ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పింఛన్లు గుది బండ గా మారాయి. వృద్ధులు వికలాంగులు వితంతువులకు చాలా కాలం నుంచి పింఛన్ అందిస్తున్నారు. మొదట్లో 200, 500 ఉండే ఈ పింఛను తర్వాత కాలంలో పెరుగుతూ వచ్చింది.... Read more
రాయలసీమలో రెండు జాతీయ రహదారులను బాగా అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని 8 లైన్స్ ఉండేట్లుగా విస్తరిస్తున్నారు. కర్నూలు అనంతపురం మీదుగా వెళ్లే ఈ రహదారితో రాయలసీమ జిల్లా... Read more
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకుని మరీ పనిచేస్తున్నారు. శాసనమండలి లో కాంగ్రెస్ పార్టీకి బలం పెంచేందుకు అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. కీలకమైన బిల్లులు పాస్ చేయించుక... Read more
బ్రిటిష్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్ పార్టీ ఓటమిపాలైంది. దీంతో భారతీయుల్లో చాలా మేర నిరాశ ఎదురయింది. కానీ మరో రూపంలో భారత్ కు తీపి కబురు అందింది. ఈసారి ఎన్నికల్లో ఎక్కువమంది భ... Read more
హైదరాబాద్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఒక టీం హైదరాబాద్ వస్తోంది. సాయంత్రం 6 గంటలకు బేగంపేటలో ఈ బృందం తెలంగాణ... Read more
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో లవ్ జిహాద్ కు బ్రేక్ పడింది. కొన్ని నెలల క్రితం ఇంటిదగ్గర మిస్ అయిపోయిన అమ్మాయి ఎంత వెతికినా దొరకలేదు పోలీసులు కూడా కొంతమేర ప్రయత్నించి ఆగిపోయ... Read more
టి20 ప్రపంచ కప్ భారత్ దేశానికి తీపి గుర్తులు మిగులుస్తోంది. మొన్ననే ప్రపంచ కప్ గెలుచుకుని భారత సేన ఇంటికి తిరిగి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటికి పిలిపించుకొని అభినందించి పంపించారు... Read more
తెలుగు హీరోయిన్ లావణ్య మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు కానీ ఈసారి ఆమె కేసులో ఇరుక్కోలేదు. స్వయంగా ఆమె ఎదురు కేసు నమోదు చేశారు. ఇప్పుడు లావణ్య ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ చెబుతున్నారు. లావ... Read more
టిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయించాలని పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పనిని వేగవంతం చేస్తున్నారు. గులాబీ నాయకులను దొరికిన వాళ్ళని దొరికినట్లుగా కాంగ్రెస్ పార్టీలో చేర్చేసుకుంటున్నారు... Read more
ఆంధ్రప్రదేశ్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారితే,, అన్నయ్య చిరంజీవి సినిమాల్లో మునిగిపోయారు. ఇటీవల కాలంలో భారీ హిట్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అంతా పాన్ ఇండియా సీజన్ క... Read more
చరిత్రలో కొందరి పేర్లు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. 60 ఏళ్లు 70 ఏళ్లు తమ జీవితాల్ని సమాజం కోసం పనిచేసినప్పుడు వాళ్ళని గుర్తు పెట్టుకుంటారు. కానీ 30 ఏళ్ల లోపే తనువు చాలించిన అల్లూరి సీతారామరాజ... Read more
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో సందడి మొదలయ్యింది. గడచిన ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతం లో కళ తగ్గింది అని చెప్పుకోవాలి. వైసిపి ప్రభుత్వం హయాంలో అమరావతి ఇమేజ్ ను బద్దలు కొట్టేందుకు విపరీత... Read more
Myind Media Radio News-July 03 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archive... Read more
Myind Media Radio News-July 02 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archive... Read more
తెలుగు సినిమాల్లో ఇటీవల కాలంలో బాగా సంచలనం సృష్టించిన సినిమా కల్కి . వైజయంతి మూవీస్ తెలివిగా ఈ సినిమాకు మొదటి నుంచి హైపు క్రియేట్ చేస్తూ వచ్చింది. దీంతో ఈ సినిమా బిజినెస్ పరంగా తారాజువ్వనా ఎ... Read more
కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజు కొంటోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది .ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రెండు గ్రూపులుగా చీలిపోయి రాజక... Read more
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఖరారు అయినట్లే. అక్కడ రాజధాని ని పెద్ద ఎత్తున తీసుకుని వచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇప్పటిదాకా జరిగిన తప్పుల్ని జగన్ ఖాతాలో చూపి... Read more
గులాబీ పార్టీ మీద టార్గెట్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పనిని వేగవంతం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం మీద అసంతృప్తిగా ఉన్న సీనియర్ నాయకులకు గేలం వేస్తున్నారు. ఒక్కొక్కరిని కాంగ్రెస్... Read more
Myind Media Radio News-July 01 2024 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archive... Read more
పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడి హోదాలో రాహుల్ గాంధీ ప్రసంగం విమర్శలకు దారితీస్తోంది. హిందువుల పరువు తీసేందుకు పార్లమెంటును వేదికగా చేసుకున్నారు. ఇతర మతాలను ఒక్క మాట కూడా మాట్లాడని రాహుల్ గాంధ... Read more
ఏ ఆసరా లేని గ్రామీణ ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం సమాజం మీద ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. భూమిలేని నిరుపేద కూలీలకు గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. గ్రామాల నుంచి వలసల్ని ఆపేందు... Read more
మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రకరకాల వదంతులు ప్రచారం లోకి వచ్చాయి. బిజెపి పార్టీ చాలా సీట్లను కోల్పోయిందని,, మోదీ ప్రభుత్వం చతికిల పడిందని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం... Read more
వైసీపీలో టాప్ ఫైవ్ నాయకుల్లో ఒకరుగా ప్రచారం పొందిన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు విజయ్ సాయి రెడ్డి ఫక్క చూపులు చూస్తున్నట్లు సమాచారం. వైసీపీకి గుడ్ బై కొట్టి బిజెపిలో చేరే అవకాశాలు ఉన్నాయి అ... Read more