జనవరి 26 న జరగబోయే గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఈసారి రెండు విశేషాలు ఉన్నాయి. 1) ఈ సంవత్సరం నుండి జనవరి 26 గణతంత్ర దినోత్సవం నేతాజీ జయంతి అయిన జనవరి 23 నుండి ప్రారంభమౌతుంది . 2) ఈసారి గణతంత... Read more
2022 సంవత్సరానికి గానూ పద్మఅవార్డులను ప్రకచించింది భారత ప్రభుత్వం. ఇటీవలే హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్ కు పద్మవిభూషణ్ ప్రకటించారు. ఆయనతో పాటు రాధేశ్యాం ఖేమ్కా, ప్రభాఆత... Read more
ఆపరేషన్ స్నో లెపార్డ్ ముగియలేదని, ఇంకా కొనసాగుతోందని… నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి అన్నారు. మంచుతో నిండిన ప్రాంతంలో భారత సైనికులు అప్రమత్తంగా ఉన్నారంటూ చైనాకు గట... Read more
రామమందిర నిర్మాణపనుల్లో మరో అడుగు… నిర్మాణ పనుల్లో మూడోదశగా ఆలయ అంతస్తు పనులు మొదలయ్యాయి.. గ్రానైట్ రాళ్ల అమరిక మొదలైంది… ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం పనులు మొదలుపెట్టారు... Read more
ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమన్ ఏఐఎంఐఎం దూకుడు పెంచింది. ఈ ఎన్నికల్లో బాబూ సింగ్ కుష్వాహా, భారత్ ముక్తిమోర్చా పార్టీలతో పొత్తును దాదాపు ఖ... Read more
తమిళనాడు తంజావూరుకు చెందిన బాలిక లావణ్య ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుతున్నలావణ్యను పాఠశాల యాజమాన్యం మతం మారాల్సిందిగా ఒత్తిడి తేవడంవల్లే తాను ఆత్మహత్య చేసుక... Read more
నిత్యం భారత్ పై విషం చిమ్ముతూ ఫేక్ న్యూస్ ప్రచారంలో ముందుండే ది వైర్ వ్యవస్థాపక సంపాదకుడు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక అతిథి అయ్యాడు. భారత్ పై ఆంక్షలు విధించాలని అమెరికాను కోరి.. ఆంక్షలపై... Read more
కేరళలో కోవిడ్ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే 45 వేల 136 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల స... Read more
సిద్దూను కేబినెట్లోకి తీసుకోవాలని పాక్ నుంచి, ఇమ్రాన్ నుంచి విజ్ఞప్తులు వచ్చాయి : కెప్టెన్ అమరీందర్ సింగ్
ఎన్నికల ముంగిట ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. నవజ్యోత్ సింగ్ సిద్దూను కేబినెట్ నుంచి తొలగించిన తరువాత…తిరిగి ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని... Read more