అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ పంజాబ్ అసెంబ్లీ తీర్మానం – కన్హయ్య కుమార్ నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తం – అగ్నిపథ్ కు అనుకూలంగా యువత నినాదాలు
ఓ వైపు అగ్నిపథ్ కు దేశవ్యాప్తంగా యువత నుంచి అనూహ్య స్పందన వస్తున్న వేళ.. అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ ప్రకటించారు. అగ్నిపథ... Read more
రాజస్థాన్ ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యకేసు నిందితులకు జైల్లో రాచమర్యాదలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. జైల్లో ఉన్నవారికి బిర్యానీ సరఫరా చేశారంటూ వచ్చిన వార్తల్ని రాజస్థాన్ పోలీసులు... Read more
కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి అనూహ్య స్పందన వస్తోంది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం ఈ స్కీమ్ తెచ్చిన సంగతి తెలిసింది. మొదటగా ఎయిర్ ఫోర్స్ లో నియామకాల కోసం రిజిస్ట్రేషన... Read more
కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్న శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు – గోవా పర్యటనను వాయిదా వేసుకున్న షిండే బృందం
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సీఎం ఉద్ధవ్ ను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ... Read more
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకసారి వాడిపడేసే కొన్ని ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా జులై 1 నుంచి నిషేధం అమల్లోకి రానుందని క... Read more
అభ్యాస్ హై స్పీడ్ ఏరియల్ టార్గెట్ను ఇవాళ డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్ష జరిగింది. గ్రౌండ్ బేస్డ్ కంట్రోలర్ నుండి స... Read more
రిలయన్స్ జియో పగ్గాలు తనయుడు ఆకాశ్ కు అప్పగించారు ముఖేశ్ అంబానీ. జియో డైరెక్టర్ గా ఆయన రాజీనామా చేశారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో, రిలయన్స్ జియో కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఛైర్మన్గా నా... Read more
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జులై 5న నోటిఫికేషన్ జారీ అవుతుంది. జులై 19న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ, ఆగస్ట్ 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక... Read more
ఉదయపూర్ లో హిందూ టైలర్ కన్హయ్య లాల్ హత్య నేపథ్యంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కీలకవ్యాఖ్యలు చేశారు.మదర్సాల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. మదర్సాలలో జరుగుతున్న ప్రబలమైన రాడికలైజేషన్న... Read more
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఇద్దరు ఇస్లాం వాదులు నూపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్ చేసినందుకు కన్హయ్య లాల్ అనే టైలర్ తల నరికి చంపారు. ఈ హత్య రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలను పెంచింది. హంతకులు మోద... Read more
2023లో ప్రతిష్టాత్మకమైన G-20 లీడర్స్ సమ్మిట్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అందుకు జమ్మూకశ్మీర్ వేదికవుతోంది. భారత ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈమేరకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రప... Read more
జులై 4లోగా తన ప్రభుత్వం జారీ చేసిన గత ఉత్తర్వులన్నింటినీ పాటించాలని ట్విట్టర్కు కేంద్రం నోటీసు జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్, IT మంత్రిత్వ శాఖ జూలై 4 వరకు ఈ గడువు విధించింది, విఫలమైతే ట్విట్... Read more
పలు దక్షిణాది భాషాచిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ మీనా భర్త కన్నుమూశారు. కరోనా తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ నిన్న రాత్రి చనిపోయారు. గత కొంతకాలంగా ఆయన చెన్నైలోన... Read more
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో పట్టపగలు ఇద్దరు ముస్లిం వ్యక్తులు ఒక హిందూ వ్యక్తి తల నరికి చంపిన తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) బృందం నిన్న రాజస్థాన్కు వెళ్ళింది. NIA బృందంలో ఒక డిప్యూట... Read more
తీస్తా సెతల్వాద్ కిచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోండి : ఎంపీ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్కు ఇచ్చిన ‘పద్మశ్రీ’ అవార్డును వెనక్కి తీసుకోవాలని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా డిమాండ్ చేశారు. 2002 గుజరాత్ అల్లర్లలో కల్పిత సాక్ష్య... Read more
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ల అరెస్టుపై మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు తప్పుడు సమాచా... Read more
మహారాజకీయ సంక్షోభం ఇంకా ముగియలేదు. రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా కీలక ప్రకటన చేశారు శివసేన రెబల్ నేత ఏకనాథ్ షిండే. తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఉదయం ప్రకటన చేసిన ఆయన…తాము శి... Read more
ట్విట్టర్ లో తప్పుడు ప్రచారాలను కొనసాగిస్తోన్న అకౌంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న స్ట్రైక్ లో భాగంగా భారతదేశంలో చట్టపరమైన డిమాండ్కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ బ్రాడ్కాస్టర్ ‘రేడియో పాకిస... Read more
సోనియా గాంధీ పర్సనల్ అసిస్టెంట్ పీపీ మాధవన్పై అత్యాచార ఆరోపణలపై కేసు నమోదైంది.71 ఏళ్ల మాధవన్పై కేసు నమోదు చేసినట్టు డిల్లీ పోలీసులు తెలిపారు. జూన్ 25న డిల్లీ ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్లో న... Read more
జర్మనీలోని మ్యూనిచ్లో జీ7 సదస్సులో పాల్గొన్న మోదీ..అటు నుంచి యూఏఈ పర్యటనకు వెళ్లారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జర్మనీలోని G7 సమ్మిట్ పర్యటనను ముగించారు, ప్రపంచ సవాళ్లకు స్థిరమైన పరిష... Read more
చండీగఢ్లో జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశం – అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులు, ఉన్నతాధికారులు హాజరు
చండీగఢ్లో జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, రాష్ట్రాల, అలాగే క... Read more
ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ అరెస్ట్ – గత మూడు నెలల్లో అతని ఖాతాలో 50 లక్షల రూపాయల విరాళాలు – విచారణ చేస్తున్న పోలీసులు
వామపక్ష ప్రచార వెబ్సైట్ ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్, నకిలీ వార్తలు ప్రచారం చేసే మహమ్మద్ జుబేర్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2020 కేసులో విచారణ కోసం స్పెషల్ సెల్ ద్వారా మొహమ్మద్ జుబేర్ను ప... Read more
నొక్కు కూలి అంటే మీరు వేరే వారి చేత కానీ స్వంత మనుషుల చేత కానీ యంత్రాల చేత కానీ పని చేయించుకున్నా కేరళలో కమ్మీ యూనియన్స్ కి తప్పనిసరిగా చెల్లించుకోవాల్సిన ముడుపులు. ఈ జాడ్యం కేరళలో చాలా ఎక్క... Read more
సుప్రీంకోర్టులో మహారాష్ట్ర రెబల్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. ఏక్నాథ్ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై డిప్యూడీ స్పీకర్ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై జూలై 11 వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టవద్... Read more
ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా బృందావన్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని కృష్ణ కుటీర్లోని నిరుపేద మహిళలతో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మాట్లాడారు. వితంతువులు, నిరుపేద మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరి... Read more