ప్రపంచంలోనే వృద్ధుడు 112 ఏళ్ల సాటర్నిలో డి లా ఫ్యూంటె గార్సియా చనిపోయాడు. అత్యంత వృద్ధుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కెక్కాడు సాటర్నినో. వాయవ్య స్పెయిన్ లియోన్ లోని తనింటిలో మంగళవారం చనిపో... Read more
ఎన్నికలు సమీపిస్తున్నవేళ యూపీలో సమాజ్ వాదీ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది..ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ యూపీ అధ్యక్ష... Read more
కర్నాటకలో సంస్కృత యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూమి, నిధులు కేటాయించడంపై దుమారం రేగుతోంది. మగడిలో విశ్వవిద్యాలయ క్యాంపస్ నిర్మాణానికి 324 కోట్లు నిధులు కేటాయిస్తూ... Read more
ఆ గుజరాత్ నగరాల్లో హిందువుల జనాభా తగ్గింది…చూస్తుండగానే ముస్లింల ప్రాబల్యం పెరిగింది
గుజరాత్ లోని బెహ్రూచ్, సూరత్ వంటి ప్రాంతాల్లో జైనులు, హిందువులు ఎంత ఇబ్బంది పడ్డారు? సొంత ప్రాంతాల్ని వదిలిపెట్టి ఎలా వెళ్లిపోయారు? ఉన్నంతకాలం ఎలా నరకం అనుభవించారు? 2014లో మోదీ గుజరాత్ సీఎంగ... Read more
కరోనా సోకిన వారికి స్టెరాయిడ్లు ఇవ్వవద్దు – క్లినికల్ మార్గదర్శకాలు జారీచేసిన కేంద్ర వైద్యారోగ్యశాఖ
కరోనా వైరస్ చికిత్స కోసం సవరించిన క్లినికల్ మార్గదర్శకాలు జారీచేసింది. స్టెరాయిడ్స్ వంటి మందులు చాలా త్వరగా, ఎక్కువ మోతాదులో లేదా అవసరమైన దానికంటే ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు ఇన్వాసివ్ మ్యూక... Read more
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు తేదీ మారింది. గురు రవిదాస్ జయంత్యుత్సవాల నేపథ్యంలో పోలింగ్ తేదీని మారుస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. షెడ్యూల్లో ముందు ప్రకటించిన ఫిబ్రవరి 14 కాక ఫిబ్రవరి 20న ఒకే విడత... Read more
ప్రధాని నరేంద్రమోదీ సహా ప్రముఖులకు ఉగ్ర ముప్పు ఉందని నిఘా వర్గాలకు సమాచారం అందింది. రిపబ్లిక్ డే కు కుట్ర చేస్తున్న ఉగ్రవాదుల కదలికలను ఇంటెలిజెన్స్ కనిపెట్టింది. అందుకు సంబంధించి తొమ్మిది పే... Read more
జీ తమిళ్ ఛానల్లో ప్రసారమైన రియాలిటీ షో ‘జూనియర్ సూపర్ స్టార్స్ సీజన్ 4’ ఎపిసోడ్పై దాఖలైన ఫిర్యాదుపై స్పందించాలని కోరుతూ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్కు ఇన్ఫర్మేషన్ అండ్ బ... Read more
కోవిడ్-19 వ్యాక్సినేషన్ తప్పనిసరి కాదని…అయితే టీకాలు తీసుకోవడం ఇష్టంలేని వాళ్లు ఇంట్లోనే ఉండాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. కోవిడ్-19 టీకా తీసుకోనివారు ఇంటి బయట కాలుపె... Read more
“గోవుల్ని కాపాడేందుకు వెళుతోన్న హైందవ వీరులు యాక్సిడెంట్ కారణంగా మరణించారు! దీనిపై ఓ ఫేస్బుక్ స్నేహితుడి వాల్ మీద ఆసక్తికర చర్చ సాగుతోంది. నిజానికి వాళ్లు అకాల మరణం పాలయ్యారని తెలియగాన... Read more
గత వారం జనవరి 6వ తేదీన కర్ణాటక లో మంగుళూరు లో నివసిస్తున్న “ముందాదిగుట్టు సదానంద మర్ల” అనే ఒక హిందూ తండ్రి ఈ క్రింది విధంగా పత్రికా ప్రకటన ఇచ్చాడు. ” మొన్న జనవరి 3వ తేదీన N... Read more
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు ప్రస్తుత ముఖ్యమంత్రి నిరంకుశ యోగి గారిని ఈ ఎన్నికలలో ఓడించి గొప్ప ప్రజాస్వామ్య వాదీ, సెక్యులరిస్టు అయిన తనను ముఖ్యమంత్రిగా గెలిపించాలని ప్రజల... Read more
భారత్ కు స్టార్టప్ లే వెన్నెముక అని ప్రధాని మోదీ అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా శనివారం దాదాపు 150 స్టార్టప్ లతో ఆయన సంభాషించారు. ఇక నుంచి ప్రతీ ఏటా జనవరి 16ను నేషనల్ స్టార్టప్ డే... Read more
సమాజ సేవ, NGO లు గతంలోనూ ఇప్పుడూ కూడా ఇది అతి సులువుగా డబ్బులు, పేరు సంపాదించే మార్గంగా చాలా మంది తెలివైన వారు ఎంచుకుంటున్నారు. దీనిలో పెట్టుబడి తక్కువ. వ్యాపార రిస్క్ తక్కువ. గతంలో ఒక లక్ష... Read more
గురు రవిదాస్ జయంత్యుత్సవాలు – పంజాబ్ ఎన్నికను వాయిదా వేయాలంటూ ఈసీకి ప్రధాన పార్టీల లేఖలు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నిక వాయిదా వేయాలంటూ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పట్టుబడుతున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలు ఈసీకి లేఖలు రాశాయి. ఫిబ్రవరి... Read more
బీజేపీలో చేరిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే – మోగా నుంచి హస్తం పార్టీ అభ్యర్థిగా సోనూసూద్ సోదరి మాళవిక
ఎన్నికలవేళ నాయకుల కప్పదాట్లు మొదలయ్యాయి. యూపీలో జంప్ జిలానీలు ఎక్కువ కాగా… పంజాబ్ లోనూ నాయకుల రాజీనామాలు, చేరికలు మొదలయ్యాయి. మోగా సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ హర్... Read more
బీజేపీ పాలనలోనే ముస్లింలు సురక్షితంగా ఉన్నారు, ఆ పార్టీకే ఓటేయండి – ముస్లింలకు ముస్లిం రాష్ట్రీయ మంచ్ విజ్ఞప్తి
బీజేపీ పాలనలోనే ముస్లింలు భద్రంగా, సంతోషంగా ఉన్నారని, అందువల్ల ఈ ఎన్నికల్లో అందరూ బీజేపీకి ఓటేయాలని ముస్లిం రాష్ట్రీయ మంచ్ విజ్ఞప్తి చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ముస్లింలను కేవలం... Read more
ఎన్నికల ముంగిట ఉత్తరప్రదేశ్ లో గూండా రాజకీయాలు మొదలయ్యాయి. సమాజ్ వాదీ పార్టీలో చేరేందుకు నిరాకరించిన కన్నైజ్ జిల్లా పంచాయతీ మెంబక్ భూపేంద్రషాక్యాపై దుండుగులు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేగింద... Read more
కథక్ మాస్ట్రో బిర్జు మహరాజ్ కన్నుమూత – కథక్ ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన నృత్యకారుడు
కథక్ మాస్ట్రో పండిటి బిర్జూమహరాజ్ కన్నుమూశారు. 83 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. బిర్జూ కథక్ డాన్సర్ మాత్రమే కాక..మంచిగాయకుడు, కవి, డ్రమ్మర్ కూడా . లక్నో ఘరానాకు చెందిన బిర్... Read more
మధ్యప్రదేశ్ లెజెండరీ టైగ్రెస్ కాలర్వాలీ కన్నుమూసింది. T15 గా పిలిచే 17 ఏళ్ల కాలర్వాలీ వృద్ధాప్యం కారణంగానే చనిపోయిందని రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్ లో కాలర్వాలీ అంటే తెలి... Read more
మలయాళ దర్శకుడు అలీ అక్బర్ మతం మారారు. ఇస్లాంను వీడి హిందూమతంలోకి మారి రామసింహన్ అయ్యారు.అలీ అక్బర్ తో పాటు ఆయన భార్య లూసియమ్మ కూడా హిందుత్వం స్వీకరించారు. కల్నల్ బిపిన్ రావత్ మరణాన్ని వేడుకగ... Read more
పార్లమెంట్ బడ్దెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఉభయసభ సమావేశాలను షిఫ్టుల వారీగా నిర్వహించే అవకాశం ఉ... Read more
సీట్ల సర్దుబాటులో అఖిలేశ్ కు కొత్త తలనోప్పులు – ఎస్పీకి మద్దతు ఉపసంహరించుకున్నట్టు భీం ఆర్మీ ప్రకటన
యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా వివిధ రాష్ట్రాల్లోని పలు ప్రాంతీయ పార్టీల నాయకులు ప్రచారం చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే టీఎంసీ, ఎన్సీపీ తమ పార్టీతో పొత్తులు కుదుర్చుకున్నాయని... Read more
ఏసు తప్ప మరో దేవుడు లేడని..డబ్బాశ చూపి, బెదిరిస్తూ మతమార్పిడి చేసే ప్రయత్నం చేసిన నలుగురు క్రైస్తవ బోధకుల్ని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెహోర్ జిల్లా గురాడికి చెందిన మనోహర్ బన్సల్... Read more