అవినీతి ఆరోపణలతో బర్తరఫ్ అయిన పంజాబ్ తాజామాజీ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రిపై ఆరోపణలకు సంబంధించి బలమైన ఆధారాలుండడంతో కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్టు సీఎం భగవం... Read more
కుతుబ్ మినార్ ఉన్నప్రదేశంలో హిందూ ఆలయాన్ని పునరుద్ధరించాలన్న అభ్యర్థనను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తోసిపుచ్చింది. ఈ కేసులో ఏఎస్ఐ సాకేత్ కోర్టుకు ప్రత్యుత్తరం సమర్పించింది. కుతుబ్ మినార్... Read more
ఆర్ఎస్ఎస్ శాఖాల్లోలాగా విద్వేషం నింపడం లేదు – హిమంత మదర్సా వ్యాఖ్యలకు అసదుద్దీన్ కౌంటర్
మదర్సాలపై అసోం సీఎం హిమంతబిశ్వాశర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. హిమంతపై మండిపడ్డారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. ఆర్ఎస్ఎస్ శాఖల్లోలాగా మదర్సాల్లో విద్వేషం నింపడంలేదని వ్యాఖ్యాని... Read more
అండమాన్ & నికోబార్ దీవులలో వీర సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం – ఆకట్టుకుంటున్న టెర్మినల్
అండమాన్ & నికోబార్ పోర్ట్ బ్లెయిర్ లో వీర సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ కు సంబందించిన కొన్ని అద్భుతమైన ఫోటోలను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల... Read more
రాంబన్ సొరంగం కూల్చివేత ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల పానెల్ ఏర్పాటు చేసిన కేంద్రం – నివేదక ఆధారంగా చర్యలు
జమ్మూ-శ్రీనగర్ హైవేపై రాంబన్లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో దర్యాప్తుకోసం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది కేంద్రం. ప్రమాదానికి గల కారణాలను పరిశోధించి.. నివారణ చర్యలను సూచించడంతోపా... Read more
సర్వీస్ ఛార్జీలపై రెస్టారెంట్లను హెచ్చరించిన కేంద్రం – బలవంతపు వసూలు సరికాదన్న కేంద్రం
సర్వీస్ ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం రెస్టారెంట్లను హెచ్చరించింది. ఈ విషయంపై చర్చించడానికి జూన్ 2 న నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) తో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.... Read more
నవజ్యోత్ సింగ్ సిద్ధూ ; ఖైదీ నెంబర్ 241383-పంజాబ్ లోని పాటియాల జైల్. 1. డిసెంబర్ 27, 1988 పంజాబ్ లోని పాటియాలా నగరంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ రోడ్డుకి అడ్డంగా తన మారుతి జీప్సి కారుని నిలిపి ఉం... Read more
అవినీతి ఆరోపణలపై ఆరోగ్య మంత్రి డాక్టర్ విజయ్ సింగ్లాను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్. కాంట్రాక్టుల కోసం అధికారుల నుంచి 1 శాతం కమీషన్ డిమాండ్ చేసినట్టు త... Read more
మదర్సాలను కీర్తించిన జర్నలిస్టుకు NCPCR చైర్మన్ కౌంటర్- వాటిని సమర్థించడం అంటే బాలల హక్కుల్ని ఉల్లంఘించడమేనన్న ప్రియాంక్
ట్విట్టర్ వేదిగ్గా మదర్సాలను పొగిడిన ఇండిపెండెంట్ జర్నలిస్ట్ రణ్ విజయ్ సింగ్ పై మండిపడ్డారు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్మన్ ప్రియాంక్ కనూంగో. మదర్సాలు సాధారణ పాఠశాలలవంటివే తప్ప మరేం... Read more
మరో మూడు రోజుల పాటు దేశ రాజధానిలో ఉంది, జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులతో భేటీ కావాలని అనుకున్నా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు షెడ్యూల్ కన్నా మూడు రోజుల ముందే హైదరాబాద్ కు తిరిగి రావడం రాజకీయ వర... Read more
శివుణ్ణి అవమానిస్తే 2 గంటల్లో బెయిల్ – శరద్ పవార్ ని అవమానిస్తే 14 రోజులు జైలు – ఇదేం న్యాయ వ్యవస్థ
శివుణ్ణి అవమానిస్తే 2 గంటల్లో బెయిల్. ఇదే దేశంలో శరద్ పవార్ ని అవమానిస్తే 14 రోజులు జైల్. ఇదీ ఈ దేశ న్యాయ వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎవరి గుప్పెట్లో ఉంది? ఎందుకంటే హిందువులు చేతకాని వారు, చవటలు, చీమ... Read more
జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సోమవారం వాదనలను పూర్తి చేసింది. ఈ కేసులో సివిల్ దావాను జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎకె విశ్వేషా విచారించారు. దీనిపై మంగళవారం కోర్టు నిర్ణయం తీసుకోన... Read more
హోంమంత్రి అమిత్ షా ఇవాళ న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని సందర్శించారు. సతీమణితో కలిసి వెళ్లారు షా. సంగ్రహాలయాన్ని గత నెలలో ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనిని ఢిల్లీలోని తీన్ మూర్తి... Read more
ప్రధాని మోదీ జపాన్ వెళ్లారు.. క్వాడ్ సమ్మిట్లో ఆయన పాల్గొననున్నారు. కోవిడ్ మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టిన తరువాత మోదీ అధికారిక విదేశీ పర్యటనలు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన పర్యటన పై ఓ ఆసక... Read more
మహిళా యాంకర్లు ముఖం పూర్తిగా కప్పుకుని కెమెరా ముందుకు రావాలని అఫ్ఘానిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వ తీరును నిరసిస్తూ పురుష యాంకర్లు మాస్కులు ధరించి నిరసన తెలిపారు.... Read more
పోర్చుగీసు వారు ధ్వంసం చేసిన దేవాలయాలను పునర్నిర్మించాల్సి ఉంది – గోవా సీఎం ప్రమోద్ సావంత్
గోవాలో పోర్చుగీస్ వాళ్లు ధ్వంసం చేసిన ఆలయాలను పునర్మించాల్సి ఉందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. పర్యాటకులను దేవాలయాల వైపు ఆకర్షించడం రాష్ట్ర ప్రభుత్వ విధి అని వ్యాఖ్యానించ... Read more
ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు భారాన్ని కేంద్రం మాత్రమే భరిస్తుంది – ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా, పెట్రోలుపై లీటర్కు రూ.8 తగ్గింపు, డీజిల్పై రూ.6 తగ్గింపుపై పూర్తి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించార... Read more
మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా ఎందుకు? అదేమైనా మసీదా? – రాణా దంపతులపై రాజ్ ఠాక్రే అసహనం
ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసంలో చాలీసాచదువుతానని ప్రకటించి జైలుకెళ్లిన రాణా దంపతులపై మండిపడ్డారు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే. మసీదులో లౌడ్ స్పీకర్లలో అజాన్ వినబడితే, హనుమాన్ చాలీసా ప్లే చేయమని... Read more
ఆశ్చర్యపోవడానికి అక్కడ ఏమీ లేదు! తరతరాల నుండి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే చట్ట పరిధిలో విషయం బయటపడ్డది కనుక చాలా మంది ఆశ్చర్యపోతున్నారు కానీ ఇదేమీ పెద్ద విషయం కాదు. అసలు ఆశ్చర్యపోవాల్సిం... Read more
అరుణాచల్ పర్యటనలో అమిత్ షా – తిరప్ జిల్లాలోని రామకృష్ణ మిషన్ ఆశ్రమాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి
అరుణాచల్ ప్రదేశ్ లో రెండు రోజుల పర్యటన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తిరప్ జిల్లాలోని నరోత్తమ్ నగర్ రామకృష్ణ మిషన్ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ షా వివిధ కార్యక్రమాలకు హాజరై... Read more
అమిత్ షా నేతృత్వంలో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ప్యానెల్ – ప్యానెల్ లో యోగి, ఉద్ధవ్ ఠాక్రే, జగన్ రెడ్డి
నూతనంగా ఏర్పాటైన ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీహార్ సీఎం నితీష్ కుమార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనా... Read more
హత్యాయత్నం కేసులో పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్దూను పటియాలా సెంట్రల్ జైలుకు తరలించారు.30ఏళ్లనాటి ఆ కేసులో సిద్దూకు ఏడాదిజైలు శిక్షను విధిస్తూ సుప్రీం ధర్మాసనం. దీంతో సిద్దూ కో... Read more
చీటింగ్ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో సీతాపూర్ జైలు నుంచి విడుదలయ్యారు ఎస్పీనేత ఆజంఖాన్. ఖాన్ కుమారుడు ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజం, ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ(లోహియా) నాయకు... Read more
జ్ఞానవాపి మసీదు కేసులో జారీ చేసిన సర్వే ఆర్డర్పై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న మసీదు సముదాయాన్ని వీడియోగ్రాఫిక్ సర్వే చేయాల... Read more
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో బయటపడిన శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటని విశ్వహిందూ పరిషత్ చీఫ్ అలోక్ కుమార్ అన్నారు. దాన్ని హిందూ పక్షం నిరూపించగలదన్నారు. “ఈ విషయం సంక్లిష్టంగా ఉంది.... Read more