అనాథ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ మరో అద్భుత పథకం మిషన్ వాత్సల్య. అనాథ పిల్లల సంరక్షణ కోసం ఉద్దేశించిన స్కీం ఇది. గతంలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం ను రెండేళ్లనుంచి మిషన్ వాత్సల్య పథకం పేరు... Read more
హెన్రీ జాక్ సన్ సొసైటీ తాజాగా ఇచ్చిన తన “హిందూ ధర్మం పై ద్వేషం” అనే నివేదికలో ఈ క్రింది విషయాలు ఉన్నాయి. ఛార్లెట్ లిటిల్ వుడ్ అనే ఆమె సుమారు1000మంది హిందూ తల్లి తండ్రులను ఇంటర్వ్... Read more
అసెంబ్లీ ఎన్నికల ముంగిట కర్నాటకలో ఘోరం జరిగింది. బీజేవైఎం నాయకుడిని ప్రత్యర్థులు హత్యచేశారు. ధార్వాడ్ జిల్లా కోతూర్ లో ఈ ఘటన జరిగింది. ప్రవీణ్ కుమార్ ను అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి చంపా... Read more
మాఫియాపేరుతో ఇంకెవరూ ఎవర్నీ బెదిరించలేరు – అతిక్ హత్య తరువాత తొలిసారి స్పందించిన యోగి
అతీక్ అహ్మద్ హత్య నేపథ్యంలో సీఎం యోగి తొలిసారి స్పందించారు. గూండాలు ఇక మాఫియా పేరుతో యూపీలో ఎవర్నీ బెదిరించలేరని ఆయన అన్నారు. అన్నట్టుగానే మాఫియా అంతు చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో చట్టబద్దప... Read more
హోంమంత్రి అమిత్ షా కెమెరామన్ అయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ పర్యటన సందర్భంగా ఆయన తన కెమెరాకు పని చెప్పారు. ఆ ఈశాన్య రాష్ట్రపు సహజసిద్ధ అందాల్ని బంధించారు. అమిత్ షా అరుణాచల అందాల వీడియోను ప్రధాని... Read more
కొంతకాలంగా బీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ…ఇటీవలే పార్టీనుంచి సస్పెన్షన్ కు గురైన ఖమ్మంజిల్లాకు చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దారి ఎటువైపు? వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జ... Read more
గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. హత్యకేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలతో సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఒక బృందానికి అసిస్టెంట్ డీసీపీ సతీష్ చంద్రనాయకత... Read more
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ పి చిదంబరం చేసిన ట్వీట్ ఒకటి, సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ” ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు అంతకంటే తక్కువ మొత్తంలో… దేశంలో 19,... Read more
యూపీలో పేరుమోసిన గ్యాంగ్ స్టర్ అతీక్ మహ్మద్ హత్య కలకలం రేపుతోంది. మీడియా ప్రతినిధులుండగానే, కెమెరాలు చూస్తుండగానే అతీక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ ను కాల్చిచంపారు. మరి ఈ హత్యకూడా ఎన్ కౌంటరేన... Read more
నారాయణపేట జిల్లా కలెక్టర్ పై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ గారికి విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు చేసింది. అదేవిధంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ గ... Read more
అన్నామలై పనితీరు, పోరాటాలతో తమిళనాడు బీజేపీలో రోజురోజుకూ జోష్ పెరుగుతోంది. ఇక ఆర్ఎస్ఎస్ తలపెట్టిన రూట్ మార్చ్ లకు సుప్రీం కోర్టు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 45 ప్రాంతాల్లో కవాతులను సంఘ్ ప్... Read more
డిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ ఆదివారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీపై ఆయన్ని ప్రశ్నించనున్నారు సీబీఐ అధికారు... Read more
ఏప్రిల్ 16న 45 ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ – బందోబస్తు ఏర్పాట్లు చూడాలని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు
తమిళనాడులో రూట్ మార్చ్ నిర్వహించేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం అనుమతివ్వడంతో ఆర్ఎస్ఎస్ పనిలో పడింది. ఏప్రిల్ 16న రూట్ మార్చ్ నిర్వహించనున్నట్టు సంస్థ తెలిపింది. మొత్తం 45 చోట్ల మార్చ్ నిర... Read more
Myind Media Redio News – April 10 2023 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedi... Read more
నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిననుంచి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక తాజాగా ఈశాన్య భారతంలోనే అతిపెద్ద AIIMS ఆసుపత్రిని ప్రధాని మోదీ ప్రారంభించార... Read more
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘననివాళులు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం. రాజధాని భాగ్యనగరం నడిబొడ్డున ట్యాంక్బండ్ చెంత ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కే... Read more
అధికార పార్టీ నాయకుల అవినీతి, అక్రమాస్తులపై ‘డీఎంకే ఫైల్స్’-పార్ట్ -1 రిలీజ్ చేసిన అన్నామలై
అధికార పక్షంపై స్వరం పెంచారు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై. డీఎంకే ఫైల్స్ పేరిట అధికార పార్టీ నేతల అక్రమాల చిట్టా విప్పుతున్నారు. ముందు ప్రకటించినట్టుగానే అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 1... Read more
డాక్టర్ అంబేద్కర్ నేషనల్ మెమోరియల్ , దీనిని మహాపరినిర్వాన్ భూమి లేదా మహాపరినిర్వాణ స్థల్ అని కూడా పిలుస్తారు, ఇది రాజధాని న్యూఢిల్లీలో ఉంది. BR అంబేద్కర్కు అంకితం చేయబడిన స్మారక చిహ్నం . 19... Read more
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో… బిఆర్ఎస్, బిజెపి మధ్య యుద్ధం ముదురుతోంది. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని బిఆర్ఎస్ అధినేత కేసిఆర్… ఇప్పటికే తిరుగుబాటు బా... Read more
SSC పేపర్ లీకేజీ కేసులో హన్మకొండ డీసీపీకి ఈటల రాజేందర్ స్టేట్మెంట్ ఇచ్చారు. తన ఫోన్ ను పోలీసులకు అందజేసిన ఈటల వారు అడిగిన సమాచారం ఇచ్చారు. పోలీసు నోటీసులో పేర్కొన్న ఫోన్ నెంబర్ నుంచి ఎలాంటి... Read more
మిలిటరీ డ్రెస్ లో ప్రధాని మోదీ సందడి చేశారు. ఖాకీజాకెట్, నీలి కళ్లద్దాలు, టోపీ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెద్ద పులుల సంరక్షణకు చేపట్టిన ‘ప్రాజెక్ట్ టైగర్’ స్వర్ణోత్సవాల సందర్భంగా... Read more
కర్నాటక రాజకీయాల్లో దుమారం రేపుతున్న ‘అమూల్’ ప్రకటన – రాజకీయం చేయవద్దంటున్న సీఎం బొమ్మై
అమూల్ పాల ఉత్పత్తి సంస్థ చేసిన ట్వీట్ కర్నాటక రాజకీయాల్లో దుమారం రేపుతోంది. బెంగళూరులో తాము ఆన్లైన్ వ్యాపారానికి సిద్ధమన్న సంస్థ ప్రకటనపై విపక్షాలు భగ్గుమన్నాయి. పాల ఉత్పత్తి దారులు సైతం విర... Read more
బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు ఆనందంగా ఉందని జూపల్లి కృష్ణారావు అన్నారు. అయితే ఎందుకు సస్పెండ్ చేసినట్టో చెప్పాలన్నారు. దొరలగడీలనుంచి బయటకు వచ్చినట్టు ఫీలవుతున్నానని అన్నారు. అంతకుమ... Read more
జైలు నుంచి సుఖేష్ మరో లేఖ – లేఖతో పాటు కవితతో వాట్సప్ చాట్ బయటపెట్టిన సుఖేష్
ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంలో సుఖేష్ చంద్రశేఖర్ మరో బాంబ్ పేల్చాడు. మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ జైలు నుంచే మరో లేఖ విడుదల చేశాడు. లేఖతో పాటు కవితతో వాట్సప... Read more