ఈనెల 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విదేశాలకు వెళ్లిపోయారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆయన యూరప్ వెళ్లినట్టు పార్టీ వర్గాలు తెలిపా... Read more
మన చుట్టు ప్రక్కల దేశాలలో ఆర్ధిక సంక్షోభాలు చూస్తే ఒళ్ళు జలదరిస్తోంది .. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల పరిస్థితి ఏమీ బాలేదనే వార్తలు వింటున్నాము .. ఇక శ్రీలంకలో అయితే అధ్యక్షుడే పారి... Read more
రైతులు యూరియా కోసం ఎన్ని గంటలు క్యూలైన్స్ లో నిలబడే వారో మోడీ ప్రభుత్వం రాక ముందు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. చాలా రాష్ట్రాల్లో రైతులు ఒక్కో సారి రాత్రి అంతా లేదా రోజంతా క్యూ లో నిలబడే వా... Read more
మమతా బెనర్జీ ఇంట్లోకి వెళ్లేందుకు ఉగ్రవాది యత్నం – అంతకుముందు 7సార్లు రెక్కీ – పోలీస్ కస్టడీలో హఫీజుల్ మొల్లా
పలు అంతర్జాతీయ ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించడం కలకలం రేపుతోంది. హఫీజుల్ మొల్లా ఏకంగా ఏడుసార్లు మమత ఇంటిముందు రెక్కీ చేశాడని పో... Read more
ద్రౌపది ముర్ముకే శివసేన మద్దతు? – పార్టీ సమావేశంలో మెజారిటీ సభ్యుల మద్దతు అటువైపే-రెండు రోజుల్లో అధికారిక ప్రకటన
శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 11న జరిగిన పార్టీ సమావేశంలో మెజారిటీ ఎంపీలు ముర్మువైపే మొగ్గారు. అయితే పార్టీ... Read more
ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ,’ఫ్యాక్ట్ చెకర్’ మహ్మద్ జుబేర్ సెషన్న ను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సీతాపూర్ జైలు నుంచి ఆయన్ని వీడియోలింక్ ద్వారా కోర్టులో హాజర... Read more
దేశరాజధాని సర్వహంగులు, అధునాతన సదుపాయాలతో సిద్ధమవుతున్న కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులను ప్రధాని మోదీ ఇవాళ పరిశీలించారు. భవనంపై అశోకస్థంభాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్... Read more
శ్రీలంకలో అన్ని పార్టీలతో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటువైపు అడుగులు – తాజా పరిణామాలతో లంకవైపు సముద్ర జలాల్లో నిఘా
శ్రీలంకలో అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. అయితే రాజీనామాకు సిద్ధమని అధ్యక్షుడు, ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో ఓ పరిష్కారం కనిపించే అవకాశాలున్నాయి. విపక్షాలన్నీ కలిసి నూతన మధ్యంతర ప్రభుత్వాన్ని ఏ... Read more
జయ అనుంగు అనుచరుడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంపై వేటువేశారు పళనిస్వామి. పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమితులైన ఎడప్పొడి పళనిస్వామి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీనుంచి ఆయన్ని బహిష్కర... Read more
శ్రీలంకలో ముదిరిన సంక్షోభం – ప్రధాని రణసింఘే రాజీనామా-రాష్ట్రపతి ఇంటిని ముట్టడించిన ఆందోళనకారులు
శ్రీలంక సంక్షోభం ముదురుతోంది. పరిస్థితి మరింత అదుపు తప్పడంతో ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణిల్ విక్రమసింఘే రాజీనామా చేశారు.అమాంతం పెరిగిన ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడం ప్రభుత్వం వల్ల... Read more
రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా గోవులను వధించేందుకు తరలిస్తున్నారని, వెంటనే వాటిని ఆపాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. పోలీసుల కళ్ళు కప్పి అనేక అక్రమ మార్గాల్లో ఆవులను చెక్ పోస్టులు దాట... Read more
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య – ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, ప్రపంచ దేశాల నేతల సంతాపం
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణహత్యకు గురయ్యారు. నారాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనపై ఓ వ్యక్తి సమీపంనుంచి కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలారు. ఆయన చాతి, మెడలోకి బుల్లెట్... Read more
ఈద్ రోజు గోవధ వద్దు – అసోం పశువుల సంరక్షణ చట్టాన్ని గౌరవిద్దా – అసోం ఎంపీ మౌలానా బద్రుద్దీన్
హిందువుల మతవిశ్వాసాలు దెబ్బతీస్తూ పలువురి చేష్టలు, ప్రకటనలు వివాదాస్పదం అవుతున్న వేళ…అసోం ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంటి చీఫ్, ఎంపీ మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ సంచలన ప్రకటన చేశారు.... Read more
వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా – ఇకనుంచి షర్మిళకు అండగా ఉంటానని ప్రకటన
వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టి తిరుగుతున్న కుమార్తెకు అండగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెప్పారు. పార్టీ ప్లీనరీ వేదిగ్గా ఈ విషయాన్ని... Read more
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఓ ఇంటివాడయ్యారు.హర్యానాకు చెందిన గురుప్రీత్ కౌర్ ను అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లాడారు.చండీగఢ్ లోని సెక్టార్ 2లో హంగూ ఆర్భాటాల్లేకుండా భగవంత్ , గురుప్రీత్ ప... Read more
కేంద్రమంత్రి పదవికి నక్వీ రాజీనామా – ముగిసిన రాజ్యసభ పదవీకాలం-ఉపరాష్ట్రపతి బరిలో ఉంటారని ప్రచారం
కేంద్ర మైనార్టీవ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో మంత్రి ఆర్పీసింగ్ కూడా పదవికి రాజీనామా చేశారు. ఇద్దరూ రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వారి పదవీకా... Read more
పెళ్లికొడుకవుతున్న పంజాబ్ సీఎం – సన్నిహితుల సమక్షంలో గుర్ ప్రీత్ కౌర్ ను పెళ్లాడనున్న భగవంత్ మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ పెళ్లికొడుకు కాబోతున్నారు. ఆరేళ్ల క్రితం ఆయన తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. కొంతకాలంగా తనకు అండగా ఉంటున్న గురు ప్రీత్ కౌర్ అనే యువతిని భగవంత్ మాన్ వి... Read more
దుమారం రేపిన కేరళమంత్రి వ్యాఖ్యలు – రాజ్యాంగాన్ని అవమానించిన చెరియన్-రాష్ట్రవ్యాప్త నిరసనలతో రాజీనామా
భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో తన పదవికి రాజీనామా చేశారు కేరళ మంత్రి సాజీ చెరియన్. పతినంతిట్ట జిల్లా మల్లపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేశా... Read more
సంగీత దర్శకుడు మ్యూజిక్ మాస్ట్రోను రాజ్యసభకు నామినేట్ చేసింది కేంద్రం. ఆయనతో పాటు దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్, పరుగులరాణి పీటీ ఉష కూడా నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేద... Read more
నూపుర్ శర్మ పిటిషన్ విచారణ సందర్భంగా ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెకు మద్దతు మరింత పెరుగుతోంది. న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియకోసం పిటిషన్ మొదలైన 12 గంటల్లోపు 10 వే... Read more
నూపుర్ శర్మ మద్దతుదారులకు బెదిరింపులు ఆగడం లేదు. ఆమె ఫొటోను స్టేటస్ గా పెట్టుకున్న కారణంగా ఇద్దర్ని ఇప్పటికే రాక్షసంగా పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అహ్మదాబాద్ కు చెందిన ఓ న్యాయవ... Read more
బిహార్ సీఎం లాలూప్రసాద్ యాదవ్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. ప్రత్యేక విమానంలో ఆయన్ని తీసుకెళ్లారు.ఇటీవల తనింట్లో మెట్లపైనుంచి జారిపడడంతో లాలూకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలి... Read more
నూపుర్ కు మద్దతుగా రిటైర్డ్ న్యాయమూర్తులు,బ్యూరోక్రాట్లు,ఆర్మీ వెటరన్లు – న్యాయమూర్తుల వ్యాఖ్యలపై అభ్యంతరం
దాదాపు 15 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 77 మంది మాజీ బ్యూరోక్రాట్లు మరియు 25 మంది ఆర్మీ వెటరన్లు నూపుర్ శర్మ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు కు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటన విడుదల చేశారు. దీనిపై... Read more
హిందుత్వ వాయిస్ వినిపించకుండా, సావర్కర్ పేరు కూడా తలవకుండా చేశారు – ఉద్ధవ్ పై షిండే ఆరోపణలు
విశ్వాస పరీక్షలో నెగ్గిన తరువాత మహారాష్ట్ర నూతన సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రెండున్నరేళ్ల పాలనలో శివసేన స్థాపకుడు బాల్ థాకరే విధానాలను ఉద్ధవ్ ఠాక్రే అస్సల... Read more
మహారాష్ట్రలో కొత్తగా కొలువైన షిండే సర్కారు ఆరునెలల్లో కూలిపోతుందని జోస్యం చెప్పారు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ. 2024 ఎన్నికల్లో దేశప్రజలు బీజేపీకి బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారనీ ఆమె... Read more