మరో లవ్ జిహాద్ ఉదంతం తాజాగా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ నుండి వెలుగులోకి వచ్చింది. ఈ ఇఖ్లాష్ ఒక హిందూ మహిళను ఆకర్షించడానికి మనోజ్ అని హిందూ పేరు పెట్టుకుని పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుక... Read more
సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న శరత్ బాబుని ఇటీవలే బెంగుళూరు నుంచి హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా శరీర... Read more
చోరికి గురైన కోటి రూపాయలు విలువైన 500 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసారు చిత్తూరు జిల్లా పోలీసులు.. చాట్ బాట్ లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో ఉన్న ఫోన్లను... Read more
ప్రపంచంలోని తెలుగు ఐటీ సంస్థలకు వేదికగా నిలిచి రెండు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో తీసుకుపోవడం లక్ష్యంగా ఏర్పాటైన వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (WTITC- ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక... Read more
జిటో కరెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్( XCSPL) పేరుతో వెలిసిన కంపెనీ కోట్లాది రూపాయలు దండుకుంది. లక్ష పెట్టుబడితో 3 నెలల్లో 4 లక్షల లాభం అంటూ ఎరవేసి డబ్బులు తీసుకుంది. నాలుగు రెట్లు లాభమంట... Read more
తెలంగాణ రాష్ట్ర అవతరణతో పాటు .. దశాబ్ది ఉత్సవాల నిర్వహణ- కార్యక్రమాలు – కార్యాచరణ తదితర అంశాల పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివా... Read more
కశ్మీర్ విషయంలో మరోసారి నోరు పారేసుకున్న చైనాకు భారత్ గట్టిగానే గడ్డిపెట్టింది. పర్యాటకంపై జీ20 వర్కింగ్ గ్రూపు మూడో సదస్సు జమ్మూకశ్మీర్లో నిర్వహించాలని భారత్ నిర్ణయించింది. 22,23,24 తేదీల... Read more
పశ్చిమబెంగాల్లో సంచలనం రేపిన ఉపాధ్యాయుల నియామకాల స్కాంలో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ను సీబీఐ శనివారం ప్రశ్నించింది.టీఎంసీ నేతలకు సన్నిహితుడైన సుజయ్ కృష్ణ భద్ర నివాసంలో అంతకుముందు రో... Read more
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని.. కంఠీరవ స్టేడియంలో గవర్నర్ తావార్చంద్ గెహ్లాట్ వారితో పాటు మరో... Read more
కొత్తగా బయట పడ్డ 4 లవ్ జిహాద్ కేసులు.. ఒక్క బీహార్ రాష్ట్రం నుండి మాత్రమే: 1. బీహార్ రాష్ట్రంలో నవాడాలోని ఉత్తర బజార్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను ఆమె పొరిగింటి వాడైన జావేద్ ఆలం అనే వాడ... Read more
కర్నాటకలో ఉచిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే వ్యూహాన్ని మధ్యప్రదేశ్ లో అమలుచేయాలనుకుంటోంది. రాష్ట్రంలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తాము అధి... Read more
హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. కాజీపేట పట్టణంలోని రైల్వే కాలనీలోని రైల్వే చిల్డ్రన్ పార్క్ సమీపంలో 6 సంవత్సరాల “చోటు” బాలుడిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఘటన... Read more
చిత్తూరు జిల్లా కుప్పంలో వారంరోజులుగా బీభత్సం సృష్టించి నలుగురిని తొక్కి చంపిన రెండు మదపుటేనుగులను ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. హోసూరు అటవీ ప్రాంతానికి తరలించారు. ఈ రెండు ఏనుగు... Read more
తాను బీజేపీని వీడేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తనను బయటకు పంపితే తనను దగ్గరతీసి ధైర్యం ఇచ్చి, గౌరవించిన పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. ఈటల పార్టీ మారుత... Read more
వారణాశిలోని జ్ఞానవాపి ప్రాంగణంలో కనిపించిన శివలింగం వయసును నిర్థారణకు కార్బన్ డేటింగ్ నిర్వహించాలన్న అలహాబాద్ హైకోర్ట్ జారీ చేసిన ఆదేశాలను జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంలో సవాల్ చేసిం... Read more
గతేడాది ఏప్రిల్లో కేరళ పాలక్కాడ్ జిల్లాలో దారుణ హత్యకు గురైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్ హత్యకేసులో మరో ప్రధాన నిందితుడు…నిషేధిత పీఎఫ్ఐ సభ్యుడిని ఎన్ఐఎ అరెస్ట్ చేసింది. హత్య జరిగిన... Read more
మహారాష్ట్రలోని జ్యోతిర్లింగ క్షేత్రం అయిన త్రయంబకేశ్వర్ ఆలయాన్ని శుద్ధి చేశారు. ఆలయాన్ని శుభ్రపరిచి, శుద్ధి కర్మలు చేసి హారతి నిర్వహించాయి. 13 మే 2023న, స్థానిక ముస్లింలు ఆలయంలోని శివలింగంపై... Read more
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 105 సీట్లు పక్కా అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితా... Read more
సీనియర్ అడ్వొకేట్ జఫర్యాబ్ జిలానీ కన్నుమూత – అయోధ్యకేసులో ముస్లింల తరపున వాదించిన జిలాని
సీనియర్ న్యాయవాది ,ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సెక్రటరీ జఫర్యాబ్ జిలానీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జిలానీ లక్నోలోని తనింట్లో చనిపోయారు. అయోధ్య రామజన్మభూమి... Read more
బలగం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. దళిత బందు పథకం ద్వారాచేయూతనిచ్చింది..పథకం కింద మంత్రి ఎర్రబెల్లి మొగిలయ్యకు కారు అందజేశారు. బలగం సినిమాలో తన పాట ద్వారా ప్రేక్షకుల... Read more
తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ మేరకు ప్రజల్ని అప్రమత్తం చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ 20 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉండనుంది. అనకాపల్లి జిల్లా 2, గుంటూరు... Read more
కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య వైపునకే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గుచూపుతోంది. అనుభవానికి పెద్దపీట వేస్తూ ఆయన్నే సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని నిర్ణయించింది. సీఎం రేసులో ఉన్న మరో సీనియర్ నాయకుడు డీక... Read more
కొలువులు కావాలంటే కమలం రావాలి – పార్టీ కార్యవర్గ సమావేశంలో బండిసంజయ్
తెలంగాణలో కొలువులు కావాలంటే కమలం రావాల్సిందేననే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్రంతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఉం... Read more