ఉచిత హామీలపై రాజకీయపార్టీలను నిలువరించలేమని సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. బీజేపీ నేత అశ్వినికుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆయనీవ్యాఖ్యల... Read more
ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా అంతరిక్ష సంస్థ స్పేస్ కిడ్జ్ ఇండియా లక్షా ఆరు వేల అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. స్పేస్ కిడ్జ్ 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను ఈ విధంగా జరుపు... Read more
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి)ని పునర్నిర్మించారు. రెండు ప్యానెల్ ల నుంచి సీనియర్ నేతలు శివరాజ్సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీలన... Read more
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై త్వరలో సినిమాతోపాటు వెబ్ సిరీస్ కూడా చిత్రీకరించనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఆర... Read more
గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటన ఈరోజు తెల్లవారుజామున మహారాష్ట్రలోని గోండియా నగర సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో 53 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించ... Read more
బస్సు ప్రమాదంలో మరణించిన ITBP జవాన్ల పార్థివదేహాలను మోసిన J&K లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నిన్న పహల్గామ్ బస్సు ప్రమాదంలో మరణించిన ITBP జవాన్ల పార్థివ దేహాన్ని మోసుకెళ్ళారు. ఈ దృశ్యాలను చుసిన వారు భావోద్వేగానికి గురవుతున్నారు. https:... Read more
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరు పట్ల చాలా కాలంగా అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్మూ కశ్మీర్లో పార్టీ కీలక పదవికి రాజీనామా చేశారు. పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా నియ... Read more
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను 215 కోట్ల దోపిడీ కేసులో నిందితురాలిగా పేర్కొంది. జాక్వెలిన్ పై ఈడీ ఈరోజు చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. జాక్వెలిన్ ఫెర... Read more
బీహార్ కేబినెట్ పున: వ్యవస్తీకరణ – ఆర్జేడీకి సింహభాగం.. 31 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
బీహార్ లో నూతనంగా ఏర్పడిన నితీష్ కుమార్ క్యాబినెట్ లో 31 మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ఆర్జేడీకి 16 మంది మంత్రులు ఉండగా, 11 మంది సీఎం నితీష్ కుమార్ తరపున, ఇద్దరు కాంగ్రెస్, ఇద్ద... Read more
తెలంగాణ సీఎం కేసీఆర్ వికారాబాద్ లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ తో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వికారాబాద్ పట్టణానికి చేరు... Read more
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు కొనసాగుతోన్నాయి. టీఆర్ఎస్ లో నుంచి బీజేపీలోకి వలసలు జరుగుతోన్నాయి. తాజాగా ఈరోజు మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ ఎంపిపి తాడురి వెంకట్... Read more
తెలంగాణ హైకోర్టులో ఈరోజు నూతనంగా నియమితులైన జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10.45 గంటలకు కోర్టు హాల్ లో వీరి చేత చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణం చేయించారు. హైకోర్టు న్యాయ... Read more
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తై 76వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సామూహికం... Read more
కాంగ్రెస్పై విరుచుకుపడ్డ కర్ణాటక సీఎం – ఆర్ఎస్ఎస్ ఆశయాలు, దేశభక్తి పట్ల గర్విస్తానన్న బసవరాజ్ బొమ్మై
స్వాతంత్య్ర సమరయోధులపై కర్నాటక ప్రభుత్వ వార్తాపత్రిక ప్రకటనలో దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫోటోను ఉంచకపోవడంపై వివాదాల క్రమంలో సీఎం బసవరాజ్ బొమ్మై నిన్న కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.... Read more
భారత స్వాతంత్య్ర పోరాటంలో సావర్కర్ పాత్రను ఎవరూ విస్మరించలేరు : శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది
స్వాతంత్య్ర సమరంలో గత నాయకుల పాత్రపై అధికార బీజేపీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ కు నిన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాటల యుద్ధం జరుగుతోండగా శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కీలక వ్యాఖ్యలు చేశార... Read more
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ కార్యదర్శి అమితాబ్ చౌదరి ఈరోజు గుండెపోటుతో కన్నుమూశారు. ఈరోజు మార్నింగ్ వాక్ సమయంలో 62 ఏళ్ల చౌదరి గుండెపోటుకు గురయ్యారు, సమీపంలోని ఆసుపత్రికి తరలి... Read more
దేశంలో గత 24 గంటల్లో 8,813 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. జూన్ 14 నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇదే అత్యల్పం. అలాగే దేశంలో 29 మరణాలను కూడా సంభవించినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి... Read more
నేడు అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి – నివాళులర్పించిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఈరోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆయనకు నివాళులర్పించారు. ర... Read more
ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 75 సంవత్సరాలను పూర్తి చేసుకున్నాం : ఎర్రకోటపై నరేంద్ర మోదీ
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు ఉదయం 7.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ఎగరేశారు. ఈ సందర్భంగా మోదీ దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్ఘాట్... Read more
శ్రీ కేశవరావ్ బలిరాం హెడ్గేవార్ జీ (డాక్టర్జీ) సీ. జాతి జెండ నిలప జాకుదించదలచె గుప్త నామమునను గుబులు రేపె పూర్ణ స్వేచ్ఛ కొరకు పూరించె శంఖంబు కానలందునను తా కర్ర విరిచి ధిక్కరించెన్ జూడు నొక్క... Read more
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మళ్లీ కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంచార్జ్ జైరామ్ రమేశ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. వైద్య... Read more
తీవ్రవాద సంస్థలతో పనిచేస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను ఎటువంటి విచారణ లేకుండా జమ్మూ & కాశ్మీర్ ప్రభుత్వం తొలగించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల... Read more
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి ప్రతిపక్షాల ఐక్యత కోసం గొంతెత్తారు. ప్రధానమంత్రి పదవిపై నాకు ఆశ లేదు, కానీ చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయని నితీష్ కుమార్ అన్నా... Read more
తైవాన్ చుట్టూ చైనా కసరత్తులు నిర్వహించిన తర్వాత అక్కడ పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలను సంయమనం పాటించాలని కోరింది. తైవాన్ లో జరుగుతోన్న పరిణామాలపై అనేక ఇతర దేశాల మాదిరిగా... Read more
‘ఉదారశక్తి’ అనే ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత వైమానిక దళానికి చెందిన బృందం ఈరోజు మలేషియాకు బయలుదేరింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రాయల్ మలేషియా ఎయిర్ ఫోర్స్(RMAF) మధ్య... Read more