• తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచానికి చాటేలా తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం Read more
ఉత్తరప్రదేశ్ మాధ్యమిక్ శిక్షా పరిషత్ 2023-24 విద్యాసంవత్సరానికి గాను 9 నుంచి 12వ తరగతి పాఠ్యాంశాల్లో పలు మార్పులు చేసింది. Read more
మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీకి అనుమతి నిరాకరించింది నేషనల్ మెడికల్ కమిషన్ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ బోర్డ్. Read more
పట్నాలో విపక్షనేతల భేటీని ఫోటో సెషన్ గా అభివర్ణించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నరేంద్ర మోదీని, ఎన్డీయేను వాళ్లు ఏకం అయినా ఓడించలేరని. Read more
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలానికి చెందిన పలువురు యువకులు బీజేపీ లో చేరారు. Read more
బిహార్లో నితీశ్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సారధ్యంలోని ప్రభుత్వానికి జితిన్ రాం మాంఝీ పార్టీ హిందుస్థాన్ ఆవామ్ మోర్చా మద్దతు ఉపసంహరించుకుంది. Read more
జూన్ 20వ తేదీని ”ప్రపంచ విద్రోహుల దినం”గా ప్రకటించాలని కోరుతూ శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఐక్యరాజ్యసమితికి లేఖరాశారు. 2022 జూన్లో ఆ రోజున ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని బీజేపీ కుట్రతో... Read more
గోరఖ్ పూర్ లోని ప్రసిద్ధ ప్రచురణ సంస్థ గీతాప్రెస్ కు 2021 సంవత్సరానికి గాను గాంధీ శాంతి బహుమతి లభించింది. Read more
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐఐటీ లో ముగ్గురు విద్యార్థినుల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. Read more
హుజురాబాద్ మండలం కనుకులగిద్దె గ్రామ సర్పంచ్, ఈటల రాజేందర్ అత్యంత సన్నిహితుడు అయిన కొమరారెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మృతివార్త తెలిసినవెంటనే ఈటల దంపతులు హుటాహుటిన కనుకులగిద్ద చేరుకున్నా... Read more
నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు బిక్షమెత్తారు. Read more
మారుమూల ప్రాంతాల నుంచి కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేలా ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. Read more
దేశ ప్రజలు ఎదురుచూస్తున్న ఉమ్మడి పౌర స్మృతి పై చిన్న కదలిక. అభిప్రాయాలను తెలియజేయాలని ప్రజలు, మతపరమైన సంస్థలను 22వ భారత శాసన పరిశీలక సంఘం కోరింది. Read more
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మహారాష్ట్ర నాగ్పూర్లో ప్రారంభమైంది. Read more
అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదాపడింది. గుజరాత్, మహారాష్ట్రలో భారీవర్షాలు, తుఫాన్ కారణంగా ఖమ్మం సభను వాయిదా వేసినట్టు రాష్ట్ర పార్టీ ప్రకటించింది. Read more
ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. Read more
తెలంగాణలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. Read more
కేంద్రప్రభుత్వం ఓవైపు నైపుణ్యాభివృద్ధి చేపడుతూనే.. మరోవైపు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపాధి కల్పనకు బాటలు వేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిఅన్నారు. Read more
భారతీయ జనతా పార్టీ మాజీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అఫ్ తెలంగాణా – శ్రీ ఎన్ రామచంద్ర రావు అమెరికా పర్యటన లో బాగంగా న్యూ జెర్సీ లో ఆత్మీయ సభ (మీట్ అండ్ గ్రీట్) మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ... Read more
నగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు కరీంనగర్ వాసుల చిరకాల వాంఛ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.కరీంనగర్లో ఇప్పటికే రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఉన్నాయని నిరుపేదలు లక్షల రూపాయలు వెచ్చి... Read more
ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలు భారత్ లో జరగనున్నాయి. 27 ఏళ్ల తరువాత పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. Read more
కర్నాటకలో పరాజయం చవిచూపిన వేళ బీజేపీని గట్టిగానే హెచ్చరించింది ఆర్ఎస్ఎస్. సంస్థ మౌత్ పీస్ ఆర్గనైజర్లో ఆ పార్టీని హెచ్చరిస్తూ పబ్లిషైన ఆర్టికల్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. Read more
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జమ్ములోని మాజిన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి మందిర ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. Read more
చివరిశ్వాస వరకు తెలంగాణ కోసమే పోరాడుతా : వైఎస్ షర్మిల
చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగాతెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటానని వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల అన్నారు. Read more