వధువులిద్దరూ అక్కాచెల్లెల్లే. అసలైతే చెల్లెలితో అతనికి పెళ్లి నిశ్చయమైంది..కానీ అక్కనీ పెళ్లాడాల్సి వచ్చింది... ఒకే ముహూర్తంలో ఇద్దరినీ వివాహం చేసుకున్నాడు. Read more
బెంగాల్ హిందువుల పై జరిగిన దాడి, హింస పట్ల విచారం వ్యక్తం చేసిన బి జె పి అధికార ప్రతినిది సంబిత్ పాత్ర
ప్రస్తుత క్లిస్ట సమయంలో దేశానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా తదితరుల పట్ల విశ్వాసం ఉంచాలని కోరారు. బెంగాల్ అధికారిక పార్టీ మమతా బెనర్జీ ప్రోద్బలంతోనే హింస... Read more
ఇటలీలో ఘోర ప్రమాదం 'కేబుల్ కారు' కూలి 14 మంది చనిపోయారు Read more
ఫ్యాషన్ ప్రపంచంలో పేరు గాంచిన ఆయేషా లఖోటియా కరోనాతో పోరాడుతూ సోమవారం కన్నుమూశారు. Read more
కరోనా కల్లోల కాలంలో కేంద్రప్రభుత్వానికి అండగా ముందుకు వచ్చింది భారతీయ రిజర్వ్ బ్యాంక్... భారీగా నిధులను తరలించాలని నిర్ణయించింది ఆర్బీఐ. Read more
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు సోమవారం విడుదల కానున్నారు. సుప్రీంకోర్టు నిన్ననే ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.అయితే Read more
బ్లాక్ ఫంగస్ కు హోమియోలో చికిత్స ఉందంటున్నారు నిపుణులు. అందుకోసం హోమియోలో ప్రత్యేక మందులున్నాయని రాష్ట్ర ఆయుష్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షిణి తెలిపా Read more
ప్రముఖ పర్యావరణ వేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్లాల్ బహుగుణ కన్నుమూశారు. ఇటీవలే కరోనా సోకడంతో ఆయన రిషికేశ్ లోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.ఇవాళ Read more
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కుటుంబసభ్యుల ఫిర్యాదును లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సభాహక్కుల కమిటీకి పంపారు. రఘురామ అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాల్సిందిగా హోంశాఖనూ Read more
భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్ దేవ్ చటోపాధ్యాయ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకోసం తన పదవిని త్యాగం చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ మిమన్ బందోపాద్యాయకు సమర్పించారు. Read more
అటు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఆయుర్వేద మందును అన్నివిధాలా పరిశీలిస్తామని భారత వైద్య పరిశోధనా మండలి..ఐసీఎంఆర్ బృందం తెలిపింది. మందు శాస్త్రీయత నిర్ధారణ Read more
నర్సాపురం ఎంపీ రఘురామరాజుకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం...సుప్రీంలో బెయిల్ పిటిషన్ వేయడం సబబేనని వ్యాఖ్యానించింది Read more
విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మర్రిపాక వద్ద మావోయిస్టులు, పోలీసుల Read more
విశాఖ గ్యాస్ లీకేజ్ మృతులకు ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇచ్చినట్టుగానే రుయా ఆసుపత్రి మృతులకు పరిహారం ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. Read more
నరసాపురం ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. Read more
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్-2021-22 Read more
ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో Read more
కృష్ణపట్నం కరోనా మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయుర్వేద మందుపై జిల్లా అధికారులు సమర్పించిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. Read more
సీఎం హోదాలో మొదటిసారి ఆయన ఆస్పత్రికి వెళ్లారు. ఆయనతో పాటు హరీశ్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. చికిత్స, వసతుల గురించి ఆస్పత్రి అధికారులు, సిబ్బందిని అడిగి Read more
లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఒడిషా సర్కారు. వైరస్ వ్యాధి నిరోధించేందుకు మరో రెండు వారాలు అంటే Read more
ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు జరుగుతున్నాయి. Read more
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని జిల్లా అధికారులతో వర్చువల్ మీట్ నిర్వహించారు ప్రధాని నరేంద్రమోదీ. కోవిడ్-19 వ్యాక్సిన్లను సరిపడా ఉత్పత్తి, సరఫరా చేసేందుకు తీవ్ర కృషి జరుగుతోంద... Read more
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును పోలీసులు కొట్టారన్న వార్తలు కలకలంరేపుతున్నాయి..ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలో కేసు నమోదుచేసిన సీఐడీ పోలీసులు Read more
ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా గాజాలోని మీడియా బిల్డింగ్ పైన ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. అయితే అంతకుముందే హెచ్చరికలు జారీ చేయడంతో Read more
దేశంలోని కోవిడ్-19 పరిస్థితులు, వ్యాక్సినేషన్ డ్రైవ్ పై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. Read more