ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో …ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గురించి ప్రపంచమంతా తెలుసుకోవాలనుకుంటోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన మీడియాత... Read more
దేశానికి దిశానిర్దేశం చేయడానికి నారీశక్తి, యువశక్తి ముందుండాలి – రాబోయే పాతికేళ్లు మనకు కీలకం – బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అతరించడానికి రాబోయే పదేళ్లు కీలకమని, అది మనకు అమృతకాలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వరుసగా రెంండుసార్లు సుస్థర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు దేశప్రజలకు... Read more
రాష్ట్ర బడ్జెట్ విషయంలో తెలంగాణ సర్కారు, గవర్నర్ మధ్య నెలకొన్ని సందిగ్ధం వీడింది. బడ్జెట్ ను గవర్నర్ ఆమోదించడం లేదని..హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హైకోర్టు... Read more
బీబీసీ డాక్యుమెంటరీ పై కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిల్ – వచ్చే సోమవారం విచారిస్తామన్న సీజేఐ
బీబీసీ డాక్యుమెంటరీపై కొనసాగుతున్న వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. మన దేశంలో ప్రసారం కాకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ…ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిని అత... Read more
కశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా తీసుకువస్తా, లాల్ చౌక్ లో యాత్ర ముగింపు సభ – రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసింది. శ్రీనగర్లో ముగింపు సభ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 145 రోజుల పాటు జోడో యాత్ర సాగింది. భారత్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరిందని…యాత్ర ఊహించనిదానికన్... Read more
రెండు లక్షల మంది విద్యార్థులతో సేవా కార్యక్రమాలు • ఆ లక్ష్యంతో భారీ ప్రణాళికలు • విద్యాభారతి అధ్యక్షులు చామర్తి ఉమా మహేశ్వర్రావు • శిశుమందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వెల్లడి • శారదా ధ... Read more
న్యూయార్క్ హెడ్ ఆఫీస్ తో ఉన్న జెఫ్రీస్ బ్రోకెరెజి సంస్థ 1961లో ప్రారంభించబడింది. ప్రపంచ ఉత్తమ బ్రోకెరెజి సంస్థలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ జెఫ్రీస్ ఆదాని గ్... Read more
బాట్లా హౌస్ ఎన్కౌంటర్ దోషి, అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది షాజాద్ అహ్మద్ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2008 బాట్లా హౌస్ లో ఇన్స్పెక్టర్ మోహన్ చాంద్ శర్మ, హెడ్ క... Read more
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. దీంతో సీబీఐ ఆఫీస్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కోఠీలోని సీబీఐ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు... Read more
విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి – హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన నారాయణ హృదయాలయ వైద్యులు
నటుడు, నందమూరి కుటుంబ సభ్యుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా తయారైందని వైద్యులు ప్రకటించారు. బెంగళూరుకు చెందిన నారాయణ హృదయాలయలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. కొద్ది... Read more
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వున్న మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్ గా మార్చింది కేంద్ర ప్రభుత్వం. ఈనెల 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమృత్ ఉద్యాన్ ను ప్రారంభించనున్నారు.ఇక జనవరి 31 ను... Read more
మెరుగైన రైల్వే సేవలు అందించేందుకు మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రైళ్లు వందేభారత్ ఎక్స్ ప్రెస్ లు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8 రూట్లలో ఆ సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి.... Read more
భారత్ జోడోయాత్రలో భద్రతాలోపాలు, శుక్రవారం యాత్ర నిలిచిపోవడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖరాశారు. భారత్ జోడో యాత్ర సజావుగా సాగేందుకు తగినంత భద్రతా సిబ్బం... Read more
ప్రజల టాక్స్ సొమ్ము మీడియాకు లంచాలుగా ప్రకటనల రూపంలో ఇస్తూ ఎంత దరిద్రంగా, ఏ అభివృద్ధి లేకుండా పాలించినా, మీడియా ఒక్క విమర్శ చేయకుండా ఇంద్రుడు చంద్రుడు అని పొగిడించుకుంటూ అధికారంలో సాగే విధాన... Read more
గణతంత్ర వేడుకల వేళ దేశప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలు నెరవేర్చే విధంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీలోని యుద్ధ స్మారకం దగ... Read more
74వ గణతంత్ర దినోత్సవాన్ని దేశప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ రాజధానిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. కర్తవ్యపథ్ లో వేడుకలు నిర్వహించారు. ఈసారి వేడుకలకు ఈజిప్టు అ... Read more
రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జగన్ పై నిప్పులు చెరిగారు. ఏపీతో మూడుముక్కలాట ఆటవద్దని…రాష్ట్రాన్ని మళ్లీ విడగొ... Read more
గణతంత్ర ఉత్సవాల్లో కవాతుకు ముందు మోదీ జాతీయ యుద్ధ స్మారక స్థలం వద్ద అమర వీరులకు నివాళులర్పించారు. అనంతరం డిజిటల్ విజిటర్స్ బుక్లో సందేశాన్ని నమోదు చేశారు. తరువాత కర్తవ్యపథ్ పరేడ్ ను ప్రత్యే... Read more
ఎమ్మెల్యే వేధింపులు భరించలేకపోతున్నా – అందుకే రాజీనామా:జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి
స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు తాళలేక పోతున్నానంటూ జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా తనను ఎలా ఇబ్బంది పెడుతున్నారో చెబుతూ మీడియా ఎదుట... Read more
మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ వివాదాస్పదం అవుతోంది. ఈ వ్యవహారం కేరళ కాంగ్రెస్ లో చిచ్చుపెట్టింది. డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ నిన్న ట్వీట్ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని... Read more
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ వెంట నటిచారు నటి ఊర్మిళమతోంద్కర్ 2019లో కాంగ్రెస్ చేరిన ఉర్మిళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి 2020లో శివసేనలో చేరారు. ఇప్పుడు రాహుల్ యాత్రలో ప్రత్యక్షమయ్యారు. క్రీ... Read more
సర్జకల్ స్ట్రైక్స్ పై పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రక్షణ దళాలను తాము నమ్ముతామని…సర్జికల్ స్ట్రైక్స్ పై... Read more
బీఎల్ సంతోష్ , తుషార్ లకు 41 నోటీస్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రోజుతో స్టే గడువు ముగియడంతో స్టే పొడిగించాలని సంతోష్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయము... Read more
అక్రమ సంపాదనను దాచుకునేందుకు మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. గత 9ఏళ్లుగా కేటీఆర్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదన్నారు. ఏం చేస్తే ఎక్కడ... Read more
నారాలోకేష్ తలపెట్టిన పాదయాత్రకు లైన్ క్లియర్ అయింది. ఎట్టకేలకు యాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని నారా లోకేష్, టీడీపీ క్యాడర్ కు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత... Read more