వరంగల్ మెడికో ప్రీతి మృతి కేసులో నిందితుడు ఎంతటివాడికైనా శిక్షపడాల్సిందేనని రాష్ట్రమంత్రి కేటీఆర్ అన్నారు. ఆమె మృతి కలిచివేసిందన్న మంత్రి ….దోషి సైఫ్ అయినా సంజయ్ అయినా వదిలిపెట్టబోమన్న... Read more
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. అతని పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. చార్జిషీట్ దాఖలు చేసినా తన వ్... Read more
పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుపై సెషన్స్ కోర్టులోనే విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ ఆదేశాలు... Read more
పార్టీ నాయకురాలు ఖుష్బూ సుందర్ ను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఎంపిక చేసింది బీజేపీ. ఆమెతో పాటు మమతాకుమారి, డెలినా ఖోంగ్ డుప్ లను కూడా సభ్యులుగా నామినేట్ చేసింది. డీఎంకేలో చేరికతో రాజకీయ ప... Read more
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. తదుపరి విచారణను కోర్టు మార్చి 4కు వాయిదా వేసింది. అప్పటివరకు ఆయన సీబీఐ కస్టడీల... Read more
ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాల్యాండ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఏడుగంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్... Read more
వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల తెలంగాణగవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారుపై ఆమె గవర్నర్ కుఫిర్యాదు చేశారు. అంతేకాదు రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించాలని ఆమె విజ్ఞప్త... Read more
సోనియాగాంధీ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కాంగ్రెస్ పార్టీ 85 ప్లీనరీలో ప్రసంగిస్తూ ఆమె తన నిర్ణయం చెప్పారు. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగుస్తు... Read more
ప్రచారం సందర్భంగా ఆ రాష్ట్ర మంత్రి, బీజేపీ చీఫ్ కూడా అయిన తెంజెన్ ఇమ్నా అలాంగ్ చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. ఓ దగ్గర భోజనం చేస్తున్న ఫొటోను ట్వీట్ చేస్తూ… ఎన్నికల పేరుతో అంతటా తిరుగుతూ... Read more
నాగాల్యాండ్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇవాళ దిమాపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈశాన్యరాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా చూస్తోందని..తాముమాత్రం అష్ట... Read more
భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు నుంచే జార్జ్ సరోస్ కు నెహ్రూ కుటుంబసభ్యులతో ఉన్న సంబధాలు బహిర్గతం నరేంద్రమోదీ మీద అంతర్జాతీయ వేదికమీద నోరుపారేసుకున్న కారణంగా బిజెపి సోషల్ మీడియా వాళ్ళు జార్జ్... Read more
ఢిల్లీ మద్యం స్కాం కేసులో కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. కేజ్రీవాల్ పీఏకి సమన్లు జారీ చేసింది. నాలుగురోజుల క్రితం ఆదివారం హాజరుకావాలని డిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాకూ సీబీఐనుంచి నోటీసు... Read more
టీడీపీలో చేరిన కన్నా – కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు – కన్నాను సాదరంగా ఆహ్వానించిన పార్టీ శ్రేణులు
కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మంగళగిరి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కన్నా పార్టీ కండువా కప్పుకున్నారు. కన్నాకు పార్టీ శ్రేణులు సాదరస్వాగతం పలికారు. ఆయనతో పాటు కన... Read more
అమెరికాలో కుల వివక్షను నిషేధించిన తొలి నగరంగా సియాటెల్ నిలిచింది. ఈ మేరకు సియాటెల్ నగర కౌన్సిల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కుల వివక్షను చట్ట విరుద్ధం చేయాలని అమెరికాలోని దక్షిణాసియా ప్రజల న... Read more
వలంటీర్ల చట్టబద్దత ఏంటి – లబ్దిదారుల ఎంపికను వాళ్లెలా నిర్ణయిస్తారు – ఏపీ సర్కారుకు హైకోర్టుకు ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించుకున్న వలంటీర్ల చట్టబద్దత ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల గుర్తింపుకోసం ప్రభుత్వం వాలంటీర్లను నియమించిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్సా... Read more
మరో కేసులో సిసోడియా – ఫీడ్ బ్యాక్ యూనిట్ స్నూపింగ్ కేసులో విచారణ ఎదుర్కోనున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం
మళ్లీ చిక్కుల్లో పడ్డారు డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఆయనపై మరో కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు సీబీఐ సిద్ధమైంది. డిల్లీ లిక్కర్ స్కాం కేసు ఓవైపు నడుస్తుండగానే…అవినీతి నిరోధకచట్టంలో భాగ... Read more
గవర్నర్ బిశ్వభూషణ్ కు ఏపీ ప్రభుత్వం ఘన వీడ్కోలు పలికింది. బిశ్వభూషణ్ తాజాగా చత్తీస్ గఢ్ గవర్నర్ గా నియమితులయ్యారు. 44 నెలలపాటు ఆయన ఏపీ గవర్నర్ గా పనిచేశారు. ఇంతకాలం తనకు సహకరించిన అందరికీ బి... Read more
మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీలకు గల్ఫ్ గుబులు పట్టుకున్నది. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ కు ఇది సంకటంగా మారింది. తొమ్... Read more
జాతీయ మహిళా కమిషన్ ముందుకు కౌశిక్ రెడ్డి – గవర్నర్ తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి
బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనకు కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ... Read more
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం… కేసీఆర్ అహంకారానికి పరాకాష్ట అని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ అన్నారు. దళితులపై కేసీఆర్ కు ఎంత ప్రేమాభిమా... Read more
శివసేన కార్యాలయాన్ని షిండే వర్గానికి కేటాయిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ నిర్ణయం – అధికారిక ప్రకటన
శివసేన పేరుతో పాటు పార్టీ గుర్తైన విల్లు-బాణం గుర్తును ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ హౌస్ లోని శివసేన కార్యాలయాన్ని ఏ... Read more
భారత్ లో ఫాసిజం రాజ్యమేలుతోంది – ప్రతిపక్షాలు ఏకమైతే మోదీని ఓడించడం సాధ్యమే – రాహుల్ గాంధీ
భారత్ లో ఫాసిజం రాజ్యమేలుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పత్రికా స్వేచ్ఛే లేదన్నారు. రెండేళ్ల నుంచి పార్లమెంట్లో సైతం తాను మాట్లాడలేకపోతున్నానని చెప్పారు. తానుమాట్లాడడం మొదలు పెట్... Read more
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అభ్యర్థుల పేర్లనుప్రకటించారు. మొత్తం 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. అభ్యర్థుల్లో బీసీ 1... Read more
భారత ఆర్థిక వ్యవస్థ భేష్ – ఐఎంఎఫ్ ఎండీ ప్రశంసలు
ఇక భారత ఆర్థిక వ్యవస్థ తీరుపై ప్రశంసలు కురిపించింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ( IMF,) MD, క్రీష్టాలీనా జోర్జోవా. “ఈ సంవత్సరం ప్రపంచ ఆర్ధిక అభివృద్ధి లో ఒక్క భారత్ ఆర్ధిక వ్యవస్థ వాటానే... Read more