ఆర్ఎస్ఎస్ కు బిజెపికి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి అన్నది ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఆశించిన 400 సీట్లు టార్గెట్ ను చేరుకోలేకపోయింది కనీస... Read more
పొరుగు దేశం శ్రీలంకకు కారులో వెళ్లే రోజులు దగ్గరలో ఉన్నాయి. తమిళనాడు కేరళకు వెళ్ళినట్లు గా.. రాబోయే రోజుల్లో శ్రీలంకకు కూడా కారులో ,, టూరిస్ట్ బస్సుల్లోను వెళ్లి రావచ్చు. భారత్ శ్రీలంక మధ్య... Read more
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ నియామకం దాదాపు ఖరారు అయింది. ఇప్పటిదాకా ఆ బాధ్యత నిర్వహిస్తున్న అచ్చం నాయుడుని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఈ మార్పు చేపడుతు... Read more
కేంద్ర ప్రభుత్వానికి నీట్ పరీక్ష తలనొప్పులు తెస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ డెంటల్ కోర్సులలో ప్రవేశానికి కొంతకాలంగా నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఆయా రాష్ట్రాల్లో విడివిడిగ... Read more
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను టార్గెట్ చేస్తూ కొత్త ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసే స్థితికి వెళ్లిపోయిందని టిడిపి సర్కార్ భావిస్తోంది. ఇంద... Read more
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ప్రాధాన్యత కల్పిస్తూ ఉప ముఖ్యమంత్రి హోదాను పవన్ కళ్యాణ్ కు ఇచ్చారు. అదే మాదిరిగా ఎక్కువ సంఖ్యలో మంత్రిత్వ... Read more
పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ గడ్డమీద బిజెపి మెరుగైన ఫలితాలు సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వస్తాయి అని భావించినప్పటికీ,, ఎనిమిది సీట్లకే పరిమితం కావలసి వచ్చింది. కానీ లోక్ సభ... Read more
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో మీద కొత్తరకం చర్చ నడుస్తోంది. 10 సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగా ఉండటంతో చాలామంది ఇప్పటికీ ఆ భావం నుంచి బయటకు రాలేకపోతున్నారు. కొన్ని కొన్ని సార్లు ఈ ఆల... Read more
మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోదీ పూర్తిగా పనిలో మునిగిపోయారు. కొంతకాలం క్రితం మొదలుపెట్టిన సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు. వాస్తవానికి ఏ దేశానికైనా సరిహద్దులు చాలా... Read more
భారతదేశ కొత్త ఆర్మీ చీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన శ్రీ సరస్వతీ శిశు మందిర్ పూర్వ విద్యార్థి కావడం విశేషం. 1972లో ఉపేంద్ర ద్వివేది … చత్తీస్ గఢ్ రాష్ట్ర... Read more
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రి వర్గం కొలుగుతీరింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మొత్తం 25 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇతర అగ్రనాయకులు... Read more
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతోపాటు కొత్త మంత్రివర్గం బాధ్యతలు స్వీకరించారు మొత్తం 25 మందితో మంత్రివర్గం కొరతరించింది ఇందులో 17 మంది దాకా పూర్తిగా కొ... Read more
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గా జేపీ నడ్డా పదవీకాలం ఈనెల 30న ముగుస్తుంది. ఆ బాధ్యతల నుంచి ఆయనను తప్పించడం ఖాయం అన్నమాట వినిపిస్తోంది. అందుకోసమే కేంద్ర మంత్రివర్గంలోకి నడ్డా ను తీసుకున్నారు.... Read more
Myind Media Radio News-Jun 11 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archives... Read more
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించారు. ఈ ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులే. మొదటినుంచి మహిళలకు సమంజసమైన ప్రాతినిధ్యం కల్పించడం తెలుగుదేశం పార్టీలో అలవాటు అదే మ... Read more
హైదరాబాదులో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న రాజాసింగ్ కు శత్రువులు పెరుగుతున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గం పాతబస్తీకి ఆనుకుని ఉంటుంది ఎక్కువగా ఈ చుట్టుపక్క... Read more
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రి వర్గం కొలువుతీరింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆయనతోపాటు మరో 24 మందికి అవకాశం కల్పించారు. ఇందులో జనసేన పార్టీ నుంచి ముగ్గురికి బిజెప... Read more
ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ ఎంపిక అయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ భూపేంద్ర యాదవ్ విడివిడిగా ఎమ్మెల్యేలు అభిప్రాయాలు సేకరించారు. పార్టీ సీన... Read more
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో ఆఫీసులో వాస్తుపరమైన మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. వాస్తవానికి జూబ్లీహిల్స్ లోని నివాసంలో రేవంత్ చాలా కాలంగా ఉంటున్నారు ఎక్కడి నుంచి పోటీ చేసి అసెంబ్లీ ఎ... Read more
పొరుగు దేశం పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మరోసారి బయట పెట్టుకోంది. భారత్ లో నరేంద్ర మోడీ నాయకత్వంలో మరోసారి కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఈనెల నాలుగో తేదీన భారత పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వె... Read more
Myind Media Radio News-Jun 10 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archives... Read more
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఘట్టం ముగిసిందని, దానిమీద అనవసరపు చర్చ అవసరం లేదు ఆర్ఎస్ఎస్ సర్ సంఘ ఛాలక్ డాక్టర్ మోహన్ జి భగవత్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక ప్రక్రియ మాత్రమే... Read more