ఇందిరా హయంలో భింద్రన్వాలేతో అంతమైపోయిందనుకొన్న ‘ఖలిస్తాన్’ ఉద్యమం మళ్లీ సరికొత్త రూపంలో ‘భారత్’ ను ఇబ్బంది పెట్టనుందా? అన్నది ఇప్పటి కొత్త చర్చ. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్... Read more
భారత్ ప్రతిచర్యతో బ్రిటన్ దిగివచ్చింది. బ్రిటన్లోని భారత్ హైకమిషన్ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పెద్ద ఎత్తున సెక్యూరిటీని నియమించారు. ఢిల్లీలోని బ్రిటన్ హైకమిషన్ ఆఫీసు ముందు భారత... Read more
2024లో కూడా మోడీ అధికారంలోకి వస్తాడు అని బహుశా అమెరికా ఫిక్స్ అయిపోయినట్లే ఉంది. ఎందుకంటే, 2014 నుండి ఎప్పుడూ ఘాటుగా విమర్శలు చేసే అమెరికా మీడియా కూడా ఈ మధ్య స్వరం మార్చింది. బిజెపి ప్రభుత్వ... Read more
భారత్ చైనా మధ్య సంబంధాలు అంతకంతకూ దిగజారుతున్న పరిస్థితుల్లోనూ చైనాలో భారత ప్రధానిమోదీకి అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. చైనీయులు నరేంద్రమోదీని అసాధారణ పురుషుడిగా అభిమానిస్తున్నారట. ఈమేరకు అమెరిక... Read more
విదేశీ వ్యాపార/వాణిజ్య చెల్లింపులను డాలర్ ద్వారా కాకుండా నేరుగా రూపాయిలలో చెల్లింపులు చేయడానికి వీలుగా అని ప్రత్యేక Vostro రూపాయి ఖాతాలను తెరవడానికి 18 దేశాలకు చెందిన దేశీయ/విదేశీయ బ్యాంకులక... Read more
అమెరికా తరహాలో భారత్ లో 3 లేదా 4 కాదు, కనీసం ఒక్క బాంక్ బోర్డు తిప్పి ఉంటే ప్రతిపక్షాలు, మీడియా, మోడీ ద్వేషులు ఎంత హడావిడి చేసి ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసేవారో ఊహించండి. ఏదైనా సమస్య వచ్చ... Read more
ఈ దేశంలో కాంగ్రెస్ ,కమ్యూనిస్టులు ,ప్రాంతీయ పార్టీ ల పోకడలు గమనిస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎట్లా పనిచేస్తున్నది దేశసమగ్రత ,దేశాభివృద్ధిలో వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయో తెలుస్తుంది . ఈ మధ్... Read more
జీతాలు లేవు – మెస్ లలో భోజనం మీద కోత ! పాకిస్థాన్ ఆర్మీ గోస! పాకిస్థాన్ ఆర్మీ కి చెందిన మెస్ లలో భోజనం మీద రేషన్ విధించిన అధికారులు! పాకిస్థాన్ ఆర్మీ లో పనిచేస్తున్న సైనికులకి సమయానికి జీతాల... Read more
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో బిజీబిజీ గా ఉన్నారు. పదిరోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో రాహుల్ ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేసిన క... Read more
విశాఖ వేదిగ్గా ప్రారంభమైన గ్లోబెల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఇవాళ ముగిసింది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పరిస్థితులు, వనరుల గురించి మ... Read more
అన్నిరంగాల్లో భారత్ అభివృద్ధి చెందుతోంది – డైనమిక్ కంట్రీని సందర్శించా : బిల్ గేట్స్
అన్ని రంగాల్లో భారత్ అభివృద్ధి చెందుతోందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అన్నారు. భారత్ పర్యటనలో ఉన్న ఆయన ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు.భేటీ అనంతరం త... Read more
అదానీపై హిండెన్ బర్గ్ వివాదాలు,అనంతర పరిణామాల నేపథ్యంలో విచారణకు నిపుణుల కమిటీని వేసింది భారత సుప్రీం కోర్టు. ఈ వ్యవహారంలో కేంద్రం సమర్పించిన నిపుణుల పేర్లను తిరస్కరించిన న్యాయస్థానం…వ... Read more
భారత్ లో ప్రజాస్వామ్యమే లేదు – నా ఫోన్లో పెగాసస్ – కేంబ్రిడ్జి విద్యార్థులనుద్దేశించి రాహుల్
భారత్ లో ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని రాహుల్ గాంధీ అన్నారు. కేంబ్రిడ్జి బిజినెస్ స్కూల్లో విజిటింగ్ ఫెలో గా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ సర్కార్ లక్ష్యంగా తీవ్... Read more
బీబీసీనేకాదు, భారత్ లో పనిచేసే ఏ సంస్థలైనా ఇక్కడి చట్టాలను గౌరవించాల్సిందే – బ్రిటన్ కు తేల్చి చెప్పిన జైశంకర్
బీబీసీనే కాదు ఎవరైనా సరే , ఏ సంస్థలైనా ఇక్కడి చట్టాలను పాటించాల్సిందేనని భారత విదేశాంగమంత్రి జైశంకర్ అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన బ్రిటన్ విదేశాంగమంత్రి జేమ్స్ క్లెవర్లీ... Read more
అదానీ వ్యవహారంపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ సప్రే నేతృత్వంలో నిపుణుల కమిటీ – సుప్రీం ఆదేశం
అదానీపై హిండెన్ బర్గ్ వివాదాలు,అనంతర పరిణామాల నేపథ్యంలో విచారణకు నిపుణుల కమిటీని వేసింది భారత సుప్రీం కోర్టు. ఈ వ్యవహారంలో కేంద్రం సమర్పించిన నిపుణుల పేర్లను తిరస్కరించిన న్యాయస్థానం…వ... Read more
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ కన్ను ఈసారి హాలీవుడ్ సినిమాలమీద పడింది. ఎవరైనా పిల్లలు హాలీవుడ్ సినిమాలు చూస్తూ దొరికిపోతే వాళ్ల తల్లిదండ్రులను జైల్లో వేస్తామని ప్రకటించాడు. ఆ సినిమాలు చూస్తే ఎ... Read more
అమెరికాలో కుల వివక్షను నిషేధించిన తొలి నగరంగా సియాటెల్ నిలిచింది. ఈ మేరకు సియాటెల్ నగర కౌన్సిల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కుల వివక్షను చట్ట విరుద్ధం చేయాలని అమెరికాలోని దక్షిణాసియా ప్రజల న... Read more
టర్కీ సహాయకచర్యల్లో పాల్గొని వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు మోదీ ప్రశంసలు – దేశం గర్వపడేలా చేశారన్న ప్రధాని
టర్కీలో భూపంక సహాయక చర్యల్లో పాల్గొన్న భారత బృందాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. కొన్నేళ్లుగా స్వయంసమృద్ధి సాధిస్తున్న భారతదేశం నిస్వార్థంగా ఇతరులకూ సేవలందిస్తుందనే పేరునూ సొంతం చేసుకుంటోందనీ... Read more
లండన్ లోని పార్లమెంట్ స్క్వేర్లో భారతీయ విద్యార్థులు శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. జై శివాజీ, జై భవానీ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. లండన్ లో లా చదువుతున్న సంగ్రామ్ షెవాలే అక్క... Read more
భారత్ లో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్రలు – జార్ది సోరోస్ ప్రకటనను భారతీయులంతా తిప్పికొట్టాలి-స్మృతీ ఇరానీ
ఆదానీ వ్యవహారంలో అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జి సోరోస్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రంమంత్ర స్మృతీ ఇరానీ స్పందించారు. ఈ వంకతో కొన్ని విదేశీ శక్తులు భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే క... Read more
12 చీతాలు దక్షిణాఫ్రికానుంచి భారత్ రానున్నాయి.భారత వాయుసేనకు చెందిన సీ-17 విమానంలో జోహన్నెస్ బర్గ్ నుంచి అవి భారత్ వస్తున్నాయని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్రయాదవ్ తెలిపారు. వాడిలో ఏడు ఆడవి... Read more
టాటా గ్రూప్ ప్రారంభించిన ఎయిర్ ఇండియా సంస్థను జాతీయకరణ పేరుతో బలవంతంగా లాక్కుని నడపడం చేతకాక కోట్ల నష్టాలు మిగిల్చి మళ్ళీ టాటా గ్రూప్ కే అమ్మేసిన భారత్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ టాటా గ్రూప్ వల్ల... Read more
టర్కీలో భారత ఆర్మీ సహాయచర్యల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే భారత సైన్యం సాయాన్ని చూస్తూ… ఓ టర్కీ మహిళ మన సైనికురాలిని ముద్దాడిన ఫొటో ప్రపంచవ్యాప్తంగా సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆర... Read more
భారత ఆర్థిక వ్యవస్థ భేష్ – ఐఎంఎఫ్ ఎండీ ప్రశంసలు
ఇక భారత ఆర్థిక వ్యవస్థ తీరుపై ప్రశంసలు కురిపించింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ( IMF,) MD, క్రీష్టాలీనా జోర్జోవా. “ఈ సంవత్సరం ప్రపంచ ఆర్ధిక అభివృద్ధి లో ఒక్క భారత్ ఆర్ధిక వ్యవస్థ వాటానే... Read more