హైదరాబాద్ దాటి విస్తరిస్తున్న ఎంఐఎం పార్టీ…త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ మీద కన్నేసింది. పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అప్పుడే ఎన్నికలప్రచారం మొదలుపెట్టారు. బీఎస్పీ, ఎస్పీ అధినే... Read more
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ ప్రధానిగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మూడు వారాల తరువాత ఏర్పడ్డ ప్రభుత్వంలో మరో 8 మంది వివిధ శాఖలకు కీలక మంత... Read more
ఆఫ్గనిస్తాన్లో కొత్తగా ఏర్పాటైన తాలిబన్ల ప్రభుత్వంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి బ్లాక్ లిస్ట్లో ఉన్నవారు పాలకులుగా మారడంపై అసహనం వ్యక్తం చేస్తోంది.అలాగే కొత్త సర్కారులో... Read more
సనాతనం ధ్వంసం చేస్తారా? | ‘Dismantling global hindutva’ conspiracy | వర్తమాన భరతం | MyindMedia Read more
భీమ్లానాయక్ సినిమాతో తన గళాన్ని వినిపిస్తూ, పన్నెండుమెట్ల కిన్నెర కళను ప్రదర్శించిన కిన్నెర మొగిలయ్యకు 2 లక్షల రూపాయల ఆర్థికసాయం అందించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ‘పవన్ కల్యాణ్ లెర్న... Read more
సాక్షాత్తూ ఓ మంత్రి రైలెక్కేందుకూ ఒక్కడై పరుగెత్తుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆయనెవరో కాదు కర్నాటక విద్యాశాఖమంత్రి బీసీ నగేశ్. ఓ సాధారణ ప్యాసింజర్ లా ఆయన అలా పరుగులు తీయడం చూసి... Read more
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూ లు ను తాలిబాన్ స్వాధీనం చేసుకోవడం ప్రపంచమంతా భయాందోళనలకు గురి అవుతున్నది, ఎందుకంటే1) 1996లో తాలిబాన్ ల రాజ్యం ఎంత కిరాతకంగా ఉన్నదో ప్రపంచ మంతా ... Read more
https://youtu.be/z6r1ttcX3Co Read more
వచ్చే ఏడాది జరిగే యూపీ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మళ్లీ కమలం పార్టీ విజయం దుందుభి మోగించనుందని తాజా సర్వేలు తేల్చాయి. పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ వెనకబడి ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించే అ... Read more
ఆఫ్గనిస్తాన్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వేళ చైనాకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని…కశ్మీర్లో ముస్లింలకు మద్దతుగా నిలబడతామని తాలిబన్లు స్పష్టం చేశారు. చైనా నిర్మిస్తున్న వన్ బెల్ట్- వన్ ర... Read more
దేశంలో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పశ్చిమబెంగాల్లోని 3, ఒడిషాలోని ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 6న విడుదల కానుంది. సెప్టెంబర... Read more
ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వాధినేతగా ముల్లాబరాదర్ పేరు ఖరారైంది. తాలిబన్ల పొలిటికల్ ఆఫీస్ అధిపతిగా ఉన్న ఆయన పేరును ఇతర ముఖ్యులు ధ్రువీకరించినట్టు సమాచారం. ఉర్జాన్ ప్రావిన్స్ లో పుట్టిన బ... Read more
కరోనా కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు…కొంతకాలంగా డిజిటల్ చెల్లింపులు కొంతకాలంగా బాగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం రికార్డు స్థాయిలో డిజిటల్ లావాదేవీలు కొనసాగుతున్నాయి. దేశంలో డీ మోన... Read more
ఢిల్లీ అసెంబ్లీ భవనం నుంచి ఎర్రకోటను కలుపుతూ ఉన్న సొరంగమార్గాన్ని పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. బ్రిటీషర్ల కాలంలో దీన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ శాసనసభ నుంచి చాందినీ చౌక్లో... Read more
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 45, 353 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 366 మంది మృతి చెందగా… 34,791 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కోలుకున్న 3,20,63,616గా ఉంది. ప్... Read more
కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ కన్నుమూశారు. గిలానీ కొంతకారంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం రాత్రి శ్రీనగర్లో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. గురువారం త... Read more
న్యాయంగా ఉపాధ్యాయులకు హక్కులను కూడా యాచించే స్థితికి తీసుకువచ్చి విద్యారంగాన్ని ఉపాధ్యాయ లోకాన్ని అవమానించే విధంగా కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఫక్తు రాజకీయ పార్టీ లాగా కొన్ని ఉపాధ్యాయ సం... Read more
కృష్ణాష్టమి సందర్భంగా యూపీ యోగీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీకృష్ణ జన్మస్థానం మధురలో మద్యం, మాంసం విక్రయాలు నిషేధిస్తున్నట్టు సీఎం యోగి ప్రకటించారు. సోమవారం మధురలో కృష్ణాష్టమి వేడుకల్... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం – Pramod Buravalli,Kiran Thummala | 30th August 2021.
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం – Pramod Buravalli,Kiran Thummala | 30th August 2021| MyindMedia Read more
సీనియర్ జర్నలిస్ట్ ముళ్ళపూడి సదాశివ శర్మ (62) శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణానికి గురయ్యారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె గలరు. గత వారం రోజులు గా జ... Read more
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు గొల్ల కురుమల ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. జమ్మికుంటలోని శంకర నందనహ గార్డెన్స్ లో జరిగిన ఈసభకు పెద్ద ఎత్తున గొల్లకురుమలు హాజర... Read more
ఆఫ్గన్ లో చాలా భాగం తాలిబన్ల వశమైనా పంజ్ షేర్ లోయలో రెబెల్స్ మాత్రం వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు. పంజ్ షేర్ లో ఆధిపత్యం కోసం ఇరువర్గాల మధ్య బీకర పోరు సాగుతోంది. వందలాదిమంది సాయుధాలతో అష్టద... Read more
ఉద్ధవ్ థాకరేను చెప్పుతో కొడతానన్నందుకు కేంద్ర మంత్రి నారాయణ రాణె తన ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో థాకరే ఇప్పుడు ఇరకాట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మూడేళ్ళ క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆ... Read more
కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో కేరళలోనే అత్యధికంగా 68.11 కేసులుంటున్నాయి. దేశవ్యాప్తంగా 46 వేల 164 కోవిడ్ పాజిటివ్ నిర్థారణ కాగా… 31 వేల 445 మంది కేరళ... Read more