కొన్ని రోజులుగా ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5బీ శకలాలు హిందూమహాసముద్రంలో కూలాయి.భూ వాతావరణంలోకి రాగానే శకలాలు పూర్తిగా భస్మమయ్యాయి. చిన్న చిన్న భాగాలుగా సముద్రంలో పడ్డాయ... Read more
రేపటినుంచి పదిరోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ Read more
రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో పరిస్థితులు ఇంకా దారణంగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స కోసం జాయిన్ అయిన డిప్యూటీ తహశీల్దార్ ఆవేదన చూడండి. Read more
విశ్వగురువు స్థానం పొందిన కృష్ణమూర్తి – గాఢమైన నమ్మకాలు విచిత్రమైన నిర్దాక్షిణ్యాన్ని కలిగి ఉంటాయి.. – ఏదైనా సొంతం కాగానే ప్రేమ పోతుంది.. ఇలాంటి ఆణిముత్యాలు ఒక గ్రంథంతో స... Read more
గ్లోబల్ ప్రొటెస్ట్ ఆధ్వర్యములో బెంగాల్ లో జరిగిన హింసకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు
5 ఖండాలల్లోని 30 దేశాలకు చెందిన 50 నగరాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రవాస భారతీయులు డిమాండ్ చేసారు. Read more
కరోనా సవాలును ఎదుర్కోవటానికి ప్రజల్లో అనుకూలతను సృష్టించడానికి దేశాన్ని ఉద్దేశించి భారతీయ సమాజం లోని ముఖ్య వ్యక్తులు మే 11 నుంచి 16వ తేదీ వరకు ఫేస్ బుక్, యూట్యూబ్ లాంటి వివిధ సామాజిక మాధ్యమా... Read more
బెంగాల్ చరిత్ర అంతా సంఘర్షణ మయమే Read more
స్వయంసేవకులు 43 ప్రధాన నగరాలలో, 2442 టీకా కేంద్రాలు, 10,000 అవగాహనా కేంద్రాలను ప్రారంభించారు : శ్రీ సునీల్ అంబేకర్
దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న ప్రతి సందర్భంలోనూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయం సేవకులు తమకు తాముగా ముందుకు వచ్చి దేశాన్ని దేశ ప్రజలను ఆ విపత్కర పరిస్థితుల నుంచి బయట Read more
కరోనా సవాలును ఎదుర్కోవటానికి ప్రజల్లో అనుకూలతను సృష్టించడానికి దేశాన్ని ఉద్దేశించి భారతీయ సమాజం లోని ముఖ్య వ్యక్తులు మే 11నుండి 16వ తేదీ వరకు ఫేస్ బుక్, యూట్యూబ్ లాంటి వివిధ సామాజిక మాధ్యమాల... Read more
2-deoxy-D-glucose (2-DG) అనే డ్రగ్ కి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చైనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఆసరా చేసుకొని తమ వాక్సిన్ లని అమ్ముకొని [1.25 ట్రిలియన్ డాలర్లు ]... Read more
సీఎంను కలిసిన నోముల భగత్ Read more
మూడోసారి బెంగాల్ సీఎంగా బాధ్యత చేపట్టిన మమతా బెనర్జీ కీలకమైన హోం అండ్ హిల్ అఫైర్స్, ఆరోగ్య శాఖలను తన వద్దే ఉంచున్నారు. Read more
ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమ బెంగాల్లో జరిగిన హింసపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హింసాకాండకు కారకులైన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విదేశాల్లోనూ భారతీయులు ప్రదర్శనలు న... Read more
కరోనా విలయ కాలంలో ప్రజలకు సేవ చేసేందుకు వైద్యులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులు, వైద్యసిబ్బంది నియామకాలు చేపట్టింది సర్కారు. Read more
అటు ఏఐసీసీ చీఫ్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. అసలైతే జూన్ 23న పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా వేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. Read more
అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వకర్మ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రలో రాష్ట్ర గవర్నర్ జగదీశ్ ముఖి ఆయన చేత సీఎంగా ప్రమాణం చేయించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రా... Read more
తెలంగాణలో కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ రేపు సమావేశం అవుతోంది Read more
కరోనా విలయం నేపథ్యంలో సరిహద్దుల వెంబడి వివాదం నడుస్తోంది. బోర్డర్లో అడ్డుకుంటున్న పరిస్థితి. . Read more
కరోనా మరో జర్నలిస్టును బలిదీసుకుంది... Read more
ప్రాణాంతక కరోనా విజృంభిస్తున్న వేళ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరా సాఫీగా జరిగేలా పర్యవేక్షించేందుకు ఏకంగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ 12 మంది సభ్యులతో... Read more
దేవరయాంజల్ భూముల దర్యాప్తుపై అంత తొందరేంటని రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండల పరిధిలోని దేవరయాంజల్ భూముల ఆక్రమణలపై దాఖలైన పిటిషన్ పై శనివారం... Read more
ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హింసను ఆర్.ఎస్.ఎస్ తీవ్రంగా ఖండించింది. దీని వెనుక కుట్ర ఉన్నట్లు కనిపిస్తున్నదని ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ఒక ప్రకటన... Read more
ప్రముఖ అంతర్జాతీయ వార్తాపత్రికలైన న్యూయార్క్ టైమ్స్, గార్డియన్, లే మోండే, మరియు స్ట్రెయిట్స్ టైమ్స్, మరియు టివి ఛానెళ్లలోభారతదేశంలో జరిగిన హరిద్వార్ కుంభమేళా , 5రాష్ట్రాల ఎన్నికలు , కోవిడ్ -... Read more
ఎన్నికల ఫలితాల తరువాత పశ్చిమ బెంగాల్లో జరిగిన హింసాకాండను ఆర్ఎస్ఎస్ ఖండించింది. అల్లర్ల వెనక కుట్ర ఉన్నట్టు అనిపిస్తోందని సంఘ్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే ఓ ప్రకటన విడుదల చేశారు. హింసను కట్ట... Read more
అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ మరణించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. కోవిడ్ బారిన పడిన రాజన్ ను ఏప్రిల్ 26న ఎయిమ్స్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన చనిపోయినట... Read more