భారతి ఎయిర్టెల్ ఈనెల 17న ప్రభుత్వంతో కుదిరిన ఒప్పొందం ప్రకారం 5G స్పెక్ట్రమ్ కోసం టెలికాం డిపార్ట్మెంట్ (DoT)కి రూ. 8312.40 కోట్లు చెల్లించింది. అలా చెల్లించిన కొన్ని గంటల్లోనే ఎయిర్టెల్... Read more
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే మా మద్దతు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
మునుగోడులో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే అంశంపై సీపీఐ స్పష్టతనిచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి వెల్లడించారు. బీజేపీ... Read more
మునావర్ ఫారుఖీ స్టాండ్ అప్ కామెడీ షోకి హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ షోను అడ్డుకుంటామని.. దాడులు చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రటించడంతో నగరంలో వాతావరణం... Read more
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ ఈరోజు ఉదయం మెరుపు దాడులు నిర్వహించింది. సిసోడియా నివాసంతో పాటు పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ న... Read more
20 ఏళ్లుగా పరారీలో ఉన్న బిహార్ మాజీ ఎమ్మెల్యే రంజన్ తివారీ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఉత్తరప్రదేశ్ పోలీసులపై కాల్పులు జరిపిన కేసులో రంజన్ తివారీ నిందితుడు. తివారీ కోసం పోలీసులు 20 ఏళ్... Read more
చైనా మొబైల్ మార్కెట్ కష్టాలలో ఉందని గణాంకాలు తెలుపుతున్నాయి. మెయిన్ లాండ్ చైనా సహా విదేశాలకి ఎగుమతి చేసే జియోమీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు బాగా తగ్గాయి. లేటెస్ట్ డాటా ప్రకారం రెండో త్రైమాసిక అమ... Read more
2014 తరువాత విద్యుత్ రంగంపై మోడీ పెట్టిన శ్రద్ధ, తీసుకున్న చర్యలు వల్ల విద్యుత్ రంగంలో ఏ విధంగా మంచి మార్పులు సంభవించాయో చూద్దాం. ఈ కాలంలో విద్యుత్ సమస్య అధిగమించడానికి రాష్ట్రాలు చేపట్టిన చ... Read more
బ్రిటన్ ప్రధాని పోటీదారు.. భారతీయ సంతతికి చెందిన నేత రిషి సునాక్ శ్రీ కృష్ణ జన్మాష్టమిని జరుపుకోవడానికి ఆలయాన్ని సందర్శించారు. అక్కడి భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించేందుకు అతని సతీమణి అ... Read more
దేశంలో అరుదైన వ్యాధుల బారినపడిన రోగులకు ఆసరాగా నిలిచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధిగ్రస్తులు ఆర్ధిక సాయం కోసం చేసుకొనే దరఖాస్తులను వెంటనే పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు నిపుణ... Read more
ప్రధాని మోదీ రక్షణ వ్యవస్థలోకి దేశీకుక్కలు చేరాయి. కర్నాటకకు చెందిన ముధోల్ హౌండ్స్ ను ఆ బాధ్యతల్లోకి తీసుకున్నారు. 4 ముధోల్ హౌండ్స్ కుక్కలు కలిస్తే ఒక పులిని వేటాడగలవు. ప్రపంచంలోని హంటింగ్ డ... Read more
The appeal of Gandhi’s Salt Satyagraha lay in its simplicity. By highlighting the tax on a universally used food ingredient, Gandhi aroused the common man throughout the country. Land-locked... Read more
తెలంగాణలో పార్టీల ఫిరాయింపులు జోరుగా కొనసాగుతోన్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ లోంచి బీజేపీ లోకి వలసలు జరుగుతోన్నాయి. తాజాగా భువనగిరి జిల్లాలోని గట్టుప్పల్, చండూర్, ఘట్కేసర్ మండలాల్లోని టీఆర్ఎస్,... Read more
భారతదేశంలోనే మొట్టమొదటి ఈ-డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ బస్సును కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. . అశోక్ లేలాండ్ యొక్క అనుబంధ సంస్థ అయిన స్విచ్ మొబిలిటీ లిమిట... Read more
పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వం CRPF కమాండోల ‘Z’ కేటగిరీ వీఐపీ భద్రతను కల్పించింది. వీఐపీలకు ఇచ్చే భద్రత కింద సీఆర్పీఎఫ్ కమాండోలు ఆయనకు భద... Read more
శ్రీనగర్ను మొత్తం దేశంతో అనుసంధానించే రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది.. గోల్డెన్ జాయింట్గా పిలుచుకునే ఈ వంతెనను చినాబ్ బ్రిడ్జిగా పిలుస్తున్నారు. ఎంతో మంది సివిల్ ఇంజనీర్లు శ్రమించి సకాల... Read more
బీజేపీ సీనియర్ నేత విషయంలో ఢిల్లీ హైకోర్టు ఈరోజు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఓ మహిళపై లైంగిక దాడి కేసులో బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆద... Read more
హైదరాబాద్ వెళ్లాలంటే ఎన్ఐఏను ఆశ్రయించాలని వరవరరావుకు సూచించింది సుప్రీం కోర్టు. భీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన…కంటి శస్త్రచికిత్స కోసం హైదరాబాద్ కు వెళ్లేందుకు అనుమతి కోరుత... Read more
దేశంలో మరో 8 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఓ ప్రకటనలో పేర్కొంది. దేశ వ్యతిరేక, తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నందున ఈ ఛానళ్లను నిషేధించినట్టు కేంద్రం ప... Read more
అజిత్ ధోవల్ ఇంటి దగ్గర భద్రతా లోపాల ఘటనలో ముగ్గురిపై వేటు – ఫిబ్రవరిలో ధోవల్ ఇంటిలోకి దూసుకెళ్లేందుకు అపరిచితుడి యత్నం
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఇంటి దగ్గర భద్రతాలోపాలకు సంబంధించిన ఘటనలో ముగ్గురిపై వేటు పడింది. ముగ్గురు పారామిలిటరీ సిబ్బందిని కేంద్రం తొలగించింది. దేశంలో ప్రాణాలకు ముప్పు పొంచివుండే వ్... Read more
స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా.. పొడవైన రవాణా రైలు ‘సూపర్ వాసుకి’ ని ప్రవేశపెట్టింది ఇండియన్ రైల్వే. దానికి సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కేంద్ర ప్రభుత్వ ఆజాదీ కా... Read more
రోహింగ్యాలకు వసతి, సౌకర్యాలు కల్పిస్తామంటూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ట్వీట్ – తీవ్ర దుమారం – అదేం లేదంటూ హోంశాఖ ప్రకటన
కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖామంత్రి హర్దీప్ సింగ్ పురి చేసిన ఓ ట్వీట్ పెద్దదుమారాన్నే రేపింది. 1100 మంది బంగ్లాదేశీ రోహింగ్యాలందరికీ వసతి కల్పిస్తున్నాం…EWS ఫ్లాట్లు వారికి కేట... Read more
దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానం డిజైన్ బయటికి వచ్చింది. ఆగస్ట్ 15న 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న వేళ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ADA), హ... Read more
చైనా గూఢచార నౌక Spy Ship Yuvan Wang 5 హంబన్ తోట పోర్ట్ కి ఈ రోజు చేరుకుంది. భారత్ తో పాటు అమెరికా కూడా హెచ్చరించినా,అభ్యంతరం పెట్టినా బలహీన స్థితిలో ఉన్న శ్రీలంక ప్రభుత్వం చైనా ఒత్తిడికి తలవ... Read more
ఉచిత హామీలపై రాజకీయపార్టీలను నిలువరించలేమని సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. బీజేపీ నేత అశ్వినికుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆయనీవ్యాఖ్యల... Read more