ఈ నెల 7నుంచి భారత్ జోడో యాత్ర – కన్యాకుమారి నుంచి ప్రారంభం – యాత్రకోసం స్పెషల్ సాంగ్స్
కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర ఈనెల 7న ప్రారంభం అవుతుందని…పార్టీ మీడియా సెల్ ఇన్ చార్జ్ జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఆరోజున కన్యాకుమారి నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. యాత్రక... Read more
జార్ఖండ్ లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గింది. ఆయనకు మద్దతుగా 48 ఓట్లు వచ్చాయి. బీజేపీ సభ్యులు వాకౌట్ చేయడంతో వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ... Read more
రోహింగ్యాల సమస్య తమకు తీవ్ర తలనొప్పి వ్యవహారం అయిపోయిందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. తమకు పెనుభారం అయిన వారిని తిరిగి మయన్మార్ పంపించేందుకు ప్రపంచదేశాల సాయం కోరుతున్నట్టు తెలిపార... Read more
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమైక్యతా వజ్రోత్సవాలట! వెంటనే జనించే ప్రశ్నలు- పోరాటం ఎవరితో? సమైక్యత ఎవరెవరిమధ్య? 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించినవారు క్రొత్తగా మన ప్రభుత్వాధిన... Read more
నిత్యావసర వస్తువుల లభ్యత, ధరలు, మద్దత్తు ధరలు.. ధరలు భయంకరంగా పెరిగిపోయాయి అందరూ పోస్ట్స్ పెడుతున్నారు. నిజమే నిత్యావసర వస్తువులు ధరలు పెరగకుండా ఉండవు. ఎందుకంటే ఏ సం. కి ఆ సం. ఆహారధ్యాన్యాలక... Read more
పీ.కే. వివరించిన ప్రణాళిక ప్రకారం నీతీశ్ కుమార్ రాష్ట్రపతి అభ్యర్థి అయితే గెలువగల అవకాశాలున్నాయి. అయినా ఆయన అందుకు ఇష్టపడక ప్రధానమంత్రి పదవి అనే కొండకే ఆశాపాశమనే వెండ్రుకను కట్టి లాగదల్చుకొన... Read more
జనాభా పెరుగుదలను నియంత్రించే మార్గదర్శకాలను రూపొందించాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్ట్. జనసంఖ్య పెరుగుతున్నా సరిపడా వనరులు లేవంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ... Read more
సంస్కృతాన్ని జాతీయభాషగా చేయాలంటూ దాఖలైన పిల్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ అంశాన్ని పరిశీలించడానికి సరైన వేదిక పార్లమెంట్ అని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టుగా తామెందుకు ప్రకటించాలని... Read more
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న 73మందికి నోటీసులు జారీ చేసిన యోగీ ప్రభుత్వం – ఇంతకుముందే పలుమార్లు హెచ్చరికలు
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు గట్టి హెచ్చరిక చేసింది యోగీ సర్కారు.ఏకంగా 73 మందికి నోటీసులు జారీ చేసింది. జన్ సున్వాయ్ పోర్టల్, సీఎం హెల్ప్లైన్ ద్వారా స్థానిక యంత్రాగం... Read more
షోయబుల్లా ఖాన్ స్వాతంత్ర్య సమరయోధులు, నిజాంకు వ్యతిరేకంగా అనేక వ్యాసాలు రాసిన పాత్రికేయులు. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలను... Read more
గుజరాత్ అల్లర్లలో తప్పుడు పత్రాలు సృష్టించి కేసు వేసిన ఆరోపణలపై అరెస్టైన న్యాయవాది తీస్తా సెతల్వాద్ కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రెండు నెలలుగా తీస్తా పోలీసు కస్టడీలో ఉన్నారు. బ... Read more
బానిసత్వ గుర్తును చెరిపేస్తూ శివాజీ స్ఫూర్తిని నింపే రాజముద్ర – ఇండియన్ నెవీ సరికొత్త పతాక ఆవిష్కరణ
భారత నౌకాదళం సరికొత్త గుర్తును ఆవిష్కరించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. బానిసత్వ గతాన్ని చెరిపేస్తూ స్ఫూర్తిమంతంగా రూపొందించారు. గుర్తులో ఇప్పటి వరకు ఉన్న సెయింట్ జార్జి క్రాస్ను తొలగించారు.... Read more
భారతదేశాన్ని కబళించివేస్తున్న మతమార్పిడి మహమ్మారిని అడ్డుకోని పక్షంలో అది దేశ సంస్కృతీ సంప్రదాయాలకు పెను ప్రమాదంగా మారుతుందని వక్తలు పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తగా అవతరించి ఇల... Read more
జిహాదీ కార్యకలాపాలకు మదర్సాలను వాడుకుంటే సహించబోం – బుల్డోజర్లతో కూల్చేస్తాం – హిమంత
మదర్సాలు కేంద్రం ఉగ్రకార్యకలాపాలు సాగిస్తే ఊరుకునేది లేదన్నారు అసోం సీఎం హిమంతబిశ్వాశర్మ. అన్ని మదర్సాలను కూల్చేయడం తమ ఉద్దేశం కాదన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలున... Read more
బీజేపీ ముక్త భారత్ కు కేసీఆర్ పిలుపునిచ్చారు. బిహార్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం నితీష్ కుమార్ సహా పలువురు నేతలను కలిశారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని..దేశంలో గుణాత్మక మార్పునకు... Read more
ఢిల్లీ సర్కారు, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య ముదురుతున్న యుద్ధం – ఆప్ ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలకు ఎల్జీ సిద్ధం
ఢిల్లీ సర్కారు, లెఫ్టినెంట్ గవర్నర్ కు మధ్య జగడం ముదురుతోంది. తన పరువుకు భంగం కలిగించేలా ఆరోపణలు చేసిన ఆప్ నాయకులపై వినయ్ కుమార్ సక్సేనా అన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పై మండిపడ్డారు. అలాగే... Read more
ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త. గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. మూడు నెలలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా స్థిరంగా ఉండడంతో..దేశీయ చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించాయి.19... Read more
మహిళలకు గుడ్ న్యూస్. గర్భాశయ కేన్సర్ కు వాక్సిన్ వచ్చేసింది.దేశీయంగా అభివృద్ధి చేసిన క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ ను డిల్లీలోని ఐఐసీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్... Read more
పేరుమోసిన అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ తెలిపిన వారికి 25 లక్షల రివార్డు ప్రకటించింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. ముంబయిపేలుళ్ల నేపథ్యంలో అమెరికా ఎప్పుడో దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీ... Read more
పశ్చిమబెంగాల్ ప్రభుత్వంలోని మరో మంత్రికి ఈడీ నోటీసులు జారీ చేసింది. మోలాయ్ ఘటక్ తాజాగా సమన్లు వెళ్లాయి.ఆయనతో టీఎంసీ ఎమ్మెల్యే మహతో కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే అభిషేఖ్... Read more
సోషల్మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ సయ్యద్ అబ్దాహ్ ఖాద్రిపై పీడీయాక్ట్, అరెస్ట్ – రెచ్చగొట్టే నినాదాలు చేసిన ఖాద్రి
రాజాసింగ్ ఉదంతంలో రెచ్చగొట్టే నినాదాలు చేస్తూ అల్లర్లకు నేతృత్వం వహించిన సోషల్మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ సయ్యద్ అబ్దాహ్ ఖాద్రీపై పీడీ యాక్టు పెట్టారు పోలీసులు. కొద్దిసేపటి క్రితమే అతన్ని అరెస్ట్... Read more
కాంగ్రెస్ చీఫ్ రేసులో శశిథరూర్ పేరు? ఎన్నిక స్వేచ్ఛగా జరగాలని ఆకాంక్షిస్తున్నా :థరూర్
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకోసం షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబరు 17న పోలింగ్ జరుగనుండగా.. అక్టోబరు 19న కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలను ప్రకటిస్తారు. సెప్టెంబరు 24 నుంచి నామినేషన్లు స్... Read more
అల్ ఖైదాతో సంబంధాలున్న ఓ మదర్సాను కూల్చివేసింది అసోం ప్రభుత్వం. బార్ పేట జిల్లాలోని ధకలియాపరాలో ఓ మదర్సాకు ఉగ్రవాదసంస్థతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో అధికారులు బుల్డోజర్ తో దాన్ని క... Read more
2002 గుజరాత్ అల్లర్లు, 1992 నాటి బాబ్రీ కట్టడం కూల్చివేత ఘటనలకు సబంధించి అన్ని పెండింగ్ కేసులను క్లోజ్ చేసింది సుప్రీం కోర్టు. అందులో భాగంగా… యూపీ మాజీ సీఎం, దివంగత కల్యాణ్ సింగ్ పై ఉన... Read more