ఈరోజు 4 జులై 2022 న భాగ్యనగరంలోని జాగృతి భవనంలో నవయుగభారతి, జాగృతి వారపత్రికల సంయుక్త ఆధ్వర్యంలో విప్లవాగ్ని అల్లూరి శ్రీ రామ రాజు 125వ జయంత్యుత్సవం జరిగింది. శ్రీచేంబోలు శ్రీ రామశాస్త్రి అధ... Read more
హిందుత్వ వాయిస్ వినిపించకుండా, సావర్కర్ పేరు కూడా తలవకుండా చేశారు – ఉద్ధవ్ పై షిండే ఆరోపణలు
విశ్వాస పరీక్షలో నెగ్గిన తరువాత మహారాష్ట్ర నూతన సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రెండున్నరేళ్ల పాలనలో శివసేన స్థాపకుడు బాల్ థాకరే విధానాలను ఉద్ధవ్ ఠాక్రే అస్సల... Read more
అసోం వరదలు సహజమైనవి కావు – బరాక్ నది కట్టను కావాలని కూల్చేశారు-నిందితులను అరెస్ట్ చేసిన అసోం పోలీసులు
అసోంను వరదలు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం అప్రమత్తమై వందలాది మంది ప్రాణాలను కాపాడింది. సకాలంలో సహాయకచర్యలకు దిగడంతో ప్రాణనష్టం తప్పినా… భారీ ఆస్తినష్టం జరిగింది. అయిత... Read more
కేరళ సరిహద్దు, సముద్ర తీర ప్రాంతం అయిన కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కేంద్రం మంగళూరులో అక్రమంగా నివసిస్తున్న 518మంది విదేశీయులను కర్నాటక పోలీసులు గుర్తించారు. వారంతా వివిధ దేశాలనుంచి విద్య... Read more
మహారాష్ట్రలో కొత్తగా కొలువైన షిండే సర్కారు ఆరునెలల్లో కూలిపోతుందని జోస్యం చెప్పారు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ. 2024 ఎన్నికల్లో దేశప్రజలు బీజేపీకి బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారనీ ఆమె... Read more
హిందూదేవీదేవుళ్లను పరిహాసం చేస్తున్న ఘటనలు పథకం ప్రకారం జరుతున్నట్టు అనిపిస్తోంది. హిందూదేవతల ఫొటో పేపర్లలో చికెన్ ను విక్రయిస్తున్న వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సంభాల్ పట్టణానికి... Read more
పాకిస్తాన్ మిలిటరీ అధికారులు, ఐఎస్ఐ అధికారులు రాజకీయాలకు దూరంగా ఉండాలని పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా ఆదేశించారు. రాజకీయ నాయకులతో ఎవరూ మాట్లాడను కూడా వద్దని సంచలన ఆదేశాలు జారీచేశారు..పంజాబ్లో జరగను... Read more
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి శ్రీ ఏకనాథ్ షిండే అసెంబ్లీ లో విశ్వాస తీర్మానం లో నెగ్గారు. బేబీ పెంగ్విన్ ఠాక్రే విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా వోటు వేశాడు. శివ సేన చీఫ్ వ్హిప్ గా నిన్న రాత్ర... Read more
కాళీమాత సిగరెట్ తాగుతున్నట్టు డాక్యుమెంటరీ – హిందువుల ఆందోళన – ఫిల్మ్ మేకర్ పై నెటిజన్ల ఆగ్రహం
కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్లు చిత్రీకరించిన ఒక డాక్యుమెంటరీకి సంబంధించిన వీడియో క్లిప్, పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీనిపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.. ‘కా... Read more
నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన నేవీ ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ ప్లాన్లో వారంలోపే దాదాపు 10,000 మంది యువతులు నమోదు చేసుకున్నారు. “నిన్న సాయంత్రం వరకు, దాదాపు 10000 మంది... Read more
125వ జయంతి సందర్భంగా ఏపీలో అల్లూరి విగ్రహాన్నిఆవిష్కరించిన అనంతరం స్వాతంత్ర్య సమరయోధుడు పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించారు ప్రధాని మోదీ.కృష్ణమూర్తి కుమార్తె 90ఏళ్ల పసల భారతి పాదాలను త... Read more
అగ్నిపథ్ పథకంపై దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. అయితే వచ్చేవారం వాదనలు వింటామని తెలిపింది. దేశంలో సైనిక దళాల్లో ప్రవేశం కోసం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై సు... Read more
దేశంలో జూలై 10న జరుపుకోనున్న ఈద్ అల్-అధా పండుగ సందర్భంగా ఆవులను బలి ఇవ్వద్దని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ ముస్లిం సమాజాన్ని కోరారు. “హిందువుల... Read more
సీతాపూర్ కు మహ్మద్ జుబైర్ తరలింపు – మతవిద్వేష వ్యాఖ్యలపై అరెస్టైన ఆల్ట్ న్యూస్ ఫౌండర్
మతపరమైన మనోభావాలను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ ను సీతాపూర్ తరలించారు డిల్లీ పోలీసులు. గతేడాది మేలో ముగ్గురు హిందూసాధువులపై అవమానకరమైన... Read more
తన పార్టీ షాహిద్ దివస్ నేపథ్యంలో మమతా బెనర్జీ చేసిన జిహాద్ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. అసన్ సోల్లో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ జూలై 21 నుంచి బీజేపీకి వ్యతిరేకంగా జిహాద్ ప్రారంభించార... Read more
మహారాష్ట్రలో విపక్షనేతగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఎంపికయ్యారు. 288 మంది ఉన్న సభ్యుల సభలో ఎన్సీపీ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించిందని, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పవార్ బాధ్యతలు స్వీకరిస్త... Read more
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం 6 నెలల్లో కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కేడర్కు పిలుపునిచ్చారు. మం... Read more
రెండోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్.. తన ప్రభుత్వ విజయాలను మీడియోతో షేర్ చేసుకున్నారు. ప్రభుత్వం తమ రెండో టర్మ్ జర్నీని కొత్త ఉత్సాహంత... Read more
నూపుర్ శర్మను అవమానించేలా, రెచ్చగొట్టేలా ట్వీట్ – అఖిలేశ్ యాదవ్ పై చర్య తీసుకోవాలని యూపీ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ
నూపుర్ శర్మను అవమానిస్తూ ట్వీట్ చేసిన అఖిలేష్ చిక్కుల్లో పడ్డారు. ఆయన చేసిన ట్వీట్ …మహిళా ద్వేషాన్ని ప్రస్ఫుటం చేస్తోందని జాతీయ మహిళా కమిషన్ అభిప్రాయపడింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ... Read more
భారతీయ జనతా పార్టీ (బిజెపి) మాజీ అధికార ప్రతినిధి నూపుర్కు మద్దతుగా కన్హయ్య లాల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్కు వ్యతిరేకంగా జూన్ 28న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో హిందూ టైలర్ కన్హయ్యా లాల్ (Ka... Read more
30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ – ప్రధానికి సాదరస్వాగతం పలికిన ఏపీ సీఎం జగన్
విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆజాద... Read more