యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో యోగీ ఆదిత్యనాథ్ మథుర నుంచి పోటీకి నిలపాలని ఆ పార్టీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ పార్టీ చీఫ్ జేపీ నడ్డాను కోరారు. శ్రీకృష్ణ జన్మభూమి నుంచి ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించాలనే... Read more
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు కోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు …ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేస... Read more
చైనా ధోరణి మారడం లేదు. సరిహద్దులో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మొన్న అరుణాచల్ ప్రదేశ్ లోని 15 ప్రాంతాలకు తన పేర్లు పెట్టుకున్న డ్రాగన్ కంట్రీ… తాజాగా గాల్వాన్ లోయనుంచి అంటూ స... Read more
NGO ల ముసుగులో మత మర్పిడులను ప్రోత్సహిస్తున్న వ్యక్తులపై మరియు సంస్థలపై ఏ రకమైన సంచలన కార్యక్రమాలు లేదా రెచ్చగొట్టే ప్రకటనలు మొదలగు వాటికి పాల్పడకుండా ఇప్పటికే ఉన్న ప్రభుత్వ రూల్స్ ని ఉటంకిస... Read more
317 జీవోకు నిరసనగా బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. నిన్న ఆయన్ని అరెస్ట్ చేసి మానకొండూర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు ఉదయం కర... Read more
దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు ఘన నివాళి అర్పించింది కర్నాటక మిల్క్ ఫెడరేషన్. పాల పాకెట్ల మీద ఆయన ఫొటోను ముద్రించింది. నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న పునీత్ అనేక సేవా కార్యక్... Read more
గిరిజన యోధుడు బిర్సాముండాకు భారతరత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ప్రముఖ రచయిత తుహిన్ ఎ. సిన్హా ప్రధానికి లేఖరాశారు. గిరిజన విప్లవకారుడైన బిర్సాముండా 1900 సంవత్సరంలో బ్రిటిష్ సైనికులకు వ్యతిరేక... Read more
తన కుమార్తైను కాపాడాలని వీహెచ్పీని ఆశ్రయించిన క్రైస్తవ మహిళ, వీహెచ్పీ చొరవతో బాధితురాలికి విముక్తి
27ఏళ్ల తన కుమార్తెపై ఓ ముస్లిం కొన్నేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు కాపాడమంటూ ఓ క్రైస్తవ మహిళ విశ్వహిందూ పరిషత్ ను ఆశ్రయించింది. వీహెచ్పీ చొరవతో మంగళూరులో ఉన్న నిందితుడైన ముస్లిం వ్యక్తిని పో... Read more
బీజింగ్ కాదు భుజంగనగర్, జిన్ పింగ్ పేరేమో జటాశంకర్ – చైనా పై భారతీయ సెటైర్లు, మీమ్స్
అరుణాచల్ ప్రదేశ్ లోని 15 ప్రాంతాలకు చైనా తన పేర్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పేర్లు మార్చినంత మాత్రాన ఆ ప్రాంతాలు భారత్ వి కాకుండా పోవని భారత్ సైతం ధీటుగానే స్పందిస్తూ చైనా చర్యను ఖండించి... Read more
రాజధాని గువాహతి వీధుల్లో హల్ చేశారు అసోం సీఎం హిమంత బిశ్వాస శర్మ. న్యూఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ను పర్యవేక్షిస్తూ స్వయంగా పెట్రోలింగ్ నిర్వహించారు. డిసెంబర్ 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్... Read more
జమ్ముకశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చిన PAGD నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మహ... Read more
దేశవ్యాప్తంగా 6వేల 3 ఎన్జీవోలు ఫారెన్ కంట్రిబ్యూషన్ లైసెన్సులు కోల్పోయాయి. మన దేశంలోని ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టం… FCRA ప్రకారం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిబంధన... Read more
న్యూఇయర్ కానుకగా కేంద్రప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేసింది. రైతులకు పెట్టుబడి సాయంగా ఈ పథకం కింద ఇచ్చే నిధుల్ని రిలీజ్ చేసింది. రూ.20,900 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.... Read more
యూపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన వేళ… రకరకాల అంచనాలు, విశ్లేషణలు. బీజేపీనే తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని, యోగీనే మళ్లీ సీఎం అని సర్వేలు చెబుతున్నాయి. అయితే తాను ఏ నియోజకవర్గం నుంచ... Read more
ఓవైపు కరోనా న్యూ వేరియంట్ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇక మహారాష్ట్రలో అయితే మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇవేవీ పట్టనట్టు భీమా కొరేగావ్ విజయాన్ని... Read more
ఎల్ బి నగర్, మహేశ్వరం నియోజకవర్గం పాటిస్తున్న ప్రోటోకాల్ విషయంలో అవకతవకలు గురించి ఎల్.బి నగర్ జోనల్ కమీషనర్ కార్యాలయం వద్ద రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు, బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్త... Read more
కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇవాళ అయోధ్యను సందర్శించారు. రామ్ లల్లాను దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి చంపత్ రాయ్ పనుల పురోగతి గురిం... Read more
న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ముంబై పోలీసులు అలర్టయ్యారు. పోలీసుల అన్ని సెలవుల్ని రద్దు చేశారు. డిసెంబర్ 31తో ప... Read more
వసీం రిజ్వీ ‘మహమ్మద్’ పుస్తకాన్ని బ్యాన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టేసిన కోర్టు
ఇటీవలే హిందూమతంలోకి మారిన వసీంరిజ్వీ రాసిన పుస్తకంలో ఇస్లాంను, ఖురాన్ ను కించపరిచేలా ఉందని…దాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ ను డిల్లీ హైకోర్టు తిరస్కరించింది. పుస్తకాన్ని బ్యాన్ చేయ... Read more
మైనర్ పై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై గుజరాత్ లోని తాపీ జిల్లా సోంగథ్ కు చెందిన పాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీడియో తీసి బాలికను బ్లాక్ మెయిల్ చేసిన అతని భార్యనూ అరెస్ట్ చేశారు. ఈ ఏడాది... Read more
లుథియానా పేలుళ్ల సూత్రధారి ముల్తానీనేని భావిస్తున్నారు. ఇక్కడి చట్టాల ప్రకారంముల్తానీపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిక్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు అ... Read more
పార్టీ చీఫ్ బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఇవాళ గవర్నర్ ను కలిసింది. ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలా ఉన్నజీవో నెంబర్ 317ను సవరించాలని కోరుతూ తమిళిసై కి వినతిపత్రం అందజేశారు. అనంత... Read more
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్తో సహా పార్లమెంటేరియన్ల బృందం టిబెట్ ప్రవాస పార్లమెంటులో ఏర్పాటు చేసిన విందుకు హాజరవడంపై వారం తర్వాత, ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం “ఆందోళన” వ్యక్తం చేసింద... Read more
తెల్లవారుజాము 3 గంటలవరకు ఆర్టీసీ బస్సులు – అడుగడుగునా ఆంక్షలు, బందోబస్తులో 15వేలమంది పోలీసులు
భాగ్యనగరంలో మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులు తెల్లవారుజామున మూడు గంటల వరకు తిరగనున్నాయి. న్యూఇయర్ వేడుకల సందర్భంగా…మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల్ని నివారించడంతో పాటు... Read more
మోదీ పనితీరు అద్భుతం, ఏదన్నా పని మొదలుపెడితే పూర్తయ్యేదాకా విశ్రమించరు – పవార్ ప్రశంసల జల్లు
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మరోసారి మోదీని మోశారు. ఆయన పనితీరు అద్భుతం అని కొనియాడారు. భారత ప్రధాని ఏదైనా పని చేపట్టారంటే పూర్తయ్యే దాకా విశ్రమించరని అన్నారు. ఓ మరాఠీ దినపత్రికతో మాట్లాడుతూ ఆయనీ... Read more