ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణస్వీకార కార్యక్రమం జర... Read more
మహారాష్ట్రలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. చివరికి శివసేన ఎవరిది అనే స్థితికి చేరుకున్నాయి. ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన పార్టీ తమ వర్గానిదేనని ఏక్నాథ్ వర్గం, ఉద్ధవ్ థ... Read more
టివి చర్చలు, సోషల్ మీడియా కంగారు కోర్టులు (వాద, ప్రతివాదనలు లేని అనధికార కోర్టులు)దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పక్షపాత ధోరణితో... Read more
ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు ఢిల్లీలోని పార్టీ మాజీ ప్రత్యేక ప్రతినిధి మాజీ ఐఏఎస్ రామచంద్రు తేజావత్. ఇదొక్కటే కాక తెలంగాణ ప్రభుత్... Read more
స్వాతంత్ర్య దినోత్సవాల వేళ వచ్చే నెల ఆగస్ట్ 13 నుంచి 15 మధ్య భారతీయులంతా తమ ఇళ్లల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘మువ్వన్నెల... Read more
అస్వస్థతకు గురైన ఓ విమాన ప్రయాణీకుడికి ప్రథమచికిత్స చేశారు తెలంగాణ గవర్నర్. డా. తమిళిసై వృత్తి రీత్యా డాక్టర్ అని అందరికీ తెలుసు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న వ... Read more
రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ఝార్ఖండ్ లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం బైద్యనాథ్ ను సందర్శించారు. రేపటితో రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ముగియనుంది. రాష్ట్రపతి హోదాలో ఝార్ఖండ్ లో ఆయన చివరి పర్యట... Read more
కోవింద్ కు మోదీ విందు – సొంత పార్టీ ఎమ్మెల్యేలు సహా జగన్ కు ఆహ్వానం – కేసీఆర్ కు అందని పిలుపు
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వీడ్కోలు విందు ఇచ్చారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని హోటల్ అశోకలో జరిగిన విందుకు విపక్షాలకు చెందిన కొందరు ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందలేదు.. ఈ విందులో ఉపరాష్ట్రపతి... Read more
పార్థ చటర్జీ అరెస్ట్ – ఉపాధ్యాయ నియామకాల కేసులో భారీ అవినీతి – రెండు రోజుల క్రితం 20 కోట్లు స్వాధీనం
పశ్చిమబెంగాల్ మంత్రి పార్థ చటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో పెద్దఎత్తున సొమ్ము చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదైంది. జూన్ 29న ఈడీ అధికారులు ర... Read more
కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 21,411 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 4,38,68,476కి చేరుకుంది. కాగ... Read more
తప్పుడు వార్తలకు క్షమాపణ చెప్పిన బీబీసీ – అలెగ్జాండ్రా పెట్టీఫెర్ కు పరిహారం ఇచ్చేందుకు అంగీకారం
తప్పుడు వార్తలు రాసినందుకు క్షమాపణ చెప్పింది బీబీసీ. ప్రిన్స్ చార్లెస్ తో ఎఫైర్ పెట్టుకుందని…ఆయన ద్వారా గర్భం దాల్చి…అబార్షన్ కూడా చేయించుకుందని రాజకుటుంబానికి వ్యక్తిగత సహాయకురా... Read more
తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 94 యూట్యూబ్ చానళ్లు, 19 సామాజిక మాధ్యమ అకౌంట్లను మూసివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2000లోని సెక్షన్ 69ఏ ప్రకారం ఈ మేరకు... Read more
రాజకీయాలకు యడ్యూరప్ప గుడ్ బై – తన స్థానం నుంచి కుమారుడు విజయేంద్ర పోటీచేస్తాడన్న యడ్డీ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తన కుమారుడు బీవై విజయేంద్ర వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో పోటీ చేస్తారని ప్రకటించారు. తన కుమారుడికి అండగా నిలవాలని ప్రజలక... Read more
బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ జిల్లా సీతాకుండ ఉపజిల్లాలోని బార్బకుండ్ యూనియన్లోని హిందువులపై మత ఛాందసవాదులు మరోసారి దాడి చేశారు. ఇళ్లను ధ్వంసం చేశారు. తగులబెట్టారు. ఈ ఘటనతో దాదాపు 10 హిందూ కుట... Read more
దేశంలో ఆగస్టు 6న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలో పార్టీ ఎంపీలు ఓటింగ్కు దూరంగా ఉంటారని తృణమూల్ కాంగ్రెస్ వెల్లడించింది. సీఎం మమతా బెనర్జీ నివాసంలో జరిగిన ఎంపీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నా... Read more
దక్షిణ కశ్మీర్లోని అన్ని జిల్లాల్లో అటవీ శాఖ 68 నీటి రిజర్వాయర్లను నిర్మించనుంది, ఇది పర్యావరణానికి సహాయపడటమే కాకుండా స్థానిక ప్రజలకు, అలాగే ట్రెక్కర్ లకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. CAM... Read more
కేరళలో కాలేజీ విద్యార్థుల వినూత్న నిరసన – సిట్ ఆన్ లాప్ ప్రొటెస్ట్ తో జెండర్ న్యూట్రల్ షెడ్ ఏర్పాటు
కేరళలో కాలేజీ విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. కేరళలోని త్రివేండ్రంలోని ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలోని బస్ స్టాప్ చాలామందికి ఇష్టమైన స్పాట్. కాలేజీ అయిపోగానే విద్యార్థినీ విద్యార్థులు అక్క... Read more
పొగతాగడానికి ఉన్న కనీస వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు
పొగతాగడానికి ప్రస్తుతం ఉన్న కనీస వయసును 18 ఏళ్లనుంచి 21 ఏళ్లకు పెంచేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. .మీరు ప్రచారం కోరుకుంటే మంచి కేసువాదించిండం తప్ప పిల్ ఫైల్ చేయకండి అంటూ పిటిషన్ వేసిన... Read more
భారతదేశ తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. వినయం.. ఆప్యాయత.. స్ఫూర్తిదాయకం.. భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము గురించి ఆమెకు తెలిసిన వారు ఇలా వర్ణిస్తారు. ఒడిశ... Read more
కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కింద దేశంలో ఉన్న గ్రామాల్లో ప్రతీ ఇంటికి మంచి నీటి కుళాయి కనెక్షన్ 2024లోగా ఇవ్వడానికి నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ వెబ్ సైట్ ప్రకారం దేశంలో... Read more
సౌదీ అరేబియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటున్నది ! మీరు చదువుతున్నది నిజమే ! సౌదీ అరేబియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నది. ప్రపంచంలోనే అత్యధిక దేశాలకి ముడి చము... Read more
రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ అధిక్యంలో ఉన్నారు. ఎంపీ ఓట్లలో ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు పోల్ అయినట్లు రాజ్యసభ... Read more
ఇంటిముందు దీపాలు వెలిగిస్తున్న రిషి సునాక్ ఫొటో, వీడియోలు వైరల్ – ఆకట్టుకుంటున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్
బ్రిటన్ ప్రధాని రేసులో ముందుకు దూసుకెళ్తున్నారు రిషి సునాక్. కన్జర్వేటివ్ పార్టీ నిర్వహించిన లాస్ట్ రౌండ్ రహస్య బ్యాలట్ లో 137 మంది ఎంపీల ఓట్లు దక్కాయి రిషికి. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ కు... Read more
ఇంతకాలం అనుమానాస్పద మృతిగా చరిత్రలో నిలిచిపోయిన భారత రెండో ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రిది సహజమరణం కాదని, ఆయనకు హత్యకు గురయ్యారని పలు ఆధారాలు లభిస్తున్నాయి. అంతేకాదు దాదాపు అదే సమయం... Read more