భారత్ లో తొలిసారిగా నిర్వహించిన చెస్ ఒలంపియాడ్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఒలింపియాడ్ లో ఓపెన్&మహిళల... Read more
మహిళలకు యూపీ ప్రభుత్వం రక్షా బంధన్ కానుక – ఆగస్ట్ 10-12 వరకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రక్షా బంధన్ కానుకగా 48 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (UPSRTC) ద్వ... Read more
బ్యాడ్మింటన్లో భారత్ కు మరో స్వర్ణం – కామన్వెల్త్ గేమ్స్ లో మొదటి టైటిల్ సాధించిన లక్ష్య సేన్
కామన్వెల్త్ గేమ్స్-2022లో చివరి రోజు బ్యాడ్మింటన్ లో భారత్ కు మరో స్వర్ణం దక్కింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో పీవీ సింధు స్వర్ణం సాధించిన కాసేపటికే మరో స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ మ... Read more
కొత్త చట్టాల వల్లే మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్న సీఎం అశోక్ గెహ్లాట్ – బీజేపీతోనే న్యాయం జరిగిందన్న నిర్భయ బాధితురాలి తల్లి
అత్యాచార కేసులు పెరగడానికి కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిందించారు. అత్యాచార నిందితులను ఉరితీసే చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా రేప్లు,... Read more
పాత్రాచల్ భూ కుంభకోణం కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది ముంబైలోని స్పెషల్ కోర్టు. ఈడీ కస్టడీ గడువు సోమవారంతో ముగుస్తుండటంతో ఆయనను అధికారుల... Read more
ఇది మహాత్ముడి గడ్డ, ఆయన్ని కించపరిచే ఘటనలను అడ్డుకుందాం : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో సీఎం కేసీఆర్
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 15 రోజులపాటు సాగే ఈ ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఉత్సవాలు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ లో జరుగుతున్నాయి. ఈరోజు ఉ... Read more
కామన్వెల్త్ గేమ్స్లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు సత్తా చాటింది. మహిళల సింగిల్స్లో కెనడాకు చెందిన మిచెలి లీని ఓడించి ఫైనల్ లో సత్తా చాటింది. భారత్ కు స్వర్ణ పతకాన్ని సాధించ... Read more
రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు ఈరోజు ఎగువసభలో ప్రధాని నరేంద్రమోదీ వీడ్కోలు పలికారు. మోదీతో పాటు ఇతర అగ్రనేతలు కూడా వెంకయ్యకు వీడ్కోలు పలికారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు... Read more
బీజేపీ, జేడీ(యూ) పక్షాల మధ్య విభజన చర్చ నేపథ్యంలో బీహార్ రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. మిత్రపక్షం బీజేపీతో సీఎం నితీశ్ కుమార్ చాలా కాలంగా అంటీమున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలోన... Read more
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజగోపాల్రెడ్డి ఈరోజు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. తన రాజీనామాన... Read more
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఏఐసీసీ ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ నిన్న బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి సమక్షంలో రాష్ట్ర బీజేపీ ఇ... Read more
భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు తమ ప్రయాణాన్నిఒకే సమయం లో ఒకే పరిస్థితి లో ప్రారంభించాయి . అనాటి దేశ పరిస్థితులు సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత, సాంస్కృతిక పరిస్థితులు అంతర్జాతీయ పరిణామాలు... Read more
మానవజాతి ఇప్పటివరకు చూడలేని అత్యంత సుదూర గెలాక్సీని గుర్తించడానికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్, నాసా కు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను ఉపయోగించినట్లు ఎడిన్బర్గ్ విశ్... Read more
ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశామని తెలిపారు. మిషన్ భగీరథ... Read more
సోనియాగాంధీ ని రాహుల్ ని నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో మనీ లాండరింగ్ జరిగింది అని ED గంటలు తరబడి విచారణ చేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది. మోడీ ప్రతిపక్షాలు మీద ఈడీని ప్రయోగిస్తున్నాడు అని ఆర... Read more
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో మావోయిస్టుల పాత్ర ఉందని బిహార్ పోలీసులు నిన్న తెలిపారు. ఓ అగ్రనేతను అరెస్టు చేయడంతో మావోయిస్టుల లింకులు వెలుగులో... Read more
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో పతకం – 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో అవినాష్ సాబ్లేకు రజతం
కామన్వెల్త్ గేమ్స్ లో 3,000 మీటర్ల స్టీపుల్చేజ్ లో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా అవినాష్ సాబ్లే నిలిచాడు.కామన్వెల్త్ గేమ్స్ 2022లో పురుషుల 3,000 మీటర్ల స్టీపుల్చేజ్ ఈవెంట్లో 27 ఏళ్... Read more
రోహింగ్యాలను బహిష్కరించాలంటూ అధికారులిచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసిన కలకత్తా హైకోర్టు
నలుగురు రోహింగ్యాలను తక్షణమే మయన్మార్ కు బహిష్కరించాలని పశ్చిమ బెంగాల్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆదేశాలను కలకత్తా హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నిన్న సస్పెండ్ చేసింది. రోహింగ... Read more
భారత ప్రధాన న్యాయమూర్తిని ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. ఓయూ డాక్టరేట్ ను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చాన్సలర్ హోదాలో జస్టిస్ ఎన్ వీ రమణకు అందజేశారు. సీజేఐ రమణ ఈ... Read more
అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసి పర్యటనతో చైనా, తైవాన్ ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తాజాగా తైవాన్ రక్షణ శాఖ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి చెందిన డిప్యూటీ హెడ్ ఒయూ య... Read more
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. స్వల్ప లక్షణాలు ఉన్నట్టు.. ప్రస్తుతం ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నట్టు ట్విటర్ లో తెలిపారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగ... Read more
ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్కర్ ఎన్డీయే అభ్యర్థిగానూ, కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ అల్వా ప్రతిపక్షాల అభ్యర్థిగానూ పోటీ చేస్తున్నారు.... Read more
ఆర్థిక నిర్ణయాలన్నీ మోతీలాల్ వోరా తీసుకుంటారన్న రాహుల్ వాదనలకు సాక్ష్యాలు లేవు : ఈడీ
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (AJL), యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ డీల్ తో ముడిపడి ఉన్న ఆర్థిక నిర్ణయాలన్నీ దివంగత మోతీలాల్ వోరా తీసుకున్నట్లు రుజువు చేయడాని... Read more
కాంగ్రెస్ ఢిల్లీ నిరసనల మధ్య బారికేడ్లను దాటిన ప్రియాంక గాంధీ – అరెస్టు చేసిన పోలీసులు
ధరల పెరుగుదల, జీఎస్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనను తీవ్రతరం చేయడంతో దేశ రాజధానిలో నాటకీయ దృశ్యాలు వెలువడ్డాయి. రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్... Read more