జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈ రోజు అదిలాబాద్ లో పంజాబ్ చౌక్, మార్కెట్ యార్డ్ ఆవరణ లో కిసాన్ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ రైతు సోదరులకు, సోదరీమణులక... Read more
శంభుని గుడి ఆక్రమణలను, దేవుడి స్థలంలో దుకాణాలు పెట్టిన అన్యమతస్థులను వెంటనే ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తూ ఇందూరు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కంటేశ్... Read more
బీజేపీ కార్యకర్తల అక్రమ అరెస్టులను నిరసిస్తూ పెద్దసంఖ్యలో యువకులు వడ్డేపల్లిలో నిరసన నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గద్వాల టౌన్ ఎస్సైపై చర్యలు తీసుకోకుంటే ఎస్పీ... Read more
ప్రపంచంలోనే అతిపెద్ద చేప అయిన ‘వేల్ షార్క్’ విశాఖ తంతడి బీచ్ లో తేలింది. స్థానిక మత్య్సకారుల వలకు చిక్కింది. దాని బరువు సుమారు 2 టన్నులు.. 50 అడుగుల పొడవుంది. మత్య్సకారులు చేపల... Read more
ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా అన్యమత ప్రచారం – అడ్డుకునేలా హిందూ ధర్మ జాగరణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు
ఆదిలాబాద్ జిల్లాలో క్రైస్తవ మతమార్పిళ్లు పెరిగిపోతుండడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ధర్మజాగరణ ప్రతినిధులు అప్రమత్తమవుతున్నారు. బోథ్ మండలం కోటా -కె లో హిందూ ధర్... Read more
పంజాబ్ లుథియానాలోని జిల్లా కోర్టులో జరిగిన పేలుడులో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కోర్ట్ కాంప్లెక్స్ రెండో ఫ్లోర్ బాత్రూంలో మధ్యాహ్నం పన్నెండున్నరకు ఈ పేలుడు సంభ... Read more
తమ పిల్లల ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయ్యాయన్న ప్రియాంక వాద్రా గాంధీ ఆరోపణల్ని కేంద్రం కొట్టేసింది. వాళ్ల ఖాతాలు హ్యాకవలేదని స్పష్టం చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ... Read more
పోర్చుగీసు వాళ్లు ధ్వంసం చేసిన పురాతన ఆలయాల్ని పునర్నిర్మించాలి – గోవా సీఎం ప్రమోద్ సావంత్
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం నుంచీ దేశంలోని పురాతన ఆలయాల గురించి చర్చ మొదలైంది. కాశీ కారిడార్ తరహాలో మధురలోనూ ఏదన్నా ఏర్పాటు చేసి కృష్ణ జన్మస్థానాన్ని మరింత అభివృద్ధి చేయాలని అక్కడి... Read more
విజయనగరం జిల్లా రామతీర్థం బొడికొండ పై ఉద్రిక్తత నెలకొంది. రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు, మంత్రి వెల్లం పల్లికి మధ్య వాగ్వాదం జరిగింది.... Read more
పోలీస్ శాఖలో ట్రాన్స్ జెండర్లను తీసుకునేలా.. రిజర్వేషన్ కు అనుమతిచ్చింది కర్ణాటక ప్రభుత్వం. ఇకనుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో జరిగే నియామకాలలో ట్రాన్స్ జెండర్ లకు 1 శాతం రిజర్వేషన్ ఉంటుంది. పో... Read more
తెలంగాణలో ఒమిక్రాన్ తరుముకొస్తోంది. కొత్త వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో మరో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 24కి చేరి... Read more
పంజాబ్ మాజీ మంత్రి రాణా గుర్మిత్ సింగ్ సోధీ కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పార్టీ చీఫ్ జేపీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. రాణా సోధి మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్కు నమ... Read more
ప్రధానిని చూసి గర్విస్తున్నాం, పనికిమాలిన ‘పిల్’లువేసి టైం వేస్ట్ చేయకండి – కేరళ హైకోర్టు
వాక్సినేషన్ సర్టిఫికెట్ నుంచి ప్రధాని మోదీ ఫొటోను తొలగించాలనే అభ్యర్థనను కేరళ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆ పిటిషన్ పనికిమాలినది అని వ్యాఖ్యానించింది. అద... Read more
పాకిస్తాన్ లో హిందూ ఆలయాల ధ్వంసం కొనసాగుతోంది. తాజాగా కరాచీలోని ఓ ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాల్ని పగులకొట్టాడు ఓ దుర్మార్గుడు. ఓల్డ్ కరాచీలోని నారాయణ్ పూరాలో పురాతన నారాయణ మందిరంలో ఈ దారుణం... Read more
ఆగ్రాలోని ఘటియా ఆజం ఖాన్ రోడ్డుకు అశోక్ సింఘాల్ పేరుపెట్టారు. ఆగ్రా మేయర్ నవీన్ జైన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మార్పు బానిసత్వ కాలాన్ని తలపించే ప్రాంతాల పేర్లను మార్చే ప్రక్రియలో భాగమేనని... Read more
‘ఆధార్-ఓటర్’ ఐడీని లింక్ చేసే ఎన్నికల చట్టాల(సవరణ) బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన ఎన్నికల చట్టాల(సవరణ) బిల్లు 2021, సోమవారం మ... Read more
మతమార్పిడి నిరోధక బిల్లును కర్నాటక కేబినెట్ ఆమోదించింది. ఉత్తర్ ప్రదేశ్లో మతమార్పిడి చట్టం ఆధారంగా దీన్ని రూపొందించారు. ఈ చట్ట సవరణ కింద బలవంతంగా మతంమారిస్తే.. పదేళ్ల జైలు శిక్ష, లక్... Read more
సముద్రం లోతుల్లోకి వెళ్ళి “Advance Happy Birthday CM sir” అని రాసి ఉన్న పేపర్ ప్రదర్శిస్తూ విష్ చేశారు. తనకిష్టమైన స్కూబా డైవింగ్ చేస్తూ ఇష్టపడే నాయకుడికి ప్రత్యేకంగా విష్ చేయడం... Read more
ఇండో-నేపాల్ సరిహద్దులో చైనా అక్రమచొరబాటుదారుడి అరెస్ట్ – చైనా గుర్తింపు పత్రాలు లభ్యం
ఎలాంటి అనుమతి పత్రం లేకుండా భారత్ లోకి చొరబడిన చైనా జాతీయుడిని ఐబీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ SIB అధికారులు అరెస్ట్ చేశారు. ఇండో-నేపాల్ సరిహద్దు సమీపంలోని మధుబనిలో అదుపులోకి తీసుకున్నారు.... Read more
లక్నో ఐపీఎల్ ఫ్రాంచైజీకి మెంటార్ గా నియమితులైన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పై, ప్రధానిమోదీపై సోనీ స్పోర్ట్స్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. అయితే కాసేపటికే ఆ అభ్యంతరకర పోస్టును డిలిట్... Read more
మహారాష్ట్రలో రెచ్చిపోయిన జిహాదీలు – హిందువుల దుకాణాలు, వాహనాలు లక్ష్యంగా విధ్వంసకాండ
మహారాష్ట్రలో అల్లర్లు యవత్మాల్ జిల్లాకు పాకాయి. ఉమర్ ఖేఢ్ లో హిందువులు లక్ష్యంగా జిహాదీ గ్రూపులు రెచ్చిపోయాయి. సోషల్ మీడియాలో మహ్మద్ ప్రవక్త పట్ల అనుచిత పోస్టు పెట్టారని వారంతా పట్టణంలో బీభత... Read more
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్, టిబెట్ ఆధ్యాత్మిక వేత్త దలైలామాతో భేటీ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ లో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని... Read more
1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా గోవా, డామన్ & డయ్యూ లకు మాత్రం స్వేచ్చ లభించలేదు. గోవా రాష్ట్రాన్ని పోర్చుగీసులు ఆక్రమించి కొన్ని శతాబ్ధాలుగా అక్కడే పాతుకు పోయారు. గోవాను భారతదే... Read more