని 24న అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో భేటీ కానున్నారు. వాషింగ్టన్లో వారి సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆఫ్గనిస్తాన్ పరిణామాలు, సీమాంతర ఉగ్రవాదంపై పోరా... Read more
నరేంద్ర మోడీ మరియు అతని ప్రభుత్వం హిందూ తీవ్ర వాద మార్గాన్ని అనుసరిస్తున్నాయని ఇది భారతీయ లౌకికవాదానికి ముప్పు అని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నలు ఇవి: అసలు ఫండమెంటలిజం అంటే ఏమిటి? అద... Read more
భారత్ లో ముస్లిం జనాభా గణనీయంగా పెరుగుతోంది. ముస్లింలు ఇతర మతాల వారికన్నా సగటున ఎక్కువ సంతానాన్ని కలిగి ఉన్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఇక జైనులు అతి తక్కువమంది సంతానాన్ని కలిగి ఉన్నారని అమెరి... Read more
వీణవంక మండలం ఘన్ముకులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈటల సతీమణి జమున. గ్రామస్తులు ఆమెకు మంగళహారతులతో స్వాగతం పలికారు. శివాలయం, హనుమాన్, పోచమ్మ గుడి లో ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రచారం మొదలు... Read more
కోవిషీల్డ్ టీకా రెండుడోసులు తీసుకున్నప్పటికీ భారత్ నుంచి వచ్చే వాళ్లు క్వారెంటైన్లో తప్పకుండా ఉండాలన్న బ్రిటన్ ప్రభుత్వ నిబంధనలపై భారత్ మండిపడింది. నిబంధనల్ని వెనక్కి తీసుకోకుంటే ప్రతిచర్య ఉ... Read more
వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిలను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతిలేకుండా దీక్షలో కూర్చోవడమే కారణం. ఆత్మహత్య చేసుకున్ననిరుద్యోగ యువకుడు రవీంద్ర కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అంతకుముందే... Read more
భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం అమెరికా బయల్దేరి వెళ్తున్నారు. ఐదురోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. ప్రెసిడెంట్ బైడెన్ తో ఆయన సమావేశం ఉంటుంది. QUAD సమావేశంలోనూ, ఐక్యరాజ్యసమిత... Read more
ఏటూరునాగారంలో దళిత గిరిజన ఆత్మగౌరవ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క స్పృహతప్పి పడిపోయారు. యాత్రలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. కాసేపటికే నీరసంతో బీపీ తగ్గి అక్కడే కళ్... Read more
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈనెల 17 శుక్రవారంనాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రానున్నారు. నిర్మల్ లోని వెయ్యి ఉరుల మర్రి దగ్గర నాటి అమరులకు ఆయన నివాళులు అర్పించనున్నారు. అమిత్ ష... Read more
చిన్నారి హత్యాచార ఘటన అమానుషమని వైసీపీ తెలంగాణ చీఫ్ వైఎస్ షర్మిళ అన్నారు. ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. చైత్ర కుటుంబసభ్యులను పరామర్శించిన షర్మిళ... Read more
భారత్ పై జరుగుతున్న ఒక భయంకరమైన కుట్ర గురించి తెలుసుకోండి. ఇది చాలా పెద్ద పోస్ట్. దీనిని ఓపిగ్గా చదివి అర్థం చేసుకొని నలుగురితో పంచుకోండి. గతంలో ఢిల్లీ లో జరిగిన CAA వ్యతిరేక ప్రదర్శనలు కానీ... Read more
ఆఫ్గనిస్తాన్ పాలనావ్యవహారాల్లో అతిజోక్యం చేసుకుంటోంది పొరుగుదేశం పాకిస్తాన్. తమ కన్నుసన్నల్లో పాలన సాగాలని పాక్ ఆశిస్తుండగా..ఆలస్యంగా తేరుకున్న తాలిబన్లు…ఎక్కడికక్కడ ఇప్పుడు చెక్ పెడుత... Read more
భారత్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 75కోట్లకు పైగా టీకాడోసులు పంపిణీ అయినట్టు కేంద్రం తెలిపింది. డిసెంబర్ నాటికి 43శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తికానుంది. స్వాతంత్ర్య... Read more
యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్ లో రికార్డు సృష్టించిందని ప్రధాని మోదీ అన్నారు. యోగీ సర్కారు పేదలకోసం పనిచేస్తోందని చెప్పారు. అలీగడ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్... Read more
తాలిబన్లు ఉగ్రవాదులైతే…గాంధీ,నెహ్రూలూ ఉగ్రవాదులే: అర్షద్ మదానీ జమైత్ ఉలేమా-ఇ-హింద్ ప్రెసిడెంట్ , దరుల్ ఉలూమ్ దేవ్ బంద్ ప్రిన్సిపల్ కూడా అయిన అర్షద్ మదానీ తాలిబన్లను స్వాతంత్ర్య సమరయోధు... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala,12th September 2021
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala,12th September 2021| MyindMedia Read more
‘ఇంటి నుంచి బయటకు వెళ్లినోడు వ్యక్తి తిరిగి క్షేమంగా వస్తడని గ్యారంటీ ఏది?.. ఈ ప్రపంచంలో పూర్తి స్థాయి భద్రత ఇచ్చే దేశం ఉందా?’ ‘మన దేశంలో అయితే కష్టం.. అమెరికా ఒక్కటే మోస్ట... Read more
[ ప్రపంచ మత మహా సమ్మేళనం సభను నిర్వహించిన నిర్వాహకుడు హెన్రీ బారోన్ ముందుగానే క్రైస్తవం అన్ని మతాల కంటే శ్రేష్టమైనది అని ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు,కానీ ప్రకటించ లేకపోయాడు, ఆ వి... Read more