మహారాష్ట్రలోని నూతనంగా ఏర్పడిన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఈరోజు జరిగిన విశ్వాస పరీక్షలో 164-99 తేడాతో గెలిచి తన ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకుంది. షిండేకు అనుకూలంగా 164 ఓట్లు పోల... Read more
తెలంగాణకు ఎంతో చేస్తున్నాం.. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే బంగారు తెలంగాణ సాధ్యం : విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ
బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిసిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సభా వేదికపైకి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను మోద... Read more
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభ ప్రారంభమైంది. ఈ సభలో నరేంద్ర మోదీ, దేశ నాయకులు, బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులు సహా పలు... Read more
తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో కుటుంబ పాలనను అంతం చేస్తాం : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అమిత్ షా
తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలతో హైదరాబాద్ నగరమంతా హడావిడిగా ఉంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. రాబోయే 30 నుంచి 40 ఏళ్లు తమ పార్టీయే అధికారంల... Read more
మహారాష్ట్ర నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు ఫార్మసిస్ట్ ఉమేష్ కొల్హేను దారుణంగా హత్య చేసిన కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతో, అతనికి తెలిసిన వ్యక్తులచే అతడు హత్యకు గురయ్యాడని ఇప్ప... Read more
సీఎం కేసీఆర్ దేశ ప్రధానిని అవమానించారు : మోదీని ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించకపోవడంపై ఆగ్రహించిన స్మృతి ఇరానీ
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు నగరానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హైదరాబాద్ విమానాశ్రయానికి రాకపోవడంపై కేంద్ర మంత... Read more
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో కాషాయ పార్టీకి చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కూడా నగరానికి చేరుకున్నార... Read more
“వ్యక్తిగత ఆకాంక్షల కంటే పార్టీకి ప్రాధాన్యతనిచ్చారు” – దేవేంద్ర ఫడ్నవీస్కు రాజ్ ఠాక్రే అభినందనలు
శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలుపుతూ బీజేపీ నేత, మహారాష్ట్ర కొత్త ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ... Read more
మహారాష్ట్రలో నూపుర్ శర్మకు మద్దతిచ్చినందుకు ఉమేష్ కోల్హే తల నరికి చంపిన ఇస్లాంవాదులు
ఉదయపూర్లో తల నరికిన తరహాలోనే మహారాష్ట్రలో 54 ఏళ్ల వ్యక్తిని పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేశారు. మెడికల్ ఎక్విప్మెంట్ దుకాణం నడుపుతున్న బాధితుడు ఉమేష్ కోల్హే జూన్ 21న రాత్రి తన స్కూట... Read more
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. మోదీకి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వాగతం పలికారు.... Read more
హైదరాబాద్ కాషాయమైంది. గల్లీలన్నీ జాతీయ నేతలతో నిండిపోయాయి. బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన విజయ సంకల్ప సభ కోసం, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌడ్, జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ ఇంటర... Read more
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటనకు వచ్చారు. కాసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు ఇవాళ హైదరాబాద్ నగరం వేద... Read more
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నోనీ జిల్లా తులుం రైల్వే స్టేషన్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారని డీజీపీ... Read more
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు 22 మంది ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) రాబోయే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ల కోసం 22 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఒరెగాన్లోని యూజీన్లో జూలై 15 నుంచి 24 వరకు జరగనున్న ప్రపంచ... Read more
శ్రీనగర్లోని ఆల్ ఇండియా రేడియో బాల్టాల్ బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రత్యేక ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకు ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేసింది. ఇక్కడ యాత్రకు సంబంధించి వివరాలతో... Read more
అగ్నిపథ్ ను నిరసిస్తూ హన్మకొండ లో కాంగ్రెస్ చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. పెద్దసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. పథకాన్ని రద్దుచేయలని నినాదాలు చేస్తూ ముం... Read more
డీఆర్డీవో మరో ఘనత సాధించింది. మానవ రహిత యుద్ధ విమానం తయారీ దిశగా రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ గొప్ప విజయం సాధించింది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ను కర్ణాటకలోని చ... Read more
తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఫలితాలను వెల్లడించారు. జూన్ 12న నిర్వహించిన టెట్ పరీక్ష పేపర్-1కు 3,18,506, పేపర్-2కు 2,51,070 మంది... Read more
దివంగత జయలలిత సన్నిహితురాలు వీకే శశికళకు చెందిన 15 కోట్ల విలువైన ఆస్తులను ఆదాయపన్నుశాఖ అటాచ్ చేసింది. బినామీ లావాదేవీల (నిషేధం) చట్టం, 1988 ప్రకారం ఈ ఆస్తిని అటాచ్ చేసింది. ఓ వ్యక్తి తన పేరు... Read more
జులై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికైంది. సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్న నేపథ్యంలో… టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోస్టర్ వార్ నెలకొంది. ఈ... Read more
మహారాష్ట్రలో అధికార మార్పు తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు పార్టీ చీఫ్ శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పేర్కొంది. తన పోల్ అఫిడవిట్ల కోసం పవార్కు ఆదా... Read more
నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు ప్రధాని నరేంద్రమోదీ వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో.. భూమిని ఆరోగ్యవంతంగా మార్చడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు.... Read more
ఉదయ్ పూర్ హత్యకు కారణం నూపుర్ శర్మనే, ఆమె దేశానికి క్షమాపణ చెప్పాలి – సుప్రీం వ్యాఖ్యలు
ఉదయ్ పూర్ హత్య నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఈ స్థితికి నూపుర్ శర్మనే కారణమని, ముఖ్యంగా కన్నయ్య హత్యకు కారణం ఆమె చేసిన వ్యాఖ్యలేనని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశప్రజల... Read more
మహారాష్ట్ర పరిణామాలపై మరోసారి స్పందించారు నటి కంగనా. “చెడు సమాజాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు, విధ్వంసం ఆసన్నమైందని అర్థం. ఆ తరువాత వినూత్న సృష్టి మొదలవుతుంది. జీవిత కమలం వికసిస్తుంది... Read more
ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. రెండేళ్లుగా కోవిడ్ కారణంగా యాత్ర జరగలేదు. రెండేళ్ల తరువాత రంగరంగవైభవంగా జరుగుతున్న యాత్రకోసం లక్షలాదిగా భక్తులు పూరీ తరలివ... Read more